గాయత్రి జ్ఞాన మందిరంలో ఘనంగా మూల మంత్రంతో యజ్ఞం

On
గాయత్రి జ్ఞాన మందిరంలో ఘనంగా మూల మంత్రంతో యజ్ఞం


జగిత్యాల జూన్ 11 (ప్రజా మంటలు)

ఏరువాక పూర్ణిమ సందర్భమున గాయత్రి జ్ఞాన మందిరంలో గాయత్రి మూల మంత్రంతో యజ్ఞం నిర్వహించారు .

భక్తులు,పరిజనులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. గంగాధర్ పొరoడ్ల, సంపత్, మంచే గంగారాం,వేణు దంపతులు,కనపర్తి నాగభూషణం దంపతులు,వనమాల సత్యనారాయణ  దంపతులు,పొట్టబత్తిన శంకర్ దంపతులు,చింత శ్రీనివాస్ కుటుంబ సభ్యులు,కొమురవెళ్లి లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులు,భాస్కర్,మరికొంతమంది యజ్ఞంలో పాల్గొని వనమాల సత్యనారాయణ భక్తులకు అన్నప్రసాదము పంపిణీ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags

More News...

National  International  

అహ్మదాబాద్ విమాన ప్రమాదం బతికి బయటపడ్డ ఒక ప్రయాణికుడు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం బతికి బయటపడ్డ ఒక ప్రయాణికుడు అహ్మదాబాద్ జూన్ 12: గురువారం అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో తమ ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన ప్రతి కుటుంబానికి టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కోటి రూపాయల పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో దెబ్బతిన్న బిజె మెడికల్ కాలేజీ హాస్టల్‌ను పునర్నిర్మించడంతో పాటు, గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా...
Read More...
Local News 

విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని ఎమ్మెల్యేకు కేబుల్ ఆపరేటర్ల వినతి 

విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని ఎమ్మెల్యేకు కేబుల్ ఆపరేటర్ల వినతి  జగిత్యాల జూన్ 12  విద్యుత్ స్తంభాల టాక్స్ రద్దు చేయాలని నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్లు సంజయ్ కుమార్ ను వినతి పత్రం ద్వారా కోరారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యుత్ స్తంభాల ద్వారా కేబుల్ టీవీ వైర్లు కట్టి కేబుల్ ప్రసారాలను ఇంటింటికి అందజేస్తున్న కేబుల్...
Read More...
National  International  

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి - ముడి చమురు ధర పెరిగింది

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి - ముడి చమురు ధర పెరిగింది వాషింగ్టన్ జూన్ 12: అమెరికా సైనిక కుటుంబాలు మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలను విడిచిపెట్టవచ్చని డోనాల్డ్ ట్రంప్ అన్నారుఅమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి భౌగోళిక రాజకీయ ఆందోళనలు ప్రపంచ వస్తువుల మార్కెట్‌ను అస్థిరపరిచిన తర్వాత ముడి చమురు ధరల పెరుగుదల మొదలైంది.అమెరికా సైనిక...
Read More...
Local News 

జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు వినియోగించుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి

జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు వినియోగించుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి జగిత్యాల జూన్12(ప్రజా మంటలు) ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగపరుచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి తెలిపారు . గురువారం కోర్టు ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సివిల్ తగాదాలు, రాజీ పడే కేసులు ఉన్నట్లయితే తక్కువ...
Read More...
Local News 

లష్కర్ బోనాలకు ఉజ్జయిని టెంపుల్ ముస్తాబు..

లష్కర్ బోనాలకు ఉజ్జయిని టెంపుల్ ముస్తాబు.. జూలై 13న బోనాలు    14న రంగం( భవిష్యవాణి ) సికింద్రాబాద్, జూన్ 12 (ప్రజామంటలు) : ఆషాడ మాస బోనాల జాతర–2025 కు సికింద్రాబాద్ లోని శ్రీఉజ్జయిని మహాకాళి దేవస్థానం ముస్తాబవుతోంది. ఆలయాన్ని శుభ్రపరచి, రంగులు వేసే పనులు ప్రారంభమయ్యాయి. ఈనెల 20 లోగా ఆలయానికి రంగులు వేసే పనులు పూర్తి చేయాలని ఆలయ ఈవో...
Read More...
Local News 

ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు - టీపీసీసీ ప్రెసిడెంట్ తో కోట నీలిమ భేటి

ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు - టీపీసీసీ ప్రెసిడెంట్ తో కోట నీలిమ భేటి సికింద్రాబాద్, జూన్ 12 (ప్రజామంటలు) : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాద్యక్షురాలిగా ఇటీవల నియమితులైన సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జీ డాక్టర్ కోట నీలిమ గురువారం టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ర్టంలో చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలను ప్రజల చెంతకు తీసుకెళ్ళి...
Read More...
Local News 

శ్రీ సరస్వతి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సరస్వతి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్                             సిరిసిల్ల. రాజేంద్ర శర్మ  మల్యాల జూన్ 12(ప్రజా మంటలు) మండలంలోని నూకపల్లి శ్రీ జ్ఞాన ధ్యాన విజ్ఞాన సరస్వతి ఆలయం (ఏకాదశ) 11వ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరై సరస్వతీ దేవి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ  నూకపల్లి డబల్ బెడ్ రూం ఇండ్ల ను జగిత్యాల...
Read More...
Local News 

హైదరాబాద్ మున్నూరుకాపు విద్యార్థి వసతిగృహంలో వసతి సౌకర్యం  -హరి ఆశోక్ కుమార్

హైదరాబాద్ మున్నూరుకాపు విద్యార్థి వసతిగృహంలో వసతి సౌకర్యం  -హరి ఆశోక్ కుమార్ జగిత్యాల జూన్ 12 (ప్రజా మంటలు): హైదరాబాద్, కాచిగూడ లో ఉన్న మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం లో జిల్లాల నుంచి వచ్చే మున్నూరు కాపు విద్యార్థులు  వసతి సౌకర్యం పొందవచ్చని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర  సెక్రటరీ జెనెరల్ హరి అశోక్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు తగు ధ్రువపత్రాలతో...
Read More...
Local News 

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్పీకి పూల మొక్క అందజేత

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన టౌన్ ఇన్స్పెక్టర్ ఎస్పీకి పూల మొక్క అందజేత    జగిత్యాల జూన్ 12 (ప్రజా మంటలు) *జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కరుణాకర్ గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.*
Read More...
Local News 

అమ్మ మాట అంగన్వాడి బాట సిడిపిఓ  వీరలక్ష్మి ఆధ్వర్యంలో

అమ్మ మాట అంగన్వాడి బాట సిడిపిఓ  వీరలక్ష్మి ఆధ్వర్యంలో గొల్లపల్లి జూన్ 12 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం లోని బీబీ రాజు పల్లె, దట్నూరు అంగన్వాడీ సెంటర్లో అమ్మ మాట అంగన్వాడి బాట ప్రోగ్రాంలో గురువారం  అంగన్వాడి సెంటర్లలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు.రెండు సెక్టార్లలో కిచెన్ గార్డెన్ పెట్టుకోవడం వల్ల లాభాలను, ప్రాముఖ్యతను తల్లులకు ధరించారు మూడు నుండి ఏడు సంవత్సరాల పిల్లల...
Read More...
Local News 

మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు తప్పదు.   ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు తప్పదు.    ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  జగిత్యాల జూన్ 12 (ప్రజా మంటలు) గడిచిన ఐదు నెలల్లో  జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ లలో మద్యం సేవించి వాహనాలు  నడుపుతూ 3200 మంది వ్యక్తులకు పట్టుకోవడం జరిగిందని వీరికి కోర్టు ద్వారా జరిమానలు  విధించడం జరిగిందని ఇందులో 7  గురు( 5 రోజులు ఇద్దరికి, 4 రోజులు నలుగురికి , 2...
Read More...
Local News 

ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు పోలీస్ పాఠశాల_అవగాహన కార్యక్రమము జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు పోలీస్ పాఠశాల_అవగాహన కార్యక్రమము జిల్లా ఎస్పీ అశోక్ కుమార్                                         సిరిసిల్ల. రాజేంద్ర శర్మ జగిత్యాల జూన్ 12 ( ప్రజా మంటలు)    విద్యార్థులకు  ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో “పోలీస్ పాఠశాల: యువ పౌరుల కోసం రోడ్డు భద్రత” వినూత్న కార్యక్రమం    “ట్రాఫిక్ నియమాలపై విద్యార్థుల్లో చిన్నప్పటి నుండే అవగాహన పెంపొందిస్తే, రాబోయే రోజుల్లో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దవచ్చుఅనే ఉద్దేశంతో  *“పోలీస్...
Read More...