సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం... బీద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి....ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 11( ప్రజా మంటలు)
పట్టణములోని మోతే రోడ్డు పార్టీ కార్యాలయం లో పట్టణానికి చెందిన 55 మంది లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 15 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో విద్య వైద్యనికి అధిక ప్రాధాన్యం కల్పిస్తూ నిధులు కేటాయింపు.
రాష్ట్రం లోనే అత్యధిక Egs,ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు జగిత్యాల కు మంజూరు చేయటం జరిగిందనీ గుర్తు చేశారు.
రాష్ట్రంలో అత్యధికంగా 14 పల్లె దవాఖాన లు జగిత్యాల కు మంజూరు చేయటం ప్రారంభం చేయటం జరిగింది.నాణ్యమైన వైద్యం పేద మధ్యతరగతి ప్రజలకు అందుతుందన్నారు.
ముఖ్యమంత్రి తో కలసి పనిచేసి జగిత్యాలకు అభివృద్ధి చేస్తానన్నారు
5 కోట్ల నిధులతో మహిళలకు ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం చేపట్టాం అన్నారు.
టి ఆర్ నగర్ లో 5కోట్ల తో ATC కేంద్రం నిర్మాణం పూర్తి చేసి,40 కోట్ల తో మిషనరీ ఏర్పాటు, తరగతులు కూడా జరుగుతున్నాయని గుర్తు చేశారు.
రాజకీయాలకు అతీతంగా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
చల్గల్ వాలంతరి క్షేత్రం దగ్గర 200 కోట్ల తో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్ మంజూరు చేయటం జరిగిందన్నారు.
20 కోట్ల తో 50 పడకల క్రిటికల్ కేర్ హాస్పిటల్ పూర్తి అయింది త్వరలో ప్రారంభం కానుందని అన్నారు.
203 కోట్ల తో జగిత్యాల కు నూతన ఆసుపత్రి మంజూరు చేయటం జరిగింది.
చెరువు బాగుంటేనే రైతులు,ప్రజలు బాగుంటారు.
జగిత్యాల నియోజకవర్గం లో చెరువుల అభివృద్ధి కి నిధులు మంజూరు చేయటం జరిగింది.
అర్హులు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయటం జరిగింది.ఇంకా రానివారికి కూడా త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల లో అవకాశం కల్పిస్తాం.
రాష్ట్రంలోనే అత్యధిక డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం జగిత్యాల లో నిర్మాణం చేపట్టడం జరిగింది.
త్వరలోనే ఎంపికైన ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్లను మంజూరు చేస్తాం.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,అడువాల లక్ష్మణ్,బాలే శంకర్,తాజా మాజీ కౌన్సిలర్ లు,పట్టణ నాయకులు,యూత్ నాయకులు,మహిళలు,
తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వేద పరిరక్షణలో ప్రభుత్వ సహకారం ఉంటుంది – మంత్రి శ్రీధర్ బాబు

అమెరికాలోని హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) వివాదం — పాలక మండలి, ప్రభుత్వ అనుబంధాలపై ప్రశ్నలు
1.jpeg)
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి - జి. చిన్నారెడ్డి

ధర్మపురి సార్థక నామం_ ధర్మము తెలియడం కాదు ఆచరించడమే ధర్మము ప్రవచనకారుడు చాగంటి

టీ-స్క్వేర్ నగరంలోనే ఒక ఐకానిక్ భవనం- సీఎం రేవంత్ రెడ్డి లా ఉండాలని

వృద్దుల్లో మనోనిబ్బరం నింపేందుకు అవగాహన సదస్సు

బన్సీలాల్పేట కురుమ స్మశాన వాటిక పరిరక్షణకు లీగల్ గా పోరాటం

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం... బీద మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భరోసా సీఎం సహాయ నిధి....ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

ఉమ్మడి జిల్లా వాలీబాల్ పోటీల జట్టుకు ఎంపికైన చలిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి గమ్య

డిజిటల్ యుగంలో బాలికలపై శోషణ పెరిగింది - సీజేఐ బి ఆర్ గవాయి

సేంద్రీయ ఎరువులకు కూడా సబ్సిడీ ఇవ్వాలి - మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఆఫ్ఘన్ మంత్రి పాత్రికేయుల సమావేశంతో మాకు సంబంధంలేదు - భారత విదేశాంగ శాఖ
