ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

On
ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న రేషన్ కార్డుల ఇవ్వరా?

తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ 
జగిత్యాల మే 29:
 
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజాపాలన కార్యక్రమం పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన ఏర్పాటు చేసి, ప్రజల వద్ద నుండి రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులను  స్వీకరించారు కానీ నెలలు గడుస్తున్నా రేషన్ కార్డులను ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని  తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ ప్రశ్నించారు.
పౌరసరఫరాల శాఖ మంత్రికి పంపిన లేఖలో, పేర్కొన్నాడు అందులో అభయహస్తం పథకాలలో భాగంగా 1. మహలక్ష్మి  2. రైతుభరోసా, 3.గృహజ్యోతి,4. యువ వికాసం, 5.ఇందిరమ్మ ఇండ్లు 6. చేయుత వీటన్నింటితో పాటు ప్రత్యేకంగా "రేషన్ కార్డుల" కొరకు కూడ ధరఖాస్తులు తీసుకోవడం జరిగిందని ఎలాంటి కార్డులు ఇవ్వలేదని ఆమె అన్నారు.
ఇంకా ఈ లేఖలో, ప్రభుత్వం రేషన్ కార్డుల మంజారికై ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారి డాటా సేకరించి అందులో 4 వీలర్, భూములు ఎక్కువ మొత్తం  ఉన్నా వారిని గుర్తించి మిగిలిన వారికి రేషన్ కార్డుల ఎంక్వైరీ చేయాలని ప్రతి గ్రామాన మరియు పట్టణాలలో అధికారులతో ఇంటింటికి తిరిగి ఎంక్వైరీ చేసి Online ఎలిజిబుల్ (అర్హత) కల్గి ఉన్నవారి సమాచారం Online చేయడం జరిగింది. ప్రజాపాలనలో ధరఖాస్తు చేసుకున్న  లబ్దిదారుల సమాచారం సేకరించి Online లో పొందుపర్చిన సమాచారం దాదాపు "2 మాసాల " క్రితం అర్హులుగా గుర్తించిన ఇప్పటి వరకు ఒక్కరికి కూడ రేషన్ కార్డు మంజారు కాలేదు. కాని ఎవరైతే లబ్దిదారుడు "మీసేవ" ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి వారం రోజులలోనే కొత్త రేషన్ కార్డు మంజూరు అవుతిన్నాయని తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ ప్రశ్నించారు.
ఇక్కడ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డు వస్తుందా? రాదా? వీళ్ళ డాటా ఎక్కడ చూపించటం లేదు. ప్రజలు అందరూ రేషన్ కార్డు వస్తుందా? రాదా? అని మీసేవల చుట్టూ, MRO  ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్న  దృష్ట్యా ప్రభుత్వం ఒక స్పష్టమైన సమాచారం ఇవ్వగలరు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారు "కూడ తిరిగి మళ్లీ " మీ సేవ " లో ధరఖాస్తు చేసుకోవాలా? లేదంటే అదికారులు చేసిన ఎంక్వైరీ తో కార్డు వస్తుందా? ప్రభుత్వం ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా మనవి. అలాగే ప్రజాపాలన నిరంతరపక్రియ అన్నారు. కాని ఇప్పటి వరకు మళ్ళీ ఒక్క సారి కూడ ఈ అభయహస్తం పథకాలకు దరఖాస్తు కొరకు ఒక్కసారి కూడ అవకాశం ఇవ్వక పోవడంతో ఆ సమయంలో ధరఖాస్తు చేసుకోలేక పోయిన ప్రజలు ఈ ప్రజాపాలన ధరఖాస్తు పెట్టుకోవడం కొరకు వేచి చూస్తున్నారు. కావున. ప్రభుత్వం తిరిగి మళ్ళీ ఒక్కసారి ప్రజాపాలన ధరఖాస్తులకు అవకాశం కల్పించాలని తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ కోరారు.

ఇక్కడ, ప్రజలు గత పది సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న రేషన్ కార్డులకు సంబందించి ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తుల ఎంక్వైరీ పూర్తయి Online అప్డేట్ చేసిన సమాచారం ద్వారా రేషన్ కార్డులు మంజూరు అవుతాయా? లేదా? Online (మీ సేవా) ద్వారా తప్పని సరిగా చేసుకోవాలా? అనే విషయాలను ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. .

                              

Tags

More News...

ముగిసిన వేసవి వాలీబాల్ క్రీడ ఉచిత శిక్షణ శిబిరం

ముగిసిన వేసవి వాలీబాల్ క్రీడ ఉచిత శిక్షణ శిబిరం గొల్లపల్లి మే 31 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలం కేంద్రంలో జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ,జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వాలీబాల్ శిక్షణ కేంద్రం నేటితో పూర్తయిన సందర్భంగా శిక్షకులు మాట్లాడుతూ నెల రోజుల పాటు జరిగిన శిక్షణ అదేవిధంగా...
Read More...
State News 

మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు

మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు  - ఎస్పి శ్రీ అశోక్ కుమార్  గొల్లపల్లి మే 30 (ప్రజా మంటలు):  గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెంగలాపూర్ గ్రామ శివారులో , 2018లో గుర్తు తెలియని మహిళ మృతదేహం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  గుర్తుతెలియని...
Read More...
Local News  State News 

కూకట్పల్లి అంకుర్ ఆసుపత్రిలో మరో ఘటన

కూకట్పల్లి అంకుర్ ఆసుపత్రిలో మరో ఘటన సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు చూలాలి అవస్థలు సికింద్రాబాద్ మే 30 (ప్రజామంటలు):  కూకట్పల్లిలోని అంకుర్ ఆసుపత్రి సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మూడు రోజుల క్రితం డెలివరీ కోసం వచ్చిన ఘటన మరువక ముందే మరో నిండు చూలాలు సిబ్బంది నిర్లక్ష్యానికి గురై అవస్థలు పడుతుంది. బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు...
Read More...
Local News 

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా. సంజయ్

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా. సంజయ్    జగిత్యాల మే 30(ప్రజా మంటలు) పట్టణ 16వ వార్డులో సీఎస్ఐ చర్చిలో 5లక్షలతో సిసి రోడ్డు అభివృద్ధి పనులను పరిశీలించి, 25వ వార్డులో 8లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ    తెలంగాణ రాష్ట్రం లో అత్యదిక నిధులు జగిత్యాల మున్సిపల్ కు తీసుకురావడం జగిత్యాల...
Read More...

మాజీ మంత్రి సహాయకులు టి.రవీందర్ రెడ్డి కన్నుమూత

మాజీ మంత్రి సహాయకులు టి.రవీందర్ రెడ్డి కన్నుమూత సికింద్రాబాద్, మే30 (ప్రజామంటలు) : మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు, బంధువు టి.రవీందర్ రెడ్డి (74)  శుక్రవారం మద్యాహ్నం కన్నుమూశారు. గత ఫిబ్రవరి 3 న ఉదయం కోకాపేట లోని తన ఇంటి నుంచి బేగంపేట బీజేపీ కార్యాలయానికి వస్తుండగా గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో...
Read More...
Local News 

సీపీఆర్ పై అవగాహన ఉంటే ప్రాణం కాపాడవచ్చు

సీపీఆర్ పై అవగాహన ఉంటే ప్రాణం కాపాడవచ్చు గాంధీ అలుమ్నిలో సీపీఆర్ పై ఉచిత శిక్షణ సికింద్రాబాద్, మే 30 ( ప్రజామంటలు) : మన కళ్ళ ఎదుట ఎవరైనా గుండెపోటుకు గురైన సమయంలో సీపీఆర్ ( కార్డియో ఫల్మనరీ రెస్యూసిటేషన్ ) చేసినట్లయితే వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని గాంధీ ఆలుమ్ని అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ పి. రోహిత్ రెడ్డి  అన్నారు....
Read More...
Local News 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యము వేగవంతంగా కొనుగోలు చేయాలి_ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యము వేగవంతంగా కొనుగోలు చేయాలి_ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.   జగిత్యాల మే 30(ప్రజా మంటలు)   జిల్లాలోని బీర్పూర్ మండల కేంద్రంలోని మరియు చర్లపల్లి, కందెనకుంట గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పెండింగ్ ఉండకుండా ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.  వరి ధాన్యం సెంటర్లలో ఉన్న అటువంటి. ఇన్చార్జిలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని వెంట వెంటనే...
Read More...
Local News  State News 

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం   ఆభాపై 20 రాష్ర్టాల ప్రతినిధుల అధ్యయనం...    స్కాన్ అండ్ షేర్ ద్వారా వేగవంతమైన ఓపిపై వివరాల ఆరా. సికింద్రాబాద్, మే 30 (ప్రజామంటలు): ఆయుష్మాన్ భారత్ (ఆభా)డిజిటల్ మిషన్ వర్క్షాప్‌– 2 లో భాగంగా 20 రాష్ట్రాల నుండి రాష్ట్ర నోడల్ అధికారులు శుక్రవారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. గాంధీ ఆసుపత్రిలో  సౌకర్యాలు, రికార్డుల...
Read More...
Local News 

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు.  అదనపు కలెక్టర్ బి.ఎస్ లత.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు.  అదనపు కలెక్టర్ బి.ఎస్ లత. జగిత్యాల మే 30(ప్రజా మంటలు)      జిల్లాలో నిర్వహించు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ బి.ఎస్ లత సంబంధిత అధికారులను ఆదేశించారు.  శుక్రవారం రోజున అదనపు కలెక్టర్ బి.ఎస్ లత సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ  దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో...
Read More...
Local News 

కార్పోరేట్ ఉద్యోగాలకు ఎన్.యస్.వి. విద్యార్థుల ఎంపిక

కార్పోరేట్ ఉద్యోగాలకు ఎన్.యస్.వి. విద్యార్థుల ఎంపిక జగిత్యాల మే 30 ( ప్రజా మంటలు)    స్థానిక ఎన్.యస్.వి. డిగ్రీ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న కామర్ & మెనెజ్ మెంట్ విద్యార్థులకు బజాజ్ ఫిన్ సర్వ్ మరియు రూబికాన్ వారి ఆధ్వర్యంలో శ్రీరామ్ గ్రూప్ ఆఫ్ హోమ్ లోన్స్ ఐ.టి. మరియు నాన్ ఐ.టి. విభాగంలో ఉద్యోగాల కోసం ఈ రోజు...
Read More...
Local News  State News 

టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.

టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు. బ్రేకింగ్ న్యూస్ :  హైదరాబాద్ 29 మే (ప్రజా మంటలు) :  ఏఐసీసీ (ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ కమిటీ) తెలంగాణ పిసిసి లో పలు కమిటీలను కాంగ్రెస్ అధిష్టానం, మల్లికార్జున ఖర్గే నియమించడం జరిగింది.  అందులో బాగంగా...  22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 15 మందితో సలహా కమిటీ, 7 గురితో డి...
Read More...
Local News 

ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు  – డాక్టర్ మిట్టపల్లి సృజల

ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు  – డాక్టర్ మిట్టపల్లి సృజల సికింద్రాబాద్, మే 29 (ప్రజా మంటలు): సీతాఫలమండి డివిజన్‌లోని ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మిట్టపల్లి సృజల తెలిపారు. ప్రస్తుతం అక్కడ సేవలందిస్తున్న ఆమె మాట్లాడుతూ, “గర్భిణీలు, తల్లులు, చిన్నపిల్లలు, వృద్ధులకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాం అని, ఆరోగ్య పరిరక్షణలో...
Read More...