ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు
సికింద్రాబాద్, జులై 29 (ప్రజామంటలు):
మంగళవారం బన్సిలాల్ పేట్ డివిజన్ పరిధిలోని మెట్ల బావి దగ్గర ఉన్న అతి పురాతనమైన మహిమగల శ్రీ ఎర్ర పోచమ్మ ఆలయంలో ఆలయ మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నాగుల పంచమి ప్రత్యేక పూజలు ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో శివలింగానికి శ్రీ ఎర్ర పోచమ్మ అమ్మవారి విగ్రహాలకు అభిషేకం నిర్వహించి ప్రత్యేక కుంకుమార్చన, శ్రీ లలిత సహస్రనామ స్తోత్రలు మహిళలు పాటించారు. అమ్మవారి అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా భక్తులకు నిలిచింది. మధ్యాహ్నం సుమారు 500 మందికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ ఎర్ర పోచమ్మ తల్లి చాలా మహిమగల అమ్మవారు అని కోరిన కోరికలు తీర్చి కొంగుబంగారం చేసే తల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ ఎర్ర పోచమ్మ తల్లి ఆలయనీ కీ విచ్చేసే భక్తులు నమ్ముతారని అన్నారు.
ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందించిన మాజీ మంత్రి సనత్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మీడియా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ఆలయ కమిటీ సభ్యులు కే. కృష్ణ, కే.లత, పి.గంగాభవాని, బి.నీరజ, బి.మాధవి, పి.కృష్ణవేణి, పి.శ్రావణి, పి.సమంత, పి.రూప, వై.సౌజన్య, పి. ప్రభావతి, జి.శోభా, రాజేశ్వరి, సోనీ, రూప, అమ్ములు, తోపాటు సీనియర్ జర్నలిస్ట్ పుల్లూరు మహేంద్ర, డివిజన్ నాయకులు నామాల ప్రేమ్ కుమార్, ఎల్. వెంకటేశం (రాజు), దేశపాక శ్రీనివాస్, అనిల్,
పి.జగదీష్ గౌడ్, వి. ప్రవీణ్ కుమార్, జె.నర్సింగరావు, పి.అశోక్ గౌడ్, జి.సందీప్ తో పాటు పెద్ద సంఖ్యలో మహిళ భక్తులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికు సన్మానం.

భక్తి శ్రద్దలతో.సికింద్రాబాద్ ప్రాంతంలో నాగుల పంచమి

నూతనంగా ఎన్నికైన,జిల్లా జర్నలిస్టుల సంఘం( టి యు డబ్ల్యు జె ఐజేయు), జిల్లాపాఠశాల విద్యాశాఖ ఫోరం, కోశాధికారి, కార్యదర్శికి బ్రాహ్మణ సంఘం సత్కారం
