ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి యం.రఘువరణ్
జగిత్యాల ఎప్రిల్ 15:
రైతులు తమ ధాన్యన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మకాలు చేసి కనీస మద్దతు ధర పొందాలని జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారి యం. రఘువరణ్ తెలిపారు. జగిత్యాల మండలం లోని నర్సింగాపూర్, వెల్దుర్తి గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 133 ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కొనుగోలు కేంద్రాల్లో మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని, గన్ని సంచులు కూడా కేంద్రాలకు ఇవ్వడం జరుగుతుందని, రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు, అలాగే వారికి సంబందించి ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ ప్రతులు కేంద్రం లో అందజేసి భూమి వివరాలు సరి చూసుకోవాలని అన్నారు,
ట్యాబ్ లో సీరియల్ టోకెన్ నమోదు చేసుకోవాలని కోరారు. వేసవి కాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని రైతులను కోరారు., వంజరిపల్లి, జాబితాపూర్, ధర్మారం గ్రామాల్లో స్థానిక అధికారులచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రూరల్ మండల యం.పి.డి.ఓ. రమాదేవి,మండల ఎపియం వి. గంగాధర్, సి.సి. మరియా, ప్రజాప్రతినిధులు మహేష్, మల్లారెడ్డి, శేఖర్ రెడ్డి, మల్లేశం. గౌడ్, నరేష్,ప్రవీణ్ గౌడ్, ప్రకాష్, మమత, గ్రామ సమాఖ్య అధ్యక్షురాళ్లు దివ్య, జామున,వి. ఓ. ఏ లు లక్ష్మి, జల, పలువురు రైతులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
పెండింగ్ బిల్లుల మంజూరి, జిల్లాకు అవసరమైన డ్రగ్స్ గూర్చి వైద్య శాఖ మంత్రి కి వినతి చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జనని యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రాచీన ఉగ్రనరసింహా స్వామి టెంపుల్ లో ఘనంగా జయంతి

ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు

సహచర ఉద్యోగికి రూ,32,000 ఆర్థిక సహాయం

సీనియర్ సిటిజన్ల చట్టంపై అవగాహనకే పోస్టర్ల ప్రదర్శనలు

ఫుట్ పాత్ అనాధలను ఆదుకోండి.. మహాప్రభో ... స్కై ఫౌండేషన్ వేడుకోలు

బోలక్ పూర్ లో ఘనంగా మదర్స్ డే సెలబ్రేషన్స్
