గాంధీలో ముగిసిన బీసీఎంఈ మూడు రోజుల శిక్షణ
పాల్గొన్న రాష్ర్టంలోని 25 మెడికల్ కాలేజీల ఫ్యాకల్టీ మెంబర్స్
సికింద్రాబాద్, అక్టోబర్ 09 ( ప్రజామంటలు) :
మెడికల్ ఎడ్యుకేషన్లో ప్రాథమిక కోర్సు (బీసీఎంఈ) కు సంబంధించిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం రీజినల్ సెంటర్ సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో గురువారం గాంధీ మెడికల్ కాలేజీ లో ముగిసింది. ప్రిన్సిపాల్ డా.ఇందిరా, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వాణి, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.రాజారావు, రీజినల్ సెంటర్ కన్వీనర్ డా.కిరన్ మాదల లు పాల్గొన్నారు. ఇది దేశవ్యాప్తంగా వైద్య విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశ్యంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రవేశపెట్టిన సీబీఎంఈ (కంపిటెన్సీ ఆధారిత మెడికల్ ఎడ్యుకేషన్) లో భాగంగా నిర్వహించబడుతుందని ఎన్ఎంసీ రీజినల్ సెంటర్ కన్వీనర్ డా.కిరన్ మాదల తెలిపారు. గత 8 నెలల కాలంలో రాష్ర్టంలోని ఆయా కాలేజీలకు చెందిన 300 మంది ఫ్యాకల్టీ కి శిక్షణ ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. శిక్షణలో తెలంగాణ రాష్ర్టంలోని 25 మెడికల్ కాలేజీ లకు చెందిన ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లు,ఎంఈయూ,సీసీ సభ్యులు పాల్గొనగా, వీరికి గురువారం జరిగిన కార్యక్రమంలో సర్టిఫికెట్లను అందచేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డా.రవిశేఖర్ రావు,డా.రాజారామ్, కో కన్వీనర్ డా.సుభోద్ కుమార్,ఫ్యాకల్టీ డా.తిరుపతిరావు, డా.అనిల్,డా.జుబేర్, డా.సృజన,డా.హిమబిందు పాల్గొన్నారు.
––
–ఫొటో
More News...
<%- node_title %>
<%- node_title %>
గాంధీలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ఈనెల 12న సికింద్రాబాద్ లో ముదిరాజ్ ల దసరా సమ్మేళనం

బీసీ రిజర్వేషన్ల కార్యరూపానికి అంతా ఒకటవ్వాలి

రైల్ నిలయం వద్ద రైల్వే పింఛనర్ల ఆందోళన

రాష్ర్టంలో వేద పాఠశాలల అభివృద్దికి కృషి చేస్తాం - రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ

గాంధీలో ఉచిత వాటర్ ప్యూరిఫైడ్ సెంటర్స్ ప్రారంభం

మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్
