ధన్వంతరి ఆలయం వరకు సిసి రోడ్డుపై ఎమ్మెల్యేకు వినతి

On
ధన్వంతరి ఆలయం వరకు సిసి రోడ్డుపై ఎమ్మెల్యేకు వినతి


జగిత్యాల మే 28(ప్రజా మంటలు  )

 ఎల్ ఎల్ గార్డెన్ నుండి గుట్ట రాజరాజేశ్వర దేవాలయము వరకు గల  లింకు రోడ్డుకు   ఎమ్మెల్యే సంజయ్ ప్రారంబోత్సవ ము చేశారు., అట్టి కార్యక్రమములో శ్రీ సూర్య ధన్వంతరి దేవస్థానం కమిటి వారు కలిసి వేసే రహదారిలో మద్యలో నుండి శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయముకు వెళ్లు  రహదారి దాదాపు కేవలము 200 ఫీట్స్ మాత్రమే కలదు. భక్తులు రావడానికి చాల ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి.,

ముఖ్యంగా వానకాలం నడవడానికి కూడ రావడం లేదు, కావున ఈ రహదారికి సిమెంటు రోడ్డు శాంక్షన్ చేయ్యగలరని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు దేవస్థానము తరుపున కమిటి వారు  వినతి పత్రం అందజేశారు.

యిట్టి కార్యక్రమములో పాల్గొన వారు. ఫౌండర్ &చైర్మన్ డాక్టర్ వడ్ల గట్ట రాజన్న,  అధ్యక్షులు పాల్తె పు శంకర్, ఉపాధ్యక్షులు డాక్టర్ గుడిసె వెంకట్రాజం, ప్రధాన కార్యదర్షి వడ్లగట్ట శంకర్‌, ఆర్గనైసింగ్ సెక్రటరీ వొడ్నాల శ్రీనివాస్, ధర్మకర్త త వుటు రామచంద్రం. గుమ్మళ్ల అంజయ్య పాల్గొన్నారు.

Tags

More News...

State News 

మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు

మహిళను హత్య చేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదు నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు  - ఎస్పి శ్రీ అశోక్ కుమార్  గొల్లపల్లి మే 30 (ప్రజా మంటలు):  గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెంగలాపూర్ గ్రామ శివారులో , 2018లో గుర్తు తెలియని మహిళ మృతదేహం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  గుర్తుతెలియని...
Read More...
Local News  State News 

కూకట్పల్లి అంకుర్ ఆసుపత్రిలో మరో ఘటన

కూకట్పల్లి అంకుర్ ఆసుపత్రిలో మరో ఘటన సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు చూలాలి అవస్థలు సికింద్రాబాద్ మే 30 (ప్రజామంటలు):  కూకట్పల్లిలోని అంకుర్ ఆసుపత్రి సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మూడు రోజుల క్రితం డెలివరీ కోసం వచ్చిన ఘటన మరువక ముందే మరో నిండు చూలాలు సిబ్బంది నిర్లక్ష్యానికి గురై అవస్థలు పడుతుంది. బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు...
Read More...
Local News 

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా. సంజయ్

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా. సంజయ్    జగిత్యాల మే 30(ప్రజా మంటలు) పట్టణ 16వ వార్డులో సీఎస్ఐ చర్చిలో 5లక్షలతో సిసి రోడ్డు అభివృద్ధి పనులను పరిశీలించి, 25వ వార్డులో 8లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  ఎమ్మెల్యే మాట్లాడుతూ    తెలంగాణ రాష్ట్రం లో అత్యదిక నిధులు జగిత్యాల మున్సిపల్ కు తీసుకురావడం జగిత్యాల...
Read More...

మాజీ మంత్రి సహాయకులు టి.రవీందర్ రెడ్డి కన్నుమూత

మాజీ మంత్రి సహాయకులు టి.రవీందర్ రెడ్డి కన్నుమూత సికింద్రాబాద్, మే30 (ప్రజామంటలు) : మాజీ మంత్రి, సీనియర్ బీజేపీ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు, బంధువు టి.రవీందర్ రెడ్డి (74)  శుక్రవారం మద్యాహ్నం కన్నుమూశారు. గత ఫిబ్రవరి 3 న ఉదయం కోకాపేట లోని తన ఇంటి నుంచి బేగంపేట బీజేపీ కార్యాలయానికి వస్తుండగా గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో...
Read More...
Local News 

సీపీఆర్ పై అవగాహన ఉంటే ప్రాణం కాపాడవచ్చు

సీపీఆర్ పై అవగాహన ఉంటే ప్రాణం కాపాడవచ్చు గాంధీ అలుమ్నిలో సీపీఆర్ పై ఉచిత శిక్షణ సికింద్రాబాద్, మే 30 ( ప్రజామంటలు) : మన కళ్ళ ఎదుట ఎవరైనా గుండెపోటుకు గురైన సమయంలో సీపీఆర్ ( కార్డియో ఫల్మనరీ రెస్యూసిటేషన్ ) చేసినట్లయితే వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని గాంధీ ఆలుమ్ని అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ పి. రోహిత్ రెడ్డి  అన్నారు....
Read More...
Local News 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యము వేగవంతంగా కొనుగోలు చేయాలి_ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యము వేగవంతంగా కొనుగోలు చేయాలి_ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.   జగిత్యాల మే 30(ప్రజా మంటలు)   జిల్లాలోని బీర్పూర్ మండల కేంద్రంలోని మరియు చర్లపల్లి, కందెనకుంట గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పెండింగ్ ఉండకుండా ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.  వరి ధాన్యం సెంటర్లలో ఉన్న అటువంటి. ఇన్చార్జిలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని వెంట వెంటనే...
Read More...
Local News  State News 

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం

గాంధీ ఆసుపత్రిని సందర్శించిన జాతీయ వైద్య బృందం   ఆభాపై 20 రాష్ర్టాల ప్రతినిధుల అధ్యయనం...    స్కాన్ అండ్ షేర్ ద్వారా వేగవంతమైన ఓపిపై వివరాల ఆరా. సికింద్రాబాద్, మే 30 (ప్రజామంటలు): ఆయుష్మాన్ భారత్ (ఆభా)డిజిటల్ మిషన్ వర్క్షాప్‌– 2 లో భాగంగా 20 రాష్ట్రాల నుండి రాష్ట్ర నోడల్ అధికారులు శుక్రవారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. గాంధీ ఆసుపత్రిలో  సౌకర్యాలు, రికార్డుల...
Read More...
Local News 

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు.  అదనపు కలెక్టర్ బి.ఎస్ లత.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు.  అదనపు కలెక్టర్ బి.ఎస్ లత. జగిత్యాల మే 30(ప్రజా మంటలు)      జిల్లాలో నిర్వహించు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ బి.ఎస్ లత సంబంధిత అధికారులను ఆదేశించారు.  శుక్రవారం రోజున అదనపు కలెక్టర్ బి.ఎస్ లత సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ  దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో...
Read More...
Local News 

కార్పోరేట్ ఉద్యోగాలకు ఎన్.యస్.వి. విద్యార్థుల ఎంపిక

కార్పోరేట్ ఉద్యోగాలకు ఎన్.యస్.వి. విద్యార్థుల ఎంపిక జగిత్యాల మే 30 ( ప్రజా మంటలు)    స్థానిక ఎన్.యస్.వి. డిగ్రీ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న కామర్ & మెనెజ్ మెంట్ విద్యార్థులకు బజాజ్ ఫిన్ సర్వ్ మరియు రూబికాన్ వారి ఆధ్వర్యంలో శ్రీరామ్ గ్రూప్ ఆఫ్ హోమ్ లోన్స్ ఐ.టి. మరియు నాన్ ఐ.టి. విభాగంలో ఉద్యోగాల కోసం ఈ రోజు...
Read More...
Local News  State News 

టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు.

టీపీసీసీ రాష్ట్ర సలహా కమిటీ లో జగిత్యాల టైగర్ టి. జీవన్ రెడ్డి కి చోటు. బ్రేకింగ్ న్యూస్ :  హైదరాబాద్ 29 మే (ప్రజా మంటలు) :  ఏఐసీసీ (ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ కమిటీ) తెలంగాణ పిసిసి లో పలు కమిటీలను కాంగ్రెస్ అధిష్టానం, మల్లికార్జున ఖర్గే నియమించడం జరిగింది.  అందులో బాగంగా...  22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 15 మందితో సలహా కమిటీ, 7 గురితో డి...
Read More...
Local News 

ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు  – డాక్టర్ మిట్టపల్లి సృజల

ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు  – డాక్టర్ మిట్టపల్లి సృజల సికింద్రాబాద్, మే 29 (ప్రజా మంటలు): సీతాఫలమండి డివిజన్‌లోని ఇందిరానగర్ బస్తి దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మిట్టపల్లి సృజల తెలిపారు. ప్రస్తుతం అక్కడ సేవలందిస్తున్న ఆమె మాట్లాడుతూ, “గర్భిణీలు, తల్లులు, చిన్నపిల్లలు, వృద్ధులకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాం అని, ఆరోగ్య పరిరక్షణలో...
Read More...
Local News 

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం

రూ.వంద కోట్లతో రాంగోపాల్ పేట డివిజన్ ను అభివృద్ది చేశాం –కార్పొరేటర్ చీర సుచిత్ర సికింద్రాబాద్,మే29 (ప్రజామంటలు): తమ నాలుగున్నర ఏండ్ల పాలనలో రాంగోపాల్ పేట డివిజన్ ను అన్ని విధాలా అభివృద్ది చేసినట్లు కార్పొరేటర్ చీర సుచిత్ర తెలిపారు. ఆమె గురువారం రాంగోపాల్ పేట లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...సు మారు రూ.వంద కోట్ల నిధులతో డివిజన్ లో అనేక అభివృద్ది పనులు...
Read More...