అంగరంగ వైభవంగా హరిహరాలయంలో హనుమ జయంతి వేడుకలు
సిరిసిల్ల. రాజేంద్ర శర్మ
జగిత్యాల ఏప్రిల్ 12 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయాత్పూర్వమే మూలవిరాట్టుకు పంచామృతాలతో ,మన్యు సూక్తంతో అభిషేకం నిర్వహించి నాగావళి పత్రములు వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించారు.
సంప్రదాయ సిద్ధంగా పచ్చని అరటి వృక్షములను ఏర్పాటు చేశారు .వైదిక క్రతువులు సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ, ఉమాకాంత్ శర్మ, రాఘవేందర్ శర్మ ,గోపాల్ శర్మ ,మోతే రాజగోపాల్ రావు ,ఆర్యన్ తదితరులు నిర్వహించారు .చాకుంట వేణుమాధవ్ _లక్ష్మి దంపతులు కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీధర గణపతి శర్మ, ప్రసాద దాతగా వ్యవహరించారు. మంగళ హారతి, మంత్రపుష్పం అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాద వితరణ తో పాటు ఆశీర్వచనము నిర్వహించారు. హనుమాన్ నామ స్మరణతో ఆలయం అంతా మారుమోగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)
మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్

సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి.. - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం
