ఊరూర జోరందుకున్న వ్యవసాయ పనులు
వేలేరు జూన్ 12 (ప్రజామంటలు) :
మృగశిర కార్తె మొదలయ్యి మూడు రోజులు అవుతుంది వర్షపు జల్లులు కురియగానే రైతు ఆనందం వెల్లువిరుస్తుంది కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది అదే నకలి విత్తనస సమస్య రైతులు ఆందోళన చెంది సమస్య పలు రకాల విత్తనాలు అందుబాటులో ఉండగా ఏ విత్తనాన్ని కొనుగోలు చేయాలి ఏ సంస్థను నమ్మాలి ఏది ఎంత దిగుబడి వస్తుంది నాణ్యమైన విత్తనాలు ఏవి మరి వీటిని ఎంచుకోవాలి అనే ప్రశ్నలకు సమాధానమే లేకుంట పోయింది. రైతే రాజు అన్న పదంలో రైతు మాత్రమే మిగులుతుండు మరి రాజు ఎక్కడ. వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే. పండించిన పంటలకు గిట్టుబాటు ధర అవసరం. రైతులకు కావలసిన నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసే సంస్థలు అవసరం. వీటిని క్రోడీకరించవలసిన వారు ఎవరు. అయినప్పటికీని రైతు తన వంతు సాహసం చేసి ఏదో ఒక విత్తనాన్ని ఎంచుకొని నాటి పంట తీయడానికి ఆరు కాలాలు కష్టపడుతుంటాడు పంటను మార్కెట్లలోకి తీసుకెళ్లి లాభం వచ్చిన రాకున్నా దళారులకు అప్పజెప్పి ఇంటిదారి పడతాడు. ఇవన్నీ ఇలా ఉండగా.. వారి వంతు సహాయంగా విత్తనవిక్రయదారులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ నాణ్యమైన విత్తనాలను మాత్రమే అమ్మవలసిందిగా కోరుచున్నారు ఇది హర్షనీయం.
More News...
<%- node_title %>
<%- node_title %>
దొంగలు దొంగలు కలిశారు - దొంగ పిర్యాదులు చేశారు. బుగ్గారంలో దళితునికి అన్యాయం

జాతీయ లోక్ అదాలత్ పై రైతులకు అవగాహన
.jpg)
కొత్తకొండ గౌడ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించిన సెకండ్ అడిషనల్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్

జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.

భూమి వివాదంలో కోడలు పై మామ దాడి
.jpeg)
శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో,ఘనంగా కుంకుమ పూజలు

నేరాల నివారణే లక్ష్యంగా పని చేయండి:జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జీలుగుల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను సందర్శించిన రాష్ట్ర టిబి పరిశీలనా బృందం

అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

తమ పిల్లలకు కార్పొరేట్ చదువులు – ఇతరులపై ఆంక్షలు!"*
