విద్యార్థుల ప్రతిభకు ప్రశంస పట్టాలు _విద్యార్థులకు పలువురి అభినంధనల వెల్లువ
జగిత్యాల, అక్టోబర్ 8( ప్రజా మంటలు)
ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ల విద్యార్థుల కు దీటుగా సైన్స్ డ్రామా లో ఉత్తమ ప్రతిభ ను కనభర్చిన కల్లెడ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల పై పలువురిచే ప్రశంసల జల్లు కురిసింది.
శాస్త్ర సాంకేతికత ప్రధాన అంశంగా మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీచర్స్ భవన్ లో సైన్స్ డ్రామా పోటీలు జరిగాయి. ఇందులో కార్పొరేట్ స్థాయి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కల్లెడ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభ ను కనబరిచి ద్వితీయ స్థానంలో నిలిచారు.
అదే రోజు జిల్లా విద్యాధికారి రాము చేత శభాష్ అనిపించుకొన్న విద్యార్థులకు స్థానికుల నుంచి ప్రశంసల జల్లు కురిసింది. ఆ గ్రామ సర్పంచ్, పి. ఏ. సి. సి చైర్మన్ లతో పాటు పలువురు విద్యార్థులను అభినందించారు. బుధవారం పాఠశాల లో హెచ్. ఎం. స్వరూపారాణి, సైన్స్ టీచర్ చిక్కుల రమేష్, గంగారెడ్డి తోపాటు టీచర్స్ శ్రీకళ, రాధాలక్ష్మి, స్వర్ణలత, కల్పన, లావణ్య లు విద్యార్థులను శాలువా కప్పి అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మెటా ఫండ్ నిందితుల అరెస్ట్ ల్యాప్ టాప్, ఏటీఎం ,క్రెడిట్ కార్డ్స్ పాస్బుక్కుల స్వాధీనం_ ఎస్పీ అశోక్ కుమార్

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఆదిలాబాద్ ,మంచిర్యాల టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ గా అడువాల జ్యోతి
.jpg)
సైబర్ నేరాలపై ఆధునిక చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి _ పట్టణ సిఐ కరుణాకర్

మారియా కొరినా మచడో: 2025 నోబెల్ శాంతి బహుమతి

తీన్మార్ మల్లన్నకు మద్దతు పలికిన ప్రజాసేన పార్టీ అధ్యక్షులు ఆకుల హనుమాండ్లు నల్ల బ్యాడ్జీలతో జాతీయ రహదారిపై నిరసన... అడ్డుకున్న పోలీసులు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా సిరిపురం మహేంద్ర నాథ్

ప్రతి సభ్యుడు యూనియన్ నిబంధనలకు లోబడి నడుచుకోవాలి ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటుకు తోడ్పడాలి

మానసిక ఆరోగ్యం తోనే సమాజం అభివృద్ధి -సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు

హర్యానా ఐపీఎస్ అధికారి వై. పూరణ్ కుమార్ ఆత్మహత్య -డీజీపీ తో సహా 7 గురిపై FIR

పెట్టుబడిదారుల దృష్టి యుఎస్ వెలుపలకి — ‘పూర్వ-యుఎస్’ ఫండ్లలో రికార్డు ప్రవాహాలు
.jpg)
శబరిమల బంగారు పూత వివాదం — 1999లోనే కప్పారన్న మాజీ కమిషనర్
.jpeg)
రెట్టింపైన బంగారు గనుల కంపెనీ షేర్లు
.jpg)