గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం
సికింద్రాబాద్ జూన్ 06 (ప్రజామంటలు) :
గాంధీ హాస్పిటల్,భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ఆధ్వర్యంలో సహాయం కోసం ఎదురు చూస్తున్న మహిళల కోసం అభయ సపోర్ట్ సెంటర్ ను గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఎంసీహెచ్ ఆసుపత్రికి వచ్చే మహిళలకు అవసరమైన సేవలు అందించాలని సూచించారు. డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని కోరారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.
అనంతరం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను అభినందించారు. అనంతరం కరపత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ యం ఓ లు డాక్టర్ సుధార్ సింగ్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి , డాక్టర్ యోగి ప్రొఫెసర్ డాక్టర్ రాధా, ప్రొఫెసర్ డాక్టర్ అజయ్ మోహన్, సత్యవతి, అర్చనా రావు, మంజుల, పద్మ, శాంతి ప్రియ, లలిత, మాధవి, లక్ష్మీ, మీనా, సోనీ , కిన్నెర తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏ నిమిషానికి ఏమీ జరుగునో..ఎవరు ఊహించేదరు..? గాంధీకి చాతీ నొప్పితో వచ్చిన యువకుడు

ట్రాజెడీగా మారిన హనీమూన్ జర్నీ...
.jpg)
మహిళా ఎస్సై పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో బక్రీద్ - ఈద్గాలు, మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

రేపు ఉచితంగా ఆస్తమా నివారణ ఆయుర్వేద ఔషధం

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

గాంధీ ఆసుపత్రిలో నిలిచిపోయిన నీటి సరఫరా

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను కించరిచి, మోసం చేసింది - ఎమ్మెల్సీ కవిత

ఆట పాటలతో విద్యాబోధన మంచి ఫలితాలను ఇస్తుంది

ప్రభుత్వంకు కృతజ్ఞతలు -టీ.పెన్షనర్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్

బక్రీద్ పండుగ సందడి - చిలకలగూడ గ్రౌండ్ లో మేకల విక్రయాలు

గాంధీలో అభయ సపోర్ట్ సెంటర్ ప్రారంభం
