పోషణ పక్షం కార్యక్రమంలో మల్యాల సిడిపిఓ వరలక్ష్మి
On
గొల్లపల్లి ఎప్రిల్ 17 (ప్రజా మంటలు):
గొల్లపెల్లి మండల కేంద్రంలోని వెంగలాపూర్ అంగన్వాడి కేంద్రంలో సిడిపిఓ మల్యాల వీరలక్ష్మి ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా పిల్లల బరువుల గురించి తల్లులకు అవగాహన కల్పించడం బరువు తక్కువ ఉన్న పిల్లలకు పౌష్టికాహారం అందించాలని మరియు స్థానికంగా లభించే పండ్లు కూరగాయలు గుడ్డు ఆకుకూరలు పాలు వల్ల పిల్లలలో బరువు పెరుగుతుందని అన్నారు.
తల్లులలో రక్తహీనత తగ్గుతుందని మహిళలు చిరుధాన్యాలు వాడడం వల్ల కూడా రక్తహీనత తగ్గుతుందని తెలియజేయడం జరిగిందిఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కేస్ వర్కర్ సామల రాజేశం పాల్గొని చైల్డ్ హెల్ప్ లైన్1098 గురించి తల్లులకు తెలియజేయడంఈకార్యక్రమంలో సిడిపిఓ వీరలక్ష్మి సూపర్వైజర్ జ్యోతి అంగన్వాడి టీచర్ సరోజన ఆశా వర్కర్ మంజుల తల్లులు పిల్లలు కిశోర బాలికలు పాల్గొన్నారు
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్
Published On
By Siricilla Rajendar sharma

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి
Published On
By Siricilla Rajendar sharma

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,
Published On
By Siricilla Rajendar sharma

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.
Published On
By Vikranth sharma

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు
Published On
By Siricilla Rajendar sharma

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు
Published On
By Siricilla Rajendar sharma

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
.jpg)
పెండింగ్ బిల్లుల మంజూరి, జిల్లాకు అవసరమైన డ్రగ్స్ గూర్చి వైద్య శాఖ మంత్రి కి వినతి చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

జనని యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma

ప్రాచీన ఉగ్రనరసింహా స్వామి టెంపుల్ లో ఘనంగా జయంతి
Published On
By Special Reporter

ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు
Published On
By Special Reporter

సహచర ఉద్యోగికి రూ,32,000 ఆర్థిక సహాయం
Published On
By Special Reporter
