విద్యుత్ ప్రమాదంలో గాయపడిన వారిని కలెక్టర్ పరామర్శ
గాయపడినవారిని ఉస్మానియాలో పరామర్శించిన MLA సంజయ్
జగిత్యాల జూన్ 14 ( ప్రజా మంటలు)
కోరుట్ల పట్టణ మెట్ పల్లి రోడ్డులో గల వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో ఆదివారం విద్యుత్ ప్రమాదం సంభవించింది. భారీ వినాయక విగ్రహాలను ఒక చోటి నుండి మరో చోటికి తరలిస్తుండగా 33 కెవి విద్యుత్ వైర్లు తగలడంతో ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో 9 మంది గాయపడగా వారిని హుటా హుటిన కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
సమాచారం అందిన వెంటనే మృతదేహాలను, గాయపడిన వారిని కలెక్టర్ , జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, పరామర్శించారు బాధిత కుటుంబలకు ధైర్యం చెప్పారు మెరుగైన వైద్య. సహాయం చేయాలనీ అధికారులను ఆదేశించారు . తీవ్రంగా కాలిగాయాల పాలైన వారిని ఉస్మానియా ఆసుపత్రికి ఇద్దరు మెడికల్ ఆఫీసర్ల సహకారంతో అంబులెన్స్ లో పంపినట్లు జిల్లా కలెక్టర్ తెలియజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కవిత నవదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు

గాంధీలోని రోగుల సహాయకుల కేంద్రాన్ని సందర్శించిన కేంద్రమంత్రి

ఎంబీబీఎస్ విద్యార్థికి ఆర్థిక సహాయం అందించి దాతృత్వం చాటుకున్న రిటైర్డ్ పిఈటి

ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియామకమైన తుమ్మల నాగేశ్వరరావు కు పుష్పగుచ్చం అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్

జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్

విద్యుత్ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తా మంత్రి అడ్డూరి

గాయపడినవారిని ఉస్మానియాలో పరామర్శించిన MLA సంజయ్

నేను చాలా చేస్తాను, మరియు దేనికీ క్రెడిట్ పొందను - ఇరాన్-ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం 'జరుగుతుంది'- ట్రంప్
.jpeg)
మహిళల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు టీడీఎఫ్ ఆర్థిక సాయం

ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నాహాక సమావేశం

విద్యుత్ ప్రమాదంలో గాయపడిన వారిని కలెక్టర్ పరామర్శ

శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి కర కమలములచే మహాభాగ్య నగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ కరపత్రం ఆవిష్కరణ
