గాంధీ దవఖానలో బ్లడ్ డోనేషన్ క్యాంపు - జనరల్ సర్జరీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో
సికింద్రాబాద్ జూన్ 10 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మంగళవారం జనరల్ సర్జరీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో వాలంటీర్ బ్లడ్ డోనేషన్ క్యాంప్ నిర్వహించారు. 9 జూన్ నుంచి 15వ జూన్ వరకు నిర్వహిస్తున్న సర్జన్స్ వీక్ సెలబ్రేషన్స్ సందర్బంగా తెలంగాణ చాఫ్టర్ అసోసియేషన్ ఆప్ సర్జన్స్ ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) తో కలసి ఈ బ్లడ్ క్యాంప్ ను నిర్వహించినట్లు జనరల్ సర్జరీ హెచ్ఓడీ ప్రొఫెసర్ డా.రాజారామ్ తెలిపారు. సర్జన్లు కేవలం ఆపరేషన్ థియేటర్లకే పరిమితం కాకుండా, సామాజిక సేవలో భాగస్వామలు కావాలని పిలుపునిచ్చారు.
అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను కాపాడే బ్లడ్ డోనేషన్ పట్ల ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్జికల్ రిజిస్ర్టార్ డా.సీహెచ్ సంతోష్ బాబు, ప్రొ.డి.శ్రీనివాస్,డా.ఎం.శ్రవన్ కుమార్, డా.జీ.జగదీశ్వర్ గౌడ్,డా.బీ.రాజు,ఆర్ఎంవో లు డా.రజని, డా.కళ్యాణ్ చక్రవర్తి,డా.నవీన్, డా.నాజీమ్,డా.మీనాక్షి,డాక్టర్ యోగేందర్ పీజీ వైద్యలు, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా ముగిసిన శిరిడి సాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

లోక్ అదాలత్ ద్వారా శాశ్వత న్యాయ పరిష్కారాలు – వేలేరు పోలీస్

శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో వెండి బంగారు వస్తువుల చోరీ

విద్యార్థుల బస్ పాస్ ఛార్జీల పెంపు సరికాదు - ఏబీవీపీ ఆందోళన

క్రమశిక్షణ గల చదువుతోనే ఉజ్వల భవిష్యత్

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన డీఎంఈ

ఎట్టకేలకు తీరిన గాంధీ ఆసుపత్రి టాయిలెట్స్ సమస్య.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను గజమాలతో సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్

వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ లోకల్ కోర్టులు

ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్నదే ప్రభుత్వం లక్ష్యం

మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ శిక్షణలు

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన టీఈజేఏసీ నేతలు.
