మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి "అహల్యాబాయి "

On
మహిళా సాధికారితకు స్ఫూర్తి రాణి

అంటరానితనం, అసమానతలను నిర్మూలిన్చింది.. అహల్యబాయి జయంతి ఉత్సవ కమిటీ జిల్లా కన్వీనర్ మర్రిపెల్లి సత్యమ్..

గొల్లపల్లి మే 29 (ప్రజా మంటలు):

అంటరానితనం, అసమానతలు, మూఢనమ్మకాలపై మహిళల్లో చైతన్యం నింపి 500మహిళలతో సొంతంగా సైన్యాన్ని తయారుచేసి ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించిన గొప్ప యోధురాలు రాణి అహల్యబాయి హోల్కర్ అని అహల్యబాయి హోల్కర్ జయంతి ఉత్సవాల కమిటీ జిల్లా కన్వీనర్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి పేర్కొన్నారు.

గొల్లపెల్లి మండలంలోని  గుంజపడుగు గ్రామంలో జరిగిన స్వయం సహాయక సంఘాల,మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మర్రిపెల్లి సత్యమ్ మాట్లాడుతూ అహల్యబాయి హోల్కర్  పాలనకాలంలో మహిళలు ఎదుర్కొంటున్న అంటరానితనం, అసమానతలు, సతిసహా గమనం లాంటి అసాంఘీక కార్యక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి యావత్ మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మహిళలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగడానికి ప్రత్యేక నిధులను కేటాయించిందని అన్నారు.నేడు నరేంద్రమోదీ అహల్యబాయి  పాలనను స్ఫూర్తిగా తీసుకొని మహిళలకు 33%రిజర్వేషన్ కల్పించి ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగడానికి ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అలాగే పహాల్గామ్ ఘటనకు ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ లో భారత సైన్యంలో ఇద్దరు మహిళా కమాండోలకు పూర్తి స్వేచ్చను ఇచ్చి చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ ను చిత్తు చేయించి ప్రపంచం ముందు మహిళా శక్తిని చాటరని పదకొండేళ్లుగా మోదీ గారి క్యాబినెట్ లో రక్షణ, విత్త శాఖ మంత్రిగా ఒక మహిళకు అవకాశం కల్పించి భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తున్నారని అన్నారు. అలాగే ఒక గిరిజన మహిళను దేశ ప్రథమ పౌరురాలిని చేసిన ఘనత మోదీ గారిదేనని బేటీ బచావో బేటీ పడావో లాంటి కార్యక్రమాల ద్వారా మహిళలో ఆత్మస్థైర్యం నింపాడని అన్నారు.కాంగ్రెస్, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న కొందరు భారతదేశంలో మహిళకు రక్షణ లేదని అణచివేతకు గురవుతున్నారని చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని భారత ఇతిహాస, పురాణాలలో కూడ మహిళలకు పెద్దపీట వేశారని అందుకే లక్ష్మిదేవి ఆర్థిక మంత్రిగా, సరస్వతి విద్యా శాఖ మంత్రిగ, పార్వతీదేవి మహిశాసుర మర్దనం చేసి రక్షణ శాఖ మంత్రిగా నిలిచారని అన్నారు.ముగ్గురు శక్తి మాతలను స్ఫూర్తిగా తీసుకున్న రాణి అహల్యబాయిని స్ఫూర్తిగా తీసుకొని మహిళలు ముందుకెళ్లాలని ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగ ఎదగడానికి కృషి చేయాలని కోరారు.రాజమాత రాణి అహల్యబాయి దేశం, ధర్మం కోసం చేసిన కృషి చేసి పుణ్యశ్లోక అనే బిరుదు పొందిందని అన్నారు. ప్రపంచంలో ఇంతవరకు పుణ్యశ్లోక బిరుదు పొందినవారు ఆది శంకరాచార్యులు, అహల్యబాయి మాత్రమేనని అన్నారు.

ఈసందర్బంగా స్వయం సహాయక బృంద సభ్యులను సన్మానించారు.ఈసమావేశంలో కమిటీ సభ్యులు సాంబారి కళావతి, దురిశెట్టి మమత, స్థానిక బిజెపి నాయకులు మారం గణేష్,చందు,రంగు మహేందర్, శెట్టి మధు, తవుటు రాము మరియు 150 మహిళలు పాల్గొన్నారు.

Tags

More News...

State News 

మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు

మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు  - ఎస్పి శ్రీ అశోక్ కుమార్  గొల్లపల్లి మే 30 (ప్రజా మంటలు):  గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెంగలాపూర్ గ్రామ శివారులో , 2018లో గుర్తు తెలియని మహిళ మృతదేహం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  గుర్తుతెలియని...
Read More...
Local News  State News 

కూకట్పల్లి అంకుర్ ఆసుపత్రిలో మరో ఘటన

కూకట్పల్లి అంకుర్ ఆసుపత్రిలో మరో ఘటన సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు చూలాలి అవస్థలు సికింద్రాబాద్ మే 30 (ప్రజామంటలు):  కూకట్పల్లిలోని అంకుర్ ఆసుపత్రి సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మూడు రోజుల క్రితం డెలివరీ కోసం వచ్చిన ఘటన మరువక ముందే మరో నిండు చూలాలు సిబ్బంది నిర్లక్ష్యానికి గురై అవస్థలు పడుతుంది. బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు...
Read More...
Local News 

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా. సంజయ్

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా. సంజయ్    జగిత్యాల మే 30(ప్రజా మంటలు) పట్టణ 16వ వార్డులో సీఎస్ఐ చర్చిలో 5లక్షలతో సిసి రోడ్డు అభివృద్ధి పనులను పరిశీలించి, 25వ వార్డులో 8లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ    తెలంగాణ రాష్ట్రం లో అత్యదిక నిధులు జగిత్యాల మున్సిపల్ కు తీసుకురావడం జగిత్యాల...
Read More...

మాజీ మంత్రి సహాయకులు టి.రవీందర్ రెడ్డి కన్నుమూత

మాజీ మంత్రి సహాయకులు టి.రవీందర్ రెడ్డి కన్నుమూత సికింద్రాబాద్, మే30 (ప్రజామంటలు) : మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు, బంధువు టి.రవీందర్ రెడ్డి (74)  శుక్రవారం మద్యాహ్నం కన్నుమూశారు. గత ఫిబ్రవరి 3 న ఉదయం కోకాపేట లోని తన ఇంటి నుంచి బేగంపేట బీజేపీ కార్యాలయానికి వస్తుండగా గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో...
Read More...
Local News 

సీపీఆర్ పై అవగాహన ఉంటే ప్రాణం కాపాడవచ్చు

సీపీఆర్ పై అవగాహన ఉంటే ప్రాణం కాపాడవచ్చు గాంధీ అలుమ్నిలో సీపీఆర్ పై ఉచిత శిక్షణ సికింద్రాబాద్, మే 30 ( ప్రజామంటలు) : మన కళ్ళ ఎదుట ఎవరైనా గుండెపోటుకు గురైన సమయంలో సీపీఆర్ ( కార్డియో ఫల్మనరీ రెస్యూసిటేషన్ ) చేసినట్లయితే వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని గాంధీ ఆలుమ్ని అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ పి. రోహిత్ రెడ్డి  అన్నారు....
Read More...
Local News 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యము వేగవంతంగా కొనుగోలు చేయాలి_ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యము వేగవంతంగా కొనుగోలు చేయాలి_ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.   జగిత్యాల మే 30(ప్రజా మంటలు)   జిల్లాలోని బీర్పూర్ మండల కేంద్రంలోని మరియు చర్లపల్లి, కందెనకుంట గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పెండింగ్ ఉండకుండా ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.  వరి ధాన్యం సెంటర్లలో ఉన్న అటువంటి. ఇన్చార్జిలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని వెంట వెంటనే...
Read More...
Local News  State News 

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం   ఆభాపై 20 రాష్ర్టాల ప్రతినిధుల అధ్యయనం...    స్కాన్ అండ్ షేర్ ద్వారా వేగవంతమైన ఓపిపై వివరాల ఆరా. సికింద్రాబాద్, మే 30 (ప్రజామంటలు): ఆయుష్మాన్ భారత్ (ఆభా)డిజిటల్ మిషన్ వర్క్షాప్‌– 2 లో భాగంగా 20 రాష్ట్రాల నుండి రాష్ట్ర నోడల్ అధికారులు శుక్రవారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. గాంధీ ఆసుపత్రిలో  సౌకర్యాలు, రికార్డుల...
Read More...
Local News 

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు.  అదనపు కలెక్టర్ బి.ఎస్ లత.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు.  అదనపు కలెక్టర్ బి.ఎస్ లత. జగిత్యాల మే 30(ప్రజా మంటలు)      జిల్లాలో నిర్వహించు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ బి.ఎస్ లత సంబంధిత అధికారులను ఆదేశించారు.  శుక్రవారం రోజున అదనపు కలెక్టర్ బి.ఎస్ లత సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ  దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో...
Read More...
Local News 

కార్పోరేట్ ఉద్యోగాలకు ఎన్.యస్.వి. విద్యార్థుల ఎంపిక

కార్పోరేట్ ఉద్యోగాలకు ఎన్.యస్.వి. విద్యార్థుల ఎంపిక జగిత్యాల మే 30 ( ప్రజా మంటలు)    స్థానిక ఎన్.యస్.వి. డిగ్రీ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న కామర్ & మెనెజ్ మెంట్ విద్యార్థులకు బజాజ్ ఫిన్ సర్వ్ మరియు రూబికాన్ వారి ఆధ్వర్యంలో శ్రీరామ్ గ్రూప్ ఆఫ్ హోమ్ లోన్స్ ఐ.టి. మరియు నాన్ ఐ.టి. విభాగంలో ఉద్యోగాల కోసం ఈ రోజు...
Read More...
Local News  State News 

టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.

టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు. బ్రేకింగ్ న్యూస్ :  హైదరాబాద్ 29 మే (ప్రజా మంటలు) :  ఏఐసీసీ (ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ కమిటీ) తెలంగాణ పిసిసి లో పలు కమిటీలను కాంగ్రెస్ అధిష్టానం, మల్లికార్జున ఖర్గే నియమించడం జరిగింది.  అందులో బాగంగా...  22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 15 మందితో సలహా కమిటీ, 7 గురితో డి...
Read More...
Local News 

ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు  – డాక్టర్ మిట్టపల్లి సృజల

ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు  – డాక్టర్ మిట్టపల్లి సృజల సికింద్రాబాద్, మే 29 (ప్రజా మంటలు): సీతాఫలమండి డివిజన్‌లోని ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మిట్టపల్లి సృజల తెలిపారు. ప్రస్తుతం అక్కడ సేవలందిస్తున్న ఆమె మాట్లాడుతూ, “గర్భిణీలు, తల్లులు, చిన్నపిల్లలు, వృద్ధులకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాం అని, ఆరోగ్య పరిరక్షణలో...
Read More...
Local News 

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం –కార్పొరేటర్ చీర సుచిత్ర సికింద్రాబాద్,మే29 (ప్రజామంటలు): తమ నాలుగున్నర ఏండ్ల పాలనలో రాంగోపాల్ పేట డివిజన్ ను అన్ని విధాలా అభివృద్ది చేసినట్లు కార్పొరేటర్ చీర సుచిత్ర తెలిపారు. ఆమె గురువారం రాంగోపాల్ పేట లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...సు మారు రూ.వంద కోట్ల నిధులతో డివిజన్ లో అనేక అభివృద్ది పనులు...
Read More...