శ్రీనివాసనగర్ లో బీజేపీ నాయకుల బస్తీబాట
సికింద్రాబాద్ ఏప్రిల్ 11 (ప్రజామంటలు):
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ బీజేపీ ఇంచార్జీ మేకల సారంగపాణి ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం సీతాఫల్మండి శ్రీనివాస నగర్, ఫ్రైడే మార్కెట్ తదితర ప్రాంతాల్లో బస్తీబాట నిర్వహించారు. ఈసందర్బంగా బీజేపీ జిల్లా నాయకులు మేకల సారంగపాణి పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. ఇంటింటికి వెళ్ళి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. స్థానిక బస్తీల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్బంగా సారంగపాణి మాట్లాడుతూ...దేశంలో బీజేపీ ప్రాబల్యం నానాటికి పెరుగుతుందని,రాబోవు రోజుల్లో తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. ప్రపంచంలోనే ఏ దేశంలో కూడ ఎవరు కూడ చేయలేని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు మన దేశంలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని అన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని,వచ్చే ఎన్నికల్లో బీజేపీకి రాష్ర్టంలో అధికారం పక్కా అని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కనకట్ల హరి,నాగేశ్వర్ రెడ్డి, రాజేశ్వర్ రావు, కిట్టు,కీర్తి, హర్షకిరన్,స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)
మాక్ డ్రిల్ విజయవంతం - అత్యవసర పరిస్థితుల్లో ఎస్కేప్ కావడంపై అవెర్నెస్

సోలార్ పవర్ స్కీం ను వినియోగించుకోండి.. - జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ భరత్ గౌడ్

పేకాట స్థావరంపై సిసి ఎస్ పోలీసుల దాడి *పోలీసుల అదుపులో 6 గురు, 26060/- రూపాయలు స్వాదీనం
