తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల ను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ,
జగిత్యాల/ వేములవాడ, మే 28 ( ప్రజా మంటలు)
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరి పత్రాల పంపిణీ వేములవాడ నియోజక వర్గం లో జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి మండలం మరియు భీమారం మండలం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం లో వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేడిపల్లి మండలంలో సాంక్షన్ అయినవి 246 ఇందులో మంజూరి పత్రాలు పంపిణీ చేసినవి 154
మరియు భీమారం మండలం 151 సాంక్షన్ అయినవి ఇందులో మంజూరు పత్రాలు పంపిణీ చేసినవి 128
వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మరియు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు
ఈ కార్యక్రమంలో కోరుట్ల మరియు మెట్పల్లి రెవెన్యూ డివిజన్ అధికారులు జివాకర్ రెడ్డి శ్రీనివాస్ మేడిపల్లి మండల్ భీమారం మండల ఎమ్మార్వోలు. ఎంపీడీవోలు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు .
More News...
<%- node_title %>
<%- node_title %>
మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు
.jpeg)
కూకట్పల్లి అంకుర్ ఆసుపత్రిలో మరో ఘటన

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా. సంజయ్

మాజీ మంత్రి సహాయకులు టి.రవీందర్ రెడ్డి కన్నుమూత

సీపీఆర్ పై అవగాహన ఉంటే ప్రాణం కాపాడవచ్చు

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యము వేగవంతంగా కొనుగోలు చేయాలి_ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు. అదనపు కలెక్టర్ బి.ఎస్ లత.

కార్పోరేట్ ఉద్యోగాలకు ఎన్.యస్.వి. విద్యార్థుల ఎంపిక

టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.
.jpeg)
ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు – డాక్టర్ మిట్టపల్లి సృజల

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం
