చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రహదారి
మేకలమండిలో ప్రజల నరకయాతన
*పనిచేయని కొత్తగా నిర్మించిన కాలువ
సికింద్రాబాద్ మే 29 (ప్రజామంటలు) :
సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట్ డివిజన్ పరిధిలోని గాంధీ నగర్ మీదుగా మేకల మండి వెళ్లే ప్రధాన రహదారి ప్రాంతంలో శాశ్వత పరిష్కార దిశగా వర్షపు నీరు నిలువకుండా నిర్మించిన కాలువ నిరుపయోగంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. గురువారం సాయంత్రం కురిసిన చిన్నపాటి వర్షానికే చెరువులా మారి రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని పాదాచారులు, వాహనదారులు వాపోయారు. సుమారు 19 లక్షల వ్యయంతో ఇటీవల నిర్మించిన కాలువ లో నుంచి నీరు వెళ్ళక, వరద నీరు రోడ్డుపైనే నిలిచిపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు. ఈదారి వెంట నిత్యం నిండి ఉండే చెత్తాచెదారం తో పాటు చిన్న పాటి వర్షానికే రోడ్డు చెరువులా మారడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. స్థానిక నాయకులు పట్టించుకోకపోవడంతో ఈ దుస్తితి దాపురించిందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైన జీహెచ్ఎమ్సీ ఉన్నతాధికారులు స్పందించి, సమస్యను శాశ్వతంగా పరిష్కారించాలని కోరుతున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి
.jpg)
మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు

నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ షురూ..

ధర్మ రక్షకురాలు _ మహిళా సాధికారతకు ప్రబల చిహ్నంగా నిలిచిన రాణి అహల్యాబాయి హోల్కర్

భూభారతి రెవెన్యూ సదస్సులో అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

మహిళా చట్టాలపై జిల్లా షీ టీం, బరోసా టీం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు

తెలుగు పండిట్ ఉపాధ్యాయుల వృత్యాంతర శిక్షణ ముగింపు పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
.jpg)
సుపరిపాలనకు స్ఫూర్తి అహల్యబాయి జీవితం. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి..

ముగిసిన వేసవి వాలీబాల్ క్రీడ ఉచిత శిక్షణ శిబిరం

మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు
.jpeg)