నిధుల మంజూరి పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
హైదరాబాద్ జూన్ 8 (ప్రజా మంటలు)
జగిత్యాల
పట్టణం లో నూతనంగా విలీనం అయిన ప్రాంతాలకు 20 కోట్లు నిధులు,జగిత్యాల పట్టణానికి స్పెషల్ గ్రాంట్ కింద 50 కోట్ల నిధులు,రాయికల్ మున్సిపల్ అభివృద్ధికి 15 కోట్లు మొత్తం గా 85 కోట్లు రాయికల్, జగిత్యాల పట్టణ అభివృద్ధికి కోరగానే నిధులు మంజూరు చేసిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ని వారి నివాసం లో కలిసి పుష్ప గుచ్చన్ని అందజేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పని చేసి జగిత్యాల పట్టణ అభివృద్ధికి, యావర్ రోడ్డు విస్తరణకు కృషి చేస్తానని,మంజూరైన నిధులతో పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి కి కృషి చేస్తానని అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో వెండి బంగారు వస్తువుల చోరీ
Published On
By Siricilla Rajendar sharma

విద్యార్థుల బస్ పాస్ ఛార్జీల పెంపు సరికాదు - ఏబీవీపీ ఆందోళన
Published On
By Special Reporter

క్రమశిక్షణ గల చదువుతోనే ఉజ్వల భవిష్యత్
Published On
By Special Reporter

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన డీఎంఈ
Published On
By Special Reporter

ఎట్టకేలకు తీరిన గాంధీ ఆసుపత్రి టాయిలెట్స్ సమస్య.
Published On
By Special Reporter

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను గజమాలతో సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్
Published On
By Siricilla Rajendar sharma

వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ లోకల్ కోర్టులు
Published On
By Siricilla Rajendar sharma

ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్నదే ప్రభుత్వం లక్ష్యం
Published On
By Special Reporter

మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ శిక్షణలు
Published On
By Special Reporter

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన టీఈజేఏసీ నేతలు.
Published On
By Special Reporter

మంత్రి అడ్లూరికి చాంద్ పాషా సన్మానం
Published On
By Special Reporter

గాయత్రి జ్ఞాన మందిరంలో ఘనంగా మూల మంత్రంతో యజ్ఞం
Published On
By Siricilla Rajendar sharma
