కవితపై వేటు – సరైన నిర్ణయమే - మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి
సికింద్రాబాద్, సెప్టెంబర్ 03 ( ప్రజామంటలు) :
బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ కవితపై వేటు వేసిన విషయంపై మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. బుధవారం బోయిన్పల్లి శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణనాథుడి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈసందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీని ధిక్కరించిన కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమే అని వ్యాఖ్యానించారు. కేసీఆర్కు కొడుకు, కూతురు ముఖ్యం కాదు పార్టీ, తెలంగాణ యే ముఖ్యమైంది అన్నారు. బీఆర్ఎస్ను ధిక్కరించే వారెవరికైనా ఇదే గతి పడుతుంది అని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ప్రతి పార్టీలో ఇలాంటి సస్పెన్షన్లు జరుగుతాయని, ప్రతి కుటుంబంలోనూ గొడవలు సహజమని పేర్కొన్నారు. కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్ అని అన్నారు. దేశవ్యాప్తంగా కేసీఆర్ కు గొప్ప పేరుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అంశంపై ప్రజలను తప్పుదొవ పట్టిస్తూ డ్రామాలు ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం విషయం లో సీబీఐ గాని మరెవరు కాని ఏమీ చేయలేరన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
దాతల సహకారంతో వెలుగులోకి విద్యార్థుల ప్రతిభ _ దాతల దాతృత్వం అభినందనీయం జిల్లా విద్యాధికారి రాము

ఎస్ కే ఎన్ ఆర్ జగిత్యాల అధ్యాపకునికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు

మహిళా ప్రతిభకు వేదిక..ఫ్యాషన్ షో

కెన్యాలో ఘనంగా గణేశుడి నిమజ్జన సెలబ్రేషన్స్

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
1.jpeg)
2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర
-overlay.jpeg.jpg)
విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ

గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం

కొడిమ్యాల పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు

బీహార్ లో తేజస్విని సీఎం చేయడంపై కాంగ్రెస్ సందేహాలు?
.jpeg)
సోషల్ మీడియా అప్ లను నిషేధించిన నేపాల్ ప్రభుత్వం
.jpeg)
కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పై గాంధీలో ర్యాలీ
