గాంధీలో రెనోవేటేడ్ టాయిలెట్స్ ప్రారంభం
శానిటేషన్ నిర్వహణకు మరింత ప్రాధాన్యత
గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి
సికింద్రాబాద్ జూన్ 10 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్గాంధీఆస్పత్రిలో శానిటేషన్ నిర్వహణకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నట్లు సూపరింటెండెంట్ ప్రొఫెసర్.సీహెచ్ఎన్.రాజకుమారి తెలిపారు. ఆస్పత్రి మెయిన్ బిల్డింగ్ లోని ఇన్పేషెంట్వార్డుల్లో పునర్నిర్మాణం చేసిన టాయిలెట్గదులను మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... నిరుపేద రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు, మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రి ఆవరణలో మురుగు వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసిందన్నారు. ఆస్పత్రి ఐపీ బ్లాక్లో సుమారు 500 టాయిలెట్స్రోగులు, రోగి సహాయకులు, సిబ్బందికి అందుబాటులోకి వచ్చాయని వివరించారు. టాయిలెట్స్ ను శుభ్రంగా ఉంచుకోవాలని , ఇది అందరి బాధ్యతగా భావించాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ యోగేశ్వర్, తెలంగాణ వైద్యవిద్య మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) ఈఈ అనీల్కుమార్, ఏఈ భీమన్న, జగదీష్ప్రసాద్తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా ముగిసిన శిరిడి సాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు

లోక్ అదాలత్ ద్వారా శాశ్వత న్యాయ పరిష్కారాలు – వేలేరు పోలీస్

శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో వెండి బంగారు వస్తువుల చోరీ

విద్యార్థుల బస్ పాస్ ఛార్జీల పెంపు సరికాదు - ఏబీవీపీ ఆందోళన

క్రమశిక్షణ గల చదువుతోనే ఉజ్వల భవిష్యత్

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన డీఎంఈ

ఎట్టకేలకు తీరిన గాంధీ ఆసుపత్రి టాయిలెట్స్ సమస్య.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను గజమాలతో సత్కరించిన ఎమ్మెల్యే డా.సంజయ్

వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ లోకల్ కోర్టులు

ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్నదే ప్రభుత్వం లక్ష్యం

మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో వివిధ శిక్షణలు

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన టీఈజేఏసీ నేతలు.
