ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం

ఉద్యమకారుల ఐక్యం కావాలి - ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. 

On
ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం

IMG-20250704-WA0003

సికింద్రాబాద్  జూలై 03 (ప్రజా మంటలు): 

ఉద్యమకారులతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమకారులను విస్మరించారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 300 మంది ఉద్యమకారులకు న్యాయం చేసి కెసిఆర్ చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

ఎలాంటి స్వార్థం లేకుండా ఉద్యమాలు చేసిన నిస్వార్థపరులైన మొదటి ఉద్యమ నాయకులను, కార్యకర్తలను ఎప్పుడూ మరచి పోవద్దని, వారిని గుర్తించి న్యాయం చేయాలని జస్టిస్ చంద్ర కుమార్ అన్నారు.

గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉద్యమకారుల సమన్వయ కమిటీ సమావేశం జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులు దీనస్థితిలో ఉన్నారని వారికి మార్గం చూపించాల్సిన అవసరం ఉందన్నారు.

తెగించి కొట్లాడటానికి రోడ్డుమీదికి వచ్చి ఆస్తులు ప్రాణాలు పోగొట్టుకొని కేసులు ఉన్న ఉద్యమకారులను మొదటగా గుర్తించాలని సూచించారు. ఉద్యమ సమయంలో ఉన్న కేసులను ఎత్తివేయాలని కోరారు. నాకోసం మీకోసం కాకుండా ఉద్యమకారులంతా ఐక్యం అయి ముందుకు వస్తే సీఎం దగ్గరికి తీసుకెళ్లి ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ సమావేశంలో రామగిరి ప్రకాశ్, రుద్ర శంకర్, ప్రపూల్ రామ్ రెడ్డి, మాంచాల వెంకటస్వామి, కుమారస్వామి, గోవర్ధన్,వశపాక నరసింహ, అంబు రాథోడ్, మోహన్ బైరాగి, ప్రసాద్, చాపర్తి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

సారంగాపూర్ వ్యాయామ ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్ 

సారంగాపూర్ వ్యాయామ ఉపాధ్యాయుని అభినందించిన జిల్లా కలెక్టర్  జగిత్యాల జూలై 04 (ప్రజా మంటలు); సారంగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అనంతుల రవీందర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ' ఫిజికల్ పర్ఫామెన్స్ ఆఫ్ ఎలైట్ కోకో ప్లేయర్స్ ఇన్ తెలంగాణ' పై పరిశోధన చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి  డాక్టరేట్ పట్టా పొందారు.  ఈ సందర్భంగా 
Read More...
Local News 

ఆషాడ మాస గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న..  మంత్రి సతీమణి  కాంత కుమారి 

ఆషాడ మాస గోరింటాకు సంబురాల్లో పాల్గొన్న..  మంత్రి సతీమణి  కాంత కుమారి  గొల్లపల్లి జూలై 04 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆషాఢ మాస గోరింటాకు సంబురాల్లో ముఖ్యతిధిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంత కుమారి పాల్గొన్నారు.   ఈ సందర్భంగా  పాఠశాల ప్రిన్సిపాల్ సుంకే రవి తదనంతరం...
Read More...
Local News 

నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి వార్షిక తనిఖీల్లో భాగంగా ఇబ్రహీంపట్నం  పోలీస్ స్టేషన్ ను తనిఖీ   ఇబ్రహీంపట్నం జూలై 4 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   వార్షిక తనిఖీ లో భాగంగా శుక్రవారం రోజున  ఇబ్రహీంపట్నం  పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అనంతరం...
Read More...
Local News 

కాంగ్రెస్ నాయకులు నర్సింగరావు జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ నాయకులు నర్సింగరావు జన్మదిన వేడుకలు   ఇబ్రహీంపట్నం జులై 4( ప్రజా మంటలు దగ్గుల అశోక్):     ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు గూడ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు .ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మండల నాయకులు మరియు కార్యకర్తలు కేక్ కట్ చేశారు . కార్యక్రమంలో  ఎస్సీ సెల్...
Read More...
Local News  State News 

తొలి అంతర్జాతీయ వలస కార్మికుల మలేషియా సదస్సు. 

తొలి అంతర్జాతీయ వలస కార్మికుల మలేషియా సదస్సు.  గొల్లపల్లి జూలై 04 (ప్రజా మంటలు): బి డబ్ల్యు .ఐ, సంస్థ ద్వారా అంతర్జాతీయ వలస కార్మికుల సదస్సులో ఇండోనేషియా, పిలిపిని, ఇండియా, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, కతర్ ,బెహరాన్, క్రోసియా, దేశాలు పాల్గొన్నవి,  మొదటగా బి డబ్ల్యు, ఐ, ఏషియన్ ఇన్చార్జి రాజీవ్ శర్మ  ఆసియన్ కార్మికుల హక్కుల తరఫున మాట్లాడగా,గల్ఫ్ దేశాల 
Read More...
Local News 

ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం

ఉద్యమకారులకు న్యాయం చేయని కేసీఆర్ ప్రభుత్వం సికింద్రాబాద్  జూలై 03 (ప్రజా మంటలు):  ఉద్యమకారులతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమకారులను విస్మరించారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. 300 మంది ఉద్యమకారులకు న్యాయం చేసి కెసిఆర్ చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఎలాంటి స్వార్థం లేకుండా ఉద్యమాలు చేసిన నిస్వార్థపరులైన మొదటి ఉద్యమ నాయకులను, కార్యకర్తలను ఎప్పుడూ మరచి పోవద్దని, వారిని...
Read More...
Local News 

ప్లాస్టిక్ బ్యాగ్ లు వద్దు..క్లాత్ బ్యాగులు ముద్దు

ప్లాస్టిక్ బ్యాగ్ లు వద్దు..క్లాత్ బ్యాగులు ముద్దు సికింద్రాబాద్ జూలై 04 (ప్రజామంటలు): తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రపంచ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే ను గురువారం నిర్వహించారు, సికింద్రాబాద్ లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు మట్ట రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరం పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా తీసుకొని ప్లాస్టిక్ బ్యాగులను వాడకుండా కేవలం క్లాత్ బ్యాగులను వాడాలని కోరారు.ప్లాస్టిక్...
Read More...
Local News 

మెటుపల్లి లో దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి

 మెటుపల్లి లో దొడ్డి కొమురయ్య 79 వ వర్ధంతి మెటుపల్లి జూలై 04 (ప్రజా మంటలు): తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డికొమురయ్య 79 వ వర్ధంతి సందర్భంగా మెట్పల్లి పట్నం లో, ఆయన విగ్రహం వద్ద పెద్ద సంఖ్యలో జనం పాల్గొని నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మాజీ కౌన్సిలర్, కుర్మ సంఘం అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు గడిచినా ట్యాంక్ బండ్...
Read More...
Local News 

6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు  - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు  - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ సికింద్రాబాద్ జూలై 03 (ప్రజామంటలు): బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఎదురుకోలు, కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, బోనాల జాతర ఘనంగా నిర్వహించడం జరిగిందని సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. మూడు రోజుల ఉత్సవాలకు దాదాపు 6 లక్షలకు పైగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి సేవలో...
Read More...
Opinion 

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్ వ్యక్తిత్వ వికాసానికి వెలుగునివ్విన బి.వి. పట్టాభిరామ్ మృతి    (రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్టు, కాలమిస్టు ...9440595494) ప్రముఖ ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు బి వి పట్టాభిరామ్ మంగళ వారం గుండె పోటుతో మృతి చెందడంతో ఒక గొప్ప అపూర్వ అపురూప కళాకారుడిని తెలుగు కళామతల్లి కోల్పోయింది. బి.వి. పట్టాభిరామ్ (భావరాజు...
Read More...
Local News 

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు సికింద్రాబాద్, జూలై 03 (ప్రజామంటలు) :   సికింద్రాబాద్ క్రిస్టియన్ ప్రెస్ క్లబ్ లో గురువారం  యేసుక్రీస్తు ప్రభువుతో జీవించిన శిష్యులు సెయింట్ తోమా హతసాక్షిగ చనిపోయిన రోజును పురస్కరించుకొని ఇండియన్ క్రిస్టియన్ భక్తి  దినోత్సవంగా జరుపుకున్నారు. సికింద్రాబాద్ లో  క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో సెయింట్ థామస్  చేసిన సువార్త పరిచర్యను కొనసాగించాలని  తీర్మానించారు. హిందూమతోన్మాద
Read More...
Local News  State News 

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్   - లేని ఓ టెంపుల్ కు 8 ఏండ్ల నుంచి చెక్కులు  - మరికొన్ని టెంపుల్లో ఒక్కో దానికి రెండేసి చెక్కులు  - విచారణ ప్రారంభించిన ఎండోమెంట్ అధికారులు  - ఉన్నతాధికారులకు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు.. సికింద్రాబాద్ జూలై 03 (ప్రజామంటలు) : ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం ఇచ్చే చెక్కులు గత...
Read More...