బన్సీలాల్ పేట లో అంబేడ్కర్ జయంతి
సికింద్రాబాద్ ఏప్రిల్ 14 (ప్రజామంటలు):
భారత రత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి పురస్కరించుకొని బన్సీలాల్ పేట్ డివిజన్ లోని భారతీయ జనతా పార్టీ నుండి పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహాలకి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
అంబేద్కర్ దేశానికి చేసినటువంటి సేవలగురించి గుర్తు చేస్తూ, కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ జీవితం లో జరిగిన ముఖ్యమైన ఐదు సంఘటన ప్రదేశాలని పంచ తీర్థలుగా తీర్చి దిద్దిన విషయాన్ని గుర్తు చేశారు. అంబేద్కర్ ఆశయాలని కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమం డివిజన్ అధ్యక్షుడు అద్వర్యంలో జరిగింది ముఖ్య అతిథిగా పార్లమెంట్ కన్వినర్ టీ. రాజశేఖర్ రెడ్డి , వై. సురేష్ , కె. ఎం. కృష్ణ , హరినాథ్ నాయీ , కె. కృష్ణ, రాజు , వై. శ్రీనివాస్, ఏ. శ్రీనివాస్, సత్యనారాయణ గౌడ్ , శీలం శివ ,టీవీఎన్ రాజేష్, సత్యనారాయణ , ఈ శ్రీనివాస్ , లక్ష్మి పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్యార్థులు, యాజమాన్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం సరికాదు. డిగ్రీ పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయాలి జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

నర్సింగ్ సిబ్బంది సేవలు అభినందనీయం - గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి

ఫైర్ యాక్సిడెంట్లపై పోలీసుల అవగాహన

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
పెండింగ్ బిల్లుల మంజూరి, జిల్లాకు అవసరమైన డ్రగ్స్ గూర్చి వైద్య శాఖ మంత్రి కి వినతి చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
