ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు పార్టీ జెండా ఆవిష్కరణ
జగిత్యాల ఏప్రిల్ 6(ప్రజా మంటలు )
బి జె పి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కమల నిలయంలో పార్టీ జెండా ఆవిష్కరించిన *బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి*
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ...
శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారు 1952లో భారతీయ జన సంఘం గా స్థాపించబడిన పార్టీ 1980లో అద్వానీ గారు అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకోవడం జరిగిందనీ అన్నారు.
గౌరవనీయులు పెద్దలు స్థాపించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దినదిన అభివృద్ధి చెందుతూ భారత దేశంలోనే ఒక గొప్ప రాజకీయ పార్టీగా ఎదిగిందనీ.
అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ ఏది అంటే అది భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుతుందన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీ ఒక వటవృక్షంగా తన వేర్లను విస్తరించుకుంటూ భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
భారతీయ జనతా పార్టీ ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల నియోజకవర్గం కార్యాలయం కమల నిలయంలో స్థానిక నాయకులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాయకులు దురిశెట్టి మమత, మ్యాకల లక్ష్మి, బద్దెల గంగరాజం, పవన్ సింగ్,అబ్బడి సోమేశ్వర్, కశేటి తిరుపతి, మహేష్,బాపురపు శేఖర్, మల్లారెడ్డి,సింగం పద్మ, పిండేరు భాను ప్రియ, గడ్డల లక్ష్మి, సోమ లక్ష్మి, కడార్ల లావణ్య, మామిడాల కవిత రాజగోపాల్, వంశీ, నారాయణ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నిరాశ్రయులకు బట్టర్ మిల్క్, దుస్తులు పంపిణి

కరెంటు షాక్ తో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్

పాము కాటు బాధితుని ప్రాణాలు నిలిపి మానవత్వం చాటుకున్న పోలీస్ లు

గాలివాన భీభత్సం..కూలిన బిల్డింగ్ సెంట్రింగ్ - తప్పిన పెను ప్రమాదం

జిల్లా కోర్టును సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

నీట్ పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి

ఆర్టీసీ సమ్మె కేసులు ఎత్తివేయించండి - ఉద్యమకారుల డిమాండ్

పదవి విరమణ పొందిన హోం గార్డ్ రామచంద్రం కి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
.jpg)
పార్లమెంటు సభ్యులకు టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా సూటి ప్రశ్న

ఘనంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదిశంకరాచార్య, రామానుజాచార్య జయంతి వేడుకలు

జిహెచ్ఎంసి రికగ్నైజ్ బీఎంఈయూ అధ్యక్షుడిగా కె.ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
