బీసీలకు 42%రిజర్వేషన్లపై జన సమితి రౌండ్ టేబుల్ సమావేశం 

On
బీసీలకు 42%రిజర్వేషన్లపై జన సమితి రౌండ్ టేబుల్ సమావేశం 

హైదరాబాద్ ఆగస్ట్ 02:

బీసీలకు ఇవ్వాల్సిన 42%రిజర్వేషన్ల బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెట్టాలని తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

తమిళనాడు తరహాలో బీసీలకు42 % రిజర్వేషాలు కల్పిస్తూ, చట్టం చేసి, 9వ రాజ్యాంగ షెడ్యూల్ లో పెట్టాలని వక్తలు డిమాండ్ చేశారు.

ఇదే చివరి అవకాశమని, రాజకీయాలకు అతీతంగా, డిల్లీ వెళ్ళి రాహుల్ నాయకత్వంలో రిజర్వేషన్లు సాధించుకోవాలని  మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంత్ రావు కోరారు.

మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత్ రావు, బిసి రాష్ట్ర సంఘ్ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్,image (4) (1)జనసమితి నాయకులు పల్లె వినయ్ కుమార్, జీ.రమేష్,కే. ధర్మార్జున్, జస్వంత్, యాదవ సంఘం నాయకులు లక్ష్మణ్, బి నాయకులు డా.సాంబశివ రావు, జనసమితిమహిళా అధ్యక్షురాలు ఆర్. లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

State News 

సృష్టి కేసులో పోలీస్ కస్టడికి మరో ఇద్దరు నిందితులు 

సృష్టి కేసులో పోలీస్ కస్టడికి మరో ఇద్దరు నిందితులు  ఏ–3 కళ్యాణి,ఏ–6–సంతోషి లకు గాంధీలో వైద్య పరీక్షలుడా.నమ్రతతో పాటు వీరిని విచారించిన పోలీసులు సికింద్రాబాద్, ఆగస్ట్ 02 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ కోర్టు అనుమతితో సృష్టి కేసులోని మరో ఇద్దరు నిందితులను గోపాలపురం పోలీసులు శనివారం కస్టడీలోకి తీసుకున్నారు. అక్రమ సరోగసి, శిశువుల కొనుగోలు, విక్రయం తదితర అభియోగాలకు సంబందించిన కేసులో ఏ–3 నిందితురాలిగా...
Read More...
Local News 

శ్రీలత క్రియేషన్స్ బోటిక్ లో హునర్ ఆన్లైన్ కోర్సెస్ బ్రాంచి ప్రారంభించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత

శ్రీలత క్రియేషన్స్ బోటిక్ లో హునర్ ఆన్లైన్ కోర్సెస్ బ్రాంచి ప్రారంభించిన మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత జగిత్యాల ఆగస్ట్ 2 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం లోని బ్రాహ్మణవాడలో శ్రీలత క్రియేషన్స్ బోటిక్ లో హునర్ ఆన్లైన్ కోర్సెస్ బ్రాంచి ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దావ వసంత – సురేష్  రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ మహిళలు...
Read More...
Local News  State News 

వైద్య ఆరోగ్యశాఖ పదోన్నతులలో అవినీతి అక్రమాలు అవాస్తవం  - రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వెంకటేశ్వర్ రెడ్డి 

వైద్య ఆరోగ్యశాఖ పదోన్నతులలో అవినీతి అక్రమాలు అవాస్తవం  - రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వెంకటేశ్వర్ రెడ్డి  సికింద్రాబాద్, ఆగస్ట్ 02 (ప్రజామంటలు):    వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో ఇటీవల జరిగిన పదోన్నతులలో అవినీతి అక్రమాలు జరిగాయని అనడం పూర్తిగా అవాస్తవమని రాష్ర్ట  ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ఐ ఎన్ టి యూ సి 3194 జనరల్ సెక్రటరీ బొందుగుల వెంకటేశ్వర్ రెడ్డి ఖండించారు.    శనివారం ఆయన యూనియన్ రాష్ట్ర...
Read More...
Local News 

అర్హులైన  ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం - రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 

అర్హులైన  ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం - రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  సికింద్రాబాద్,ఆగస్ట్ 02 (ప్రజామంటలు):   అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందుతుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.  శనివారం సికింద్రాబాద్ సీతాఫల్ మండి జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాల్ లో సికింద్రాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను శాసనసభ్యులు పద్మారావు గౌడ్, జిల్లా కలెక్టర్  హరిచందన దాసరిలతో ఈ...
Read More...
Local News 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్    జగిత్యాల ఆగస్ట్ 2 ( ప్రజా మంటలు) జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (ఆగస్టు 1వ తేది నుండి 31 వరకు) నెల పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్  అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ   తెలిపినారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు,...
Read More...
Local News  Crime 

ఐదుగురు గంజాయి విక్రేతల అరెస్ట్

ఐదుగురు గంజాయి విక్రేతల అరెస్ట్ జగిత్యాల ఆగస్టు 02 (ప్రజా మంటలు): జగిత్యాల, కోడిమ్యాల పోలీస్ స్టేషన్లో పరిధిలో  2 వేల 250 కిలోల గంజాయి అమ్ముతున్న ఐదుగురు నిందితులను జగిత్యాల పోలీసులు పట్టుకున్నారని, విలేకరుల సమావేశంలో  జగిత్యాల డిఎస్పీ రఘు చందర్  వివరాలు వెల్లడించారు   దాదాపు లక్ష 50 వేల విలువ గల గంజాయి గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.పూడూరు    
Read More...
Local News  State News 

పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన.- మంత్రి శ్రీధర్ బాబు 

పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన.- మంత్రి శ్రీధర్ బాబు  మంథని ఆగస్ట్ 02 (ప్రజా మంటలు): ప్రతి కుటుంబానికి నెలకు సగటున 1200 రూపాయల విలువ గల సన్న బియ్యం ఉచితంగా అందిస్తున్నామని, పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగుతుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా డి. శ్రీధర్ బాబు అన్నారు. ఆర్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన...
Read More...
Local News 

తల్లి ఙ్ఞాపకర్ధం అంగన్వాడి పిల్లలకు పలకలు బహుకరించిన కుమారుడు ఉత్తము రాజు

తల్లి ఙ్ఞాపకర్ధం అంగన్వాడి పిల్లలకు పలకలు బహుకరించిన కుమారుడు ఉత్తము రాజు గొల్లపల్లి ఆగస్టు 02 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలోని శ్రీమతి ఉత్తము భారత కొద్ది రోజుల క్రితము అనారోగ్యంతో మరణించగా,  భారత కుమారుడు తల్లి జ్ఞాపకార్థం అంగన్వాడి సెంటర్లలో పిల్లలకు పలకలను బహుకరించారు.      ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ పలకలను అంగన్వాడి సెంటర్లలోని పిల్లలకు మా అమ్మ జ్ఞాపకార్థంగా ఇవ్వడం చాలా ఈ...
Read More...
Local News 

జిల్లా కేంద్రంలోని మన గ్రోమోర్ ఎరువుల దుకాణంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

జిల్లా కేంద్రంలోని మన గ్రోమోర్ ఎరువుల దుకాణంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.    జగిత్యాల ఆగస్టు 2 (ప్రజా మంటలు)   శనివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలో మన గ్రోమోర్ దుకాణంలో ఎరువుల సరఫరా పై జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఎరువుల  విక్రయాలకు సంబంధించినన రికార్డులను పరిశీలించారు. ఎరువుల దుకాణం ముందు సూచిక బోర్డు తప్పనిసరి ఉంచాలని, సూచిక...
Read More...
National  State News 

బీసీలకు 42%రిజర్వేషన్లపై జన సమితి రౌండ్ టేబుల్ సమావేశం 

బీసీలకు 42%రిజర్వేషన్లపై జన సమితి రౌండ్ టేబుల్ సమావేశం  హైదరాబాద్ ఆగస్ట్ 02: బీసీలకు ఇవ్వాల్సిన 42%రిజర్వేషన్ల బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాలలో ప్రవేశపెట్టాలని తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తమిళనాడు తరహాలో బీసీలకు42 % రిజర్వేషాలు కల్పిస్తూ, చట్టం చేసి, 9వ రాజ్యాంగ షెడ్యూల్ లో పెట్టాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇదే...
Read More...
State News 

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి శుక్రవారం సాయంత్రం వరకు అనుమతి ఇతని పోలీసులు   హైదరాబాద్ ఆగస్ట్ 01:  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు ప్రభుత్వం కొర్రీలు పెడుతూ, అనుమతి ఇచ్చేందుకు తెలంగాణ పోలీసులు నిరాకరిస్తున్నారని తెలంగాణ జాగృతి వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ వైఖరిపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేస్తూ,హైకోర్టును ఆశ్రయించి దీక్షకు...
Read More...
Local News 

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి సికింద్రాబాద్, ఆగస్ట్ 01 (ప్రజామంటలు) : సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో గత కొంత కాలంగా అపరిషృతంగా ఉన్న పలు మున్సిపల్ సమస్యలను వెంటనే తీర్చాలని రాష్ర్ట బీజేపీ యువనాయకులు మర్రి పురూరవరెడ్డి జీహెచ్ఎమ్సీ నార్త్ జోన్ జోనల్ కమిషనర్ రవికిరన్ ను కోరారు.  ఈమేరకు శుక్రవారం ఆయన స్థానిక బీజేపీ ముఖ్య నాయకులతో కలసి...
Read More...