గావ్ బస్తీ చలో అభియాన్ - భారతీయ జనతా పార్టీ కార్యక్రమం
గొల్లపల్లి ఎప్రిల్ 09 (ప్రజా మంటలు):
మల్యాల మండల కేంద్రంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశం కోసం పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని,దేశంలో 370 ఆర్టికల్ రద్దు చేసి దేశంలో మచ్చలే నాయకుడిగా ఎలాంటి అవినీతి లేకుండా పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ వైపు రాబోవు రోజుల్లో తెలంగాణ ప్రజలు చూస్తున్నారని
అన్నారు. ప్రతి ఊరిలో ప్రతి వాడలో ప్రతి తండాలో 10 11 12 తేదీల్లో బూత్ అధ్యక్షులు ఆపైస్తాయి బిజెపి పదాధికారులు ప్రజాప్రతినిధులు జిల్లా స్థాయి నాయకులందరూ. నాయకులు కార్యకర్తలు పాల్గొనాలి సూచించారు. కార్యక్రమంలో భాగంగా బిజెపి కార్యకర్తలకు హెల్మెట్లు పంపిణీ చేశారు.
గావ్ బ స్తీ చలో అభియాన్ బిజెపి మల్యాల మండలాధ్యక్షుడు గాజుల మల్లేశం మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధిలను ప్రతి గల్లీలో ప్రతి ఇంటి లోపలికి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించడం జరిగింది అలాగే ఎస్సీ వాడలలో గడపగడపకు భారతీయ జనతా పార్టీ గురించి వివరించి బిజెపిలో చేర్చుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కన్వీనర్ పొన్నం సాయికుమార్ గౌడ్. మాజీ మండల అధ్యక్షుడు నేర్ల శ్రావణ్. బొట్ల ప్రసాద్. మాజీ ఎంపీటీసీలు సంఘని రవి. కొల్లూరు గంగాధర్. ముదుగంటి అనిత. రాజిరెడ్డి. కో కన్వీనర్లు నులుగోoడ సురేష్. కొక్కెర మల్లేశం యాదవ్. కటకం లత. రమ. కిల్లేటి రమేష్. కోన శ్రీనివాస్. రాచర్ల రామన్న. బూత్ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!

రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్_ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 40 వాహనాల సీజ్

హైదరాబాద్ లో రేపు సా .4 గం .లాక్అuత్యవసర మాక్ డ్రిల్
.jpg)
అనాధ పిల్లలకు 10 వేలు అందించిన సామాజిక సేవకులు స సూరజ్ శివ శంకర్

కేసీఆర్ అప్పు..తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క...

ఈనెల 7న హైదరాబాద్లో నిర్వహించే కుల గణన డాక్యుమెంట్ రూపకల్పన సమావేశానికి అధిక సంఖ్యలో బీసీలు కదిలి రావాలి_

విద్యుత్ ఘాతంతో నాలుగు గేదెలు మృతి

15 గంజాయి కేసుతో సహా, మరో 05 కేసులల్లో పరారీలో ఉన్న హమ్మద్ అనే నిందుతుడు అరెస్ట్

అభివృద్ధి కార్యక్గమాలు పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు

జగిత్యాల జిల్లా లో డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు.
