ఫుట్ పాత్ అనాధలకు 278 వ అన్నదానం - వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్గనైజర్ల వినతి
On
సికింద్రాబాద్, జూన్ 08 ( ప్రజామంటలు) :
పద్మారావునగర్ లోని స్కై ఫౌండేషన్ సంస్థ ఆదివారం తమ 278 వ వారం అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈమేరకు వారు తమ వెహికల్స్ లో వెళ్ళి సిటీలోని ప్రధాన రహదారుల ఫుట్ పాత్ లపై నివసిస్తున్న అనాధలు, సంచార జాతుల వారికి ఫుడ్డుప్యాకెట్లను అందచేశారు. ప్రభుత్వం స్పందించి ఫుట్ పాత్ లపై దుర్బర జీవితాన్ని గడుపుతున్న వారికి శాశ్వత ఆవాసంతో పాటు పని కల్పించాలని ఆర్గనైజర్లు సంజీవ్ కుమార్, పావని లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వాలంటీర్లు అఖిల్, హరీష్ కుమార్, శుభం తదితరులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా డా.కోట నీలిమ నియామకం
Published On
By Special Reporter

గాంధీ దవఖానలో బ్లడ్ డోనేషన్ క్యాంపు - జనరల్ సర్జరీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో
Published On
By Special Reporter

గాంధీలో రెనోవేటేడ్ టాయిలెట్స్ ప్రారంభం
Published On
By Special Reporter

బల్కంపేట అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు
Published On
By Special Reporter

ప్రజల రుణం తీర్చుకుంటా - రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
Published On
By Special Reporter

మైనర్ బాలిక పై అత్యాచారం కేసులలో నిందితునికి జీవిత ఖైదు మరియు రూ 17000 /- జరిమాన. బాధిత మైనర్ బాలికకు 3 లక్షల రూపాయలు పరిహారం.
Published On
By Siricilla Rajendar sharma

ఓల్డ్ పెన్షన్ స్కీము వర్తింపచేయాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ సభ్యుల చే ఎమ్మెల్యేకు వినతి
Published On
By Siricilla Rajendar sharma

మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ అశోక్
Published On
By Siricilla Rajendar sharma

ప్రపంచ వ్యాప్తంగా ChatGPT సేవలకు అంతరాయం
Published On
By Special Reporter
.jpeg)
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ - బస్సు పాస్ ధరల పెంపుకు నిరసనగా మెరుపు ధర్నా
Published On
By Special Reporter

ఇందిరమ్మ ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులచే స్మశాన వాటిక స్థలానికై ఎమ్మెల్యేకు వినతి
Published On
By Siricilla Rajendar sharma

40 వార్డులో బిటి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్
Published On
By Siricilla Rajendar sharma
