హరిహరాలయంలో కొనసాగుతున్న శ్రావణమాస అభిషేకములు
జగిత్యాల ఆగస్టు 17 ( ప్రజా మంటలు)
కాగా ఆదివారం యధావిధిగా పరమశివునికి రుద్ర, నమక చమకములతో సీతారాములకు నారాయణ ఉపనిషత్తుతో, ఆంజనేయస్వామికి మన్యు సూక్తంతో ప్రతినిత్యం పంచామృతాలతో అభిషేకములు నిర్వహిస్తున్నారు. భక్తుల గోత్రనామాలతో ఉదయం 6 గంటల నుండి స్వామివారి అభిషేకములు జరుగుచున్నవి.
ఈ సందర్భంగా వైదిక క్రతువులను అన్యారంభట్ల మృత్యుంజయ శర్మ ,జన్మంచి సత్యనారాయణ తదితరులు నిర్వహిస్తున్నారు. వివిధ రకాలైన పుష్పాలతో మాలలు కూర్చి మూలమూర్తులను అలంకరిస్తున్నారు .వేద ఘోషతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతమంతా మారుమోగింది.
ఆదివారం నిర్వహించిన అభిషేక కార్యక్రమంలో హరిహరాలయం అధ్యక్షులు చాకుంట వేణు మాధవరావు, బ్రాహ్మణ సంఘ సభ్యులు శ్రీధర గణపతి, గూడూరు రామచంద్ర రావు, సిరిసిల్ల విక్రాంత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదము వితరణ చేసి మహాదాశీర్వచనము గావించారు. కార్యక్రమం అనంతరం మంగళహారతి మంత్రపుష్పము భజనతో కార్యక్రమం ముగిసింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్
1.jpeg)
ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు
1.jpeg)
రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి

గాంధీ ఆసుపత్రి కి స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
.jpg)