AIBSS జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా  భూక్యా గోవింద్ నాయక్ ..

On
AIBSS జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా  భూక్యా గోవింద్ నాయక్ ..

జగిత్యాల జూన్ 08:

ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ (AIBSS) జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా భూక్య గోవింద నాయక్ తాజా మాజీ సర్పంచ్ గ్రామము. సిరిపుర్ ,మండలం మల్లాపూర్ ను ఏకగ్రీవంగా నియమించారు. ఈ రోజు ఎర్రగడ్డ బంజారా నగర్ లోని సభావత్ రాములు నాయక్, మాజీ ఎమ్మెల్సీ, ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నియామక పత్రం అందజేశారు.

Tags

More News...

Today's Cartoon 

Today's cartoon

Today's cartoon
Read More...

ఊరూర జోరందుకున్న వ్యవసాయ పనులు

ఊరూర జోరందుకున్న వ్యవసాయ పనులు   వేలేరు జూన్ 12 (ప్రజామంటలు) :   మృగశిర కార్తె మొదలయ్యి మూడు రోజులు అవుతుంది వర్షపు జల్లులు కురియగానే రైతు ఆనందం వెల్లువిరుస్తుంది కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది అదే నకలి విత్తనస సమస్య రైతులు ఆందోళన చెంది సమస్య పలు రకాల విత్తనాలు అందుబాటులో ఉండగా ఏ విత్తనాన్ని కొనుగోలు చేయాలి
Read More...
Local News 

రైతుల చెంత భూభారతి సదస్సు

రైతుల చెంత భూభారతి సదస్సు వేలేరు జూన్ 12 (ప్రజామంటలు) :   వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో ఎమ్మార్వో కోమి మాట్లాడుతూ రైతులకు ఉన్న భూ సమస్యలను అర్జీ రూపంలో సమర్పించిన ఎడల వాటిని పరిశీలించి తగిన పరిష్కారాలు చూపించగలమని చెప్పారు. వారి వారి అర్జీల రూపంలో సమర్పించారు. పరిశీలించిన
Read More...
Local News 

ఘనంగా ముగిసిన శిరిడి సాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

ఘనంగా ముగిసిన శిరిడి సాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు జగిత్యాల జూన్ 11( ప్రజా మంటలు) జిల్లా కేంద్రం బైపాస్ రోడ్ లోని శ్రీ షిరిడి సాయి మందిరంలో 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ఘనంగా ముగిశాయి. ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలచార్య కౌశక,  కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అనంతరం వేణుగోపాల ఆచార్య భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆలయాలు...
Read More...
Local News 

లోక్ అదాలత్ ద్వారా శాశ్వత న్యాయ పరిష్కారాలు – వేలేరు పోలీస్

లోక్ అదాలత్ ద్వారా శాశ్వత న్యాయ పరిష్కారాలు – వేలేరు పోలీస్ వేలేరు జూన్ 12 (ప్రజామంటలు) : “లోక్ అదాలత్ కోర్టు కాదు... రాజీ ద్వారా న్యాయం”, “కొట్టుకుంటే ఒకరు గెలుస్తారు... రాజీ అయితే ఇద్దరూ గెలుస్తారు” అంటూ ప్రజలకు వినూత్నంగా సందేశం ఇచ్చింది వేలేరు పోలీస్ శాఖ. ఈ నెల 14న జరగబోయే జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా, ప్రజలు – ముఖ్యంగా కేసులున్న...
Read More...
Local News 

శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో  వెండి బంగారు వస్తువుల చోరీ

శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో  వెండి బంగారు వస్తువుల చోరీ   జగిత్యాల జూన్ 11 (ప్రజా మంటలు)  పట్టణంలోని నిజామాబాద్ రోడ్ మంచినీళ్ళ భావి వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ మడే లేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి దొంగలు ఆలయ ద్వారము తాళాలు పగలగొట్టి పలు విలువైన వెండి వస్తువులను అమ్మవారికి చెందిన పలు పుస్తెలు మట్టెలు అపహరించారు. హుండీ తాళం తెరువ...
Read More...
Local News 

విద్యార్థుల బస్ పాస్ ఛార్జీల పెంపు సరికాదు - ఏబీవీపీ ఆందోళన

విద్యార్థుల బస్ పాస్ ఛార్జీల పెంపు సరికాదు - ఏబీవీపీ ఆందోళన సికింద్రాబాద్, జూన్ 11 ( ప్రజామంటలు): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్-కూకట్పల్లి విభాగ్, సికింద్రాబాద్ జిల్లా, ఎస్ ఆర్ నగర్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల బస్ పాస్ చార్జీలను పెంచే ఆలోచనను విరమించుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా  సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చెర్క బాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు...
Read More...
Local News 

క్రమశిక్షణ గల చదువుతోనే ఉజ్వల భవిష్యత్

క్రమశిక్షణ గల చదువుతోనే ఉజ్వల భవిష్యత్ కార్పొరేటర్ కంది శైలజ సికింద్రాబాద్, జూన్ 11 (ప్రజామంటలు): క్రమశిక్షణతో కూడిన చదువు పిల్లల భవిష్యత్ను ఉజ్వల మయం చేస్తుందని, రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాద్యాయుల పాత్ర ఎంతో గొప్పదని సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ అన్నారు. బుధవారం వారాసిగూడ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఆర్ ఇండో...
Read More...
Local News 

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన డీఎంఈ

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన డీఎంఈ పలు అభివృద్ది పనుల పరిశీలన సికింద్రాబాద్, జూన్ 11 (ప్రజామంటలు): సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి,గాంధీ మెడికల్ కాలేజీ లో బుధవారం డీఎంఈ డాక్టర్ ఎ.నరేంద్ర కుమార్ పర్యటించారు. శనివారం గాంధీ ఆసుపత్రిలో నీటి పంపింగ్ నిలిచిపోవడం వల్ల రోగులకు కలిగిన ఇబ్బందులను తెలుసుకుని, దాని పరిష్కారం కోసం చేపట్టిన అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు పనులను...
Read More...
Local News 

ఎట్టకేలకు తీరిన గాంధీ ఆసుపత్రి టాయిలెట్స్ సమస్య.

ఎట్టకేలకు తీరిన గాంధీ ఆసుపత్రి టాయిలెట్స్ సమస్య. గాంధీ ఆసుపత్రిలో అందుబాటులోకి 500 టాయిలెట్స్    సికింద్రాబాద్ జూర్ 11 (ప్రజామంటలు) : గత కొంతకాలంగా గాంధీ ఆసుపత్రి లో ప్రధాన సమస్యగా ఉన్న పేషంట్లు, వారి సహాయకుల టాయిలెట్స్ సమస్య ఎట్టకేలకు  తీరింది. ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ లోని ఇన్ పేషంట్ వార్డుల్లో పునర్నిర్మాణం చేసిన టాయిలెట్స్ అందుబాటులోకి వచ్చాయి. నిరుపేద రోగులకు మరింత...
Read More...
Local News 

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను గజమాలతో సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను గజమాలతో సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్ జగిత్యాల జూన్ 11 ( ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి జగిత్యాల జిల్లా కేంద్రానికి  విచ్చేసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్  జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు మొదటిసారి రాగా మొక్కను అందజేసి,గజమాల తో ఘన స్వాగతం పలికిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  పాల్గొన్న కోరుట్ల...
Read More...
Local News 

వినియోగదారుల సమస్యల  సత్వర పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ లోకల్ కోర్టులు

వినియోగదారుల సమస్యల  సత్వర పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ లోకల్ కోర్టులు మెట్పల్లి జూన్ 11 (ప్రజా మంటలు) అపరిష్కృతంగా మిగిలిపోయిన విద్యుత్ సంబంధిత సమస్యలు తక్షణమే పరిష్కరించడానికి లోకల్ కోర్టులు నిర్వహిస్తున్నామని, అందుకు విద్యుత్ అధికారులు, సిబ్బంది మెరుగైన సేవలు అందించాలని సీజీఆర్ఎఫ్-2, నిజామాబాద్ చైర్ పర్సన్ ఎరుకల నారాయణ పిలుపునిచ్చారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలకు సంబంధించి ఏర్పాటు చేసిన పరిష్కార వేదిక-లోకల్ కోర్టు ఫోరమ్ చైర్...
Read More...