అంబేడ్కర్ కు ఘన నివాళులర్పించిన కార్పొరేటర్ కంది శైలజ
సికింద్రాబాద్ ఏప్రిల్ 14 (ప్రజామంటలు):
కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపి అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నత మూర్తి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని బౌద్ధనగర్ డివిజన్ కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ అన్నారు. సోమవారం స్థానిక వార్డ్ కార్యాలయంతో పాటు సీతాఫల్మండి లో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కంది నారాయణ, సీతాఫల్మండి డివిజన్ ప్రెసిడెంట్ శేఖర్, బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేష్, కుమార్, రబ్బానీ, సచిన్, శైలెండర్, జగదీష్,నరేష్, నర్సింగ్, రఘు, నాని, మల్లెఃష్, గీత, రేణుక, మంజుల,నంధిత, సుకుమార,శానిటేషన్ వర్కర్స్ శంకర్ సూపెర్వైసర్ , ఏంటోమోలాజి స్టాఫ్ సూపర్వ్వైసోర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి - పౌరహక్కుల సంఘం

సమస్యల పరిష్కార ధ్యేయమే విద్యుత్ ప్రజావాణి ఎస్ ఈ సాలియా నాయక్

కాటమయ్య రక్షణ కిట్ల కోసం ఎమ్మెల్యేకు వినతి

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,

తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను అత్యుత్తమ హెల్త్ కేర్ హబ్ గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటాము - దామోదర్ రాజా నరసింహ - రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

అయ్యప్ప ఆలయంలో భారత దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వసంతోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
పెండింగ్ బిల్లుల మంజూరి, జిల్లాకు అవసరమైన డ్రగ్స్ గూర్చి వైద్య శాఖ మంత్రి కి వినతి చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి, ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జనని యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రాచీన ఉగ్రనరసింహా స్వామి టెంపుల్ లో ఘనంగా జయంతి

ధర్మపురిలో వైభవంగా నరసింహుని జయంతి వేడుకలు
