మెట్ పల్లి పట్టణంలో వీర హనుమాన్ విజయ యాత్ర
స్పెషల్ అట్రాక్షన్ గా ఆర్యవైశ్య మహిళ సభ్యుల శోభయాత్రకు స్వాగతం
మెట్ పల్లి ఏప్రిల్ 9 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణం కాశి బాగ్ హనుమాన్ నుండి చావడి పాతబస్తీ మీదుగా శాస్త్రి చౌరస్తా సాయి కృష్ణ థియేటర్ మెయిన్ రోడ్ గుండా అయ్యప్ప స్వామి దేవాలయం వరకు విజయ యాత్రను నిర్వహించారు.
ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖర రావు విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ సభ్యులు రథయాత్రను ప్రారంభించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నియోజకవర్గ ఇన్చార్జ్ సురభి నవీన్ కుమార్ యువతలో జోష్ నింపుతూ పాల్గొన్నారు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విజయ యాత్రకు మార్కెట్ చౌరస్తా వద్ద మహిళా ఆర్యవైశ్య సభ్యులు ప్రతి ఒక్కరూ తల పాగలు ధరించి కోలాటాల మధ్య ఘన స్వాగతం పలికారు.
మరియు వెండి బంగారు వర్తక సంఘం ఆధ్వర్యంలో శోభయాత్రకు పూల వర్షం కురిపిస్తూ అపూర్వమైన స్వాగతాన్ని పలికారు ఇట్టి శోభాయాత్రలో హనుమాన్ దీక్ష స్వాములు బిజెపి బజరంగ్దళ్ విశ్వహిందూ పరిషత్ సభ్యులు పట్టణ యువత పాల్గొని వీర హనుమాన్ విజయ యాత్రను జయప్రదం చేశారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరికి శస్ర్త చికిత్స

బి.సి యువత కే గ్రంథాలయ చైర్మన్... !!!

రోడ్డు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్_ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 40 వాహనాల సీజ్

హైదరాబాద్ లో రేపు సా .4 గం .లాక్అuత్యవసర మాక్ డ్రిల్
.jpg)
అనాధ పిల్లలకు 10 వేలు అందించిన సామాజిక సేవకులు స సూరజ్ శివ శంకర్

కేసీఆర్ అప్పు..తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించింది –మంత్రి సీతక్క...

ఈనెల 7న హైదరాబాద్లో నిర్వహించే కుల గణన డాక్యుమెంట్ రూపకల్పన సమావేశానికి అధిక సంఖ్యలో బీసీలు కదిలి రావాలి_

విద్యుత్ ఘాతంతో నాలుగు గేదెలు మృతి

15 గంజాయి కేసుతో సహా, మరో 05 కేసులల్లో పరారీలో ఉన్న హమ్మద్ అనే నిందుతుడు అరెస్ట్

అభివృద్ధి కార్యక్గమాలు పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత శిక్షణ తరగతులు ముగింపు

జగిత్యాల జిల్లా లో డిగ్రీ అడ్మిషన్లకై దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు.
