వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
సికింద్రాబాద్, ఆగస్ట్ 19 (ప్రజామంటలు) :
తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు ఇచ్చింది.- వాంకిడి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కలుషిత ఆహరం తిని 22 రోజులు మృత్యువు తో పోరాడి గత ఏడాది నవంబర్ 25 న మృతి చెందిన విషయం విదితమే.
ఈ ఘటనలో- సుమారు 60 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం తో అనారోగ్యానికి గురయ్యారు. - మృత్యువాతకు గురవుతున్న తెలంగాణ బిడ్డలు, విజ్ఞప్తులు, వినతిపత్రాలు, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తుకున్నా, ప్రజలు ధర్నాలు చేసిన ప్రభుత్వ యంత్రాంగం కదలడం లేదంటూ గతంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని ఆశ్రయించారు.
కేసు నంబర్ 318/36/19/2025 ను విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రానాకు నోటీసులు జారీ చేసింది. వాంకిడి ఘటనపై నాలుగు వారాలలో సమగ్ర నివేదిక సమర్పించవలసిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు అడ్వకేట్ రామారావు తెలిపారు.
––
More News...
<%- node_title %>
<%- node_title %>
ఓట్ల కుంభకోణంపై SIT ద్వారా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - ఎంపీడీవో మహమ్మద్ సలీం

ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయ తనిఖీ.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో డాక్టర్ కోట నీలిమ

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల అదృశ్యం

ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక

130వ సవరణ రాజకీయ శుద్ధికా లేక రాజ్యాంగ మౌలికాంశాలనే మార్చడానికా?

ముల్కనూర్ నూతన ఎస్సైగా రాజు

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి
