గాంధీలో రెనోవేటేడ్ టాయిలెట్స్ ప్రారంభం
శానిటేషన్ నిర్వహణకు మరింత ప్రాధాన్యత
గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి
సికింద్రాబాద్ జూన్ 10 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్గాంధీఆస్పత్రిలో శానిటేషన్ నిర్వహణకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నట్లు సూపరింటెండెంట్ ప్రొఫెసర్.సీహెచ్ఎన్.రాజకుమారి తెలిపారు. ఆస్పత్రి మెయిన్ బిల్డింగ్ లోని ఇన్పేషెంట్వార్డుల్లో పునర్నిర్మాణం చేసిన టాయిలెట్గదులను మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... నిరుపేద రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు, మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రి ఆవరణలో మురుగు వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసిందన్నారు. ఆస్పత్రి ఐపీ బ్లాక్లో సుమారు 500 టాయిలెట్స్రోగులు, రోగి సహాయకులు, సిబ్బందికి అందుబాటులోకి వచ్చాయని వివరించారు. టాయిలెట్స్ ను శుభ్రంగా ఉంచుకోవాలని , ఇది అందరి బాధ్యతగా భావించాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ యోగేశ్వర్, తెలంగాణ వైద్యవిద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) ఈఈ అనీల్కుమార్, ఏఈ భీమన్న, జగదీష్ప్రసాద్తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు

పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

న్యూ ఢిల్లీలో లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు
