రాష్ట్ర మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ - నియోజకవర్గంలో అంబరాన్నంటిన సంబరాలు 

On
రాష్ట్ర మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ - నియోజకవర్గంలో అంబరాన్నంటిన సంబరాలు 

ధర్మపురి /గొల్లపల్లి జూన్ 08 (ప్రజా మంటలు):


కాంగ్రెస్ పార్టీలో1986 లో సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఎదిగి సోమవారం రాష్ట్ర గవర్నర్ చే ప్రమాణ స్వీకారం చేయడం చూస్తుంటే ధర్మపురి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సోమవారం క్యాబినెట్ విస్తరణ జరిపిన నేపథ్యంలో రాష్ట్రం మంత్రివర్గంలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, సీనియర్ కాంగ్రెస్ నేత, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవి వరించింది.సోమవారం మధ్యాహ్నం రాజ్ భవన్ లో గవర్నర్ చే మంత్రిగా లక్ష్మణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు.

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను అంటూ రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేశారు.విద్యార్థి దశలో 1986-1994 ఎన్ ఎస్ యు ఐ నాయకుడిగా,1996 -2001వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గా పని చేసిన  లక్ష్మణ్ కుమార్ 2006లో ధర్మారం జెడ్పీటీసీ గా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్మన్ గా,ఉమ్మడి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు.2009 నూతనంగా ఆవిర్భవించిన ధర్మపురి రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చెందారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఉప ఎన్నికల్లో  పోటీ చేశారు.2014 స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. 2018 ఎన్నికల్లో  టిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను ఓటమి అంచుల వరకు తీసుకువెళ్లి విజయం సాధించినా,నాటి అధికార ప్రభుత్వ ఒత్తిడికి అధికార యంత్రాంగం సాంకేతిక  తదితర కారణాలు చూపెడితే లక్ష్మణ్ కుమార్ ఓడినట్టు ప్రకటించారు.

తమ ఓటమిని సవాల్ చేస్తూ లక్ష్మణ్ కుమార్ హైకోర్టు ను ఆశ్రయించారు.హైకోర్టు ఆదేశాలతో ఈవీఏంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరవడానికి ఆదేశించింది.నాటి ప్రభుత్వ యంత్రాంగం స్ట్రాంగ్ రూమ్ తాళం కీ లేవు అనడంతో హైకోర్టు ఆదేశాలతో స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టారు.ఎన్నికల నియమావళి నిబంధనల మేరకు అందులో ఉండాల్సిన డాక్యుమెంట్స్ లేకపోవడంతో అప్పటి కలెక్టర్ ఈ అంశాలను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించింది. కేంద్ర ఎన్నికల సంఘ ప్రతినిధి ఈ సంఘటనపై విచారణ జరిపారు.2023 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి సిట్టింగ్ ఎమ్మెల్యే, క్యాబినెట్ మంత్రి, కొప్పుల ఈశ్వర్ పై ఇరవై రెండు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో లక్ష్మణ్ కుమార్ విజయం సాధించారు.లక్ష్మణ్ కుమార్ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ విప్ గా కొనసాగుతుండగా అనూహ్యంగా రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం అవకాశం కల్పించడం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

Tags

More News...

Local News 

టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా డా.కోట నీలిమ నియామకం

టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా డా.కోట నీలిమ నియామకం హైదరాబాద్ కాంగ్రెస్ బలోపేతానికి నూతన ఉత్సాహం సికింద్రాబాద్ జూన్ 10 (ప్రజామంటలు): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)లో ప్రముఖ రచయిత, విధాన పరిశోధకురాలు డాక్టర్ కోట నీలిమను టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియామకం ద్వారా హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని మరింతగా బలోపేతం చేయడమే...
Read More...
Local News 

గాంధీ దవఖానలో బ్లడ్ డోనేషన్ క్యాంపు   - జనరల్ సర్జరీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో

గాంధీ దవఖానలో బ్లడ్ డోనేషన్ క్యాంపు   - జనరల్ సర్జరీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జూన్ 10 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మంగళవారం జనరల్ సర్జరీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో వాలంటీర్ బ్లడ్ డోనేషన్ క్యాంప్ నిర్వహించారు. 9 జూన్ నుంచి 15వ జూన్ వరకు నిర్వహిస్తున్న సర్జన్స్ వీక్ సెలబ్రేషన్స్ సందర్బంగా తెలంగాణ చాఫ్టర్ అసోసియేషన్ ఆప్ సర్జన్స్ ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)  తో కలసి ఈ...
Read More...
Local News 

గాంధీలో రెనోవేటేడ్ టాయిలెట్స్ ప్రారంభం

గాంధీలో రెనోవేటేడ్ టాయిలెట్స్ ప్రారంభం శానిటేషన్  నిర్వహణకు మరింత ప్రాధాన్యత      గాంధీ సూపరింటెండెంట్ డా.రాజకుమారి సికింద్రాబాద్ జూన్ 10 (ప్రజామంటలు) : సికింద్రాబాద్‌గాంధీఆస్పత్రిలో శానిటేషన్ నిర్వహణకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నట్లు సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌.సీహెచ్‌ఎన్‌.రాజకుమారి తెలిపారు. ఆస్పత్రి మెయిన్ బిల్డింగ్ లోని ఇన్‌పేషెంట్‌వార్డుల్లో పునర్నిర్మాణం చేసిన టాయిలెట్‌గదులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... నిరుపేద రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు...
Read More...
Local News  Spiritual  

బల్కంపేట అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు

బల్కంపేట అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు యాపిల్స్, పుష్పాలతో ప్రత్యేక అలంకరణ    మహిళ భక్తులతో కుంకుమార్చన సికింద్రాబాద్ జూన్ 10 (ప్రజామంటలు) : బల్కంపేట ప్రసిద్ద ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో అమ్మవార్లకు మంగళవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలను  నిర్వహించారు. వేకువ జామున నుంచే ఆలయంలో  వేద పండితులు వేద మంత్రోశ్చరణాలతో ఎల్లమ్మ, పొచమ్మ అమ్మవార్లకు  కుంకుమార్చనతో పాటు యాపిల్స్, వివిద రకాల పండ్లు,...
Read More...
Local News 

ప్రజల రుణం తీర్చుకుంటా - రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

ప్రజల రుణం తీర్చుకుంటా - రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఎంతో రుణ పడి ఉన్నాను  (రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి జూన్ 10:   స్థానికేతరుడనైన నాకు సంపూర్ణ మద్దతు తెలిపి, రాజకీయ ఎదుగుదలకు చేయూతను అందించిన ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఎంతో రుణ పడి ఉన్నానని, దానిని తప్పక తీర్చుకుంటానని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  భావోద్వేగంతో రాష్ట్ర...
Read More...
Local News 

మైనర్ బాలిక పై అత్యాచారం  కేసులలో నిందితునికి జీవిత ఖైదు  మరియు రూ 17000 /- జరిమాన. బాధిత మైనర్ బాలికకు 3  లక్షల రూపాయలు పరిహారం.

మైనర్ బాలిక పై అత్యాచారం  కేసులలో నిందితునికి జీవిత ఖైదు  మరియు రూ 17000 /- జరిమాన.  బాధిత మైనర్ బాలికకు 3  లక్షల రూపాయలు పరిహారం. జగిత్యాల జూన్ 10 (ప్రజా మంటలు) రాయికల్  పోలీస్ స్టేషన్ పరిదిలోనికి చెందిన మైనర్ బాలికను నిందితుడు జైత భీమయ్య వయస్సు 66  సంవత్సరాలు అనే వ్యక్తి అత్యాచారo చేసిన ఘటనలో నిందితుడిపై  ఫోక్సో చట్టం కింద తేదీ 25-07-2019 రోజున రాయికల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ యొక్క...
Read More...
Local News 

ఓల్డ్ పెన్షన్ స్కీము వర్తింపచేయాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ సభ్యుల చే ఎమ్మెల్యేకు వినతి

ఓల్డ్ పెన్షన్ స్కీము వర్తింపచేయాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ సభ్యుల చే ఎమ్మెల్యేకు వినతి జగిత్యాల జూన్ 10 ( ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్వార్టర్ లో కలిసి ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీంను వర్తింప చేసే విధంగా చొరవ తీసుకోవాలని వినతిపత్రాన్ని అందజేశారు.సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం...
Read More...
Local News 

మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ అశోక్

మంత్రి అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ అశోక్ ధర్మపురి జూన్ 10 (ప్రజా మంటలు)ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ లో భాగంగా ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ కు మంత్రివర్గంలో చోటు లభించగా మంగళవారంమంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ధర్మపురిలో మంత్రి అడ్లూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి...
Read More...
National  State News  International  

ప్రపంచ వ్యాప్తంగా ChatGPT సేవలకు అంతరాయం

ప్రపంచ వ్యాప్తంగా ChatGPT సేవలకు అంతరాయం న్యూ ఢిల్లీ జూన్ 10: ChatGPT ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఎదుర్కొంటోంది; రియల్-టైమ్ మానిటరింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం, ChatGPT అంతరాయాల యొక్క వినియోగదారు నివేదికలు మధ్యాహ్నం 3:00 గంటల ప్రాంతంలో వేగంగా పెరిగాయి, భారతదేశంలోనే దాదాపు 800 ఫిర్యాదులు లాగిన్ అయ్యాయి OpenAI యొక్క AI చాట్‌బాట్ ChatGPT జూన్ 10, 2025న ప్రపంచవ్యాప్తంగా తీవ్ర...
Read More...
Local News  State News 

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ - బస్సు పాస్ ధరల పెంపుకు నిరసనగా మెరుపు ధర్నా 

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ - బస్సు పాస్ ధరల పెంపుకు నిరసనగా మెరుపు ధర్నా  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు   ఎమ్మెల్సీ కవితను కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు   ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో కలిసి బస్ భవన్ ను  ఎమ్మెల్సీ కవిత ముట్టడించారు. వెంటనే పెంచిన...
Read More...
Local News 

ఇందిరమ్మ ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులచే స్మశాన వాటిక స్థలానికై ఎమ్మెల్యేకు వినతి

ఇందిరమ్మ ,డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులచే స్మశాన వాటిక స్థలానికై ఎమ్మెల్యేకు వినతి    జగిత్యాల జూన్ 10 (ప్రజా మంటలు) ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని కలిసిన డబుల్ బెడ్ రూమ్ మరియు ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులు.నూక పల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు చేయడానికి  స్మశానవాటిక కు స్థలం కేటాయించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రాన్ని అందజేసారు . డబల్...
Read More...
Local News 

40 వార్డులో బిటి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ 

40 వార్డులో బిటి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్     జగిత్యాల జూన్ 10(ప్రజా మంటలు) పట్టణ 40వ వార్డులో  టి యూ ఎఫ్ ఐ డి సి నిధులు 20లక్షలతో బీటీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన  జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ అంతకుముందు హనుమాన్ ఆలయంలో హనుమంతుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కమిషనర్ స్పందన,మాజీ మున్సిపల్ చైర్మన్...
Read More...