ఈనెల 7న ఎమ్మార్పీఎస్ 31 వ వార్షికోత్సవం - ఘనంగా నిర్వహించుకోవాలని నేతల పిలుపు..
సికింద్రాబాద్, జూలై 05 (ప్రజామంటలు ) :
ఈనెల 7న నిర్వహించ బోయే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని పలువురు ఎమ్మార్పీఎస్ నేతలు పిలుపునిచ్చారు.ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్ ఆధ్వర్యంలో శుక్రవారం బౌద్దనగర్ డివిజన్ న్యూ అశోక్ నగర్ లో సన్మాహాక సమావేశం జరిగింది. ఈసందర్బంగా ఎంఎస్పీ డివిజన్ అద్యక్షుడు దేవందర్ ఆద్వర్యంలో నూతన ఎమ్మార్పీఎస్ జెండా గద్దే నిర్వాణ పనులను ప్రారంభించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నేత్వత్వంలో మాదిగల లక్ష్య సాధనకై మూడు దశాబ్దాలకు పైగా పోరాడి ఎస్సీ వర్గీకరణను సాధించుకున్నామన్నారు.
ఎమ్మార్పీఎస్ 31 వార్షికోత్సవంతో పాటు పద్మశ్రీ మందకృష్ణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. సిటీలోని అన్ని డివిజన్ లల్లో నూతనంగా ఎమ్మార్పీఎస్ జెండా గద్దెలను నిర్మించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎడ్ల రుద్ర,తుమ్మల శివప్రసాద్, డప్పు మహేశ్, హరి,నారాయణ, అరవింద్, మధు, వీరభద్ర, రాజేశ్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ముఖ్యమంత్రితో తెలంగాణ జన సమితి భేటీ - పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన నేతలు

శాకంబరి దేవిగా ఉజ్జయిని మహాకాళి

పద్మారావునగర్ లో ఘనంగా శ్రీసాయి సప్తాహం ప్రారంభం

ఈనెల 7న ఎమ్మార్పీఎస్ 31 వ వార్షికోత్సవం - ఘనంగా నిర్వహించుకోవాలని నేతల పిలుపు..

ఆధునిక వైద్య విధాన పద్దతులతో మెరుగైన భోదన

కోరుట్ల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిరంజీవి మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీని కలిసి పూల మొక్క అందజేత

విద్యుత్ అంతరాయాల పట్ల అప్రమత్తంగా లేకపోతే చర్యలు తప్పవు ఎన్పి డిసిఎల్ ఎస్ఈ సుదర్శనం
.jpg)
జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్యకు ఘన నివాళులు

రాష్ర్ట పండుగగా ప్రకటించిన తర్వాతే బోనాల ఉత్సవాలకు పెరిగిన విశిష్టత - ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్

భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో ఘనంగా వీర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

నేరాల నివారణ లక్ష్యంగా పని చేయాలి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

మాజీ ముఖ్యమంత్రి కీ"శ కె. రోశయ్య జయంతి ని పురస్కరించుకొని ఘన నివాళి అర్పించిన: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
