జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం
జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రం కలెక్టరేట్ లోని డిఎంహెచ్ఓ ఆఫీస్ లో బుధవారం సాయంత్రం అడ్వైజరి కమిటీ సమావేశం, డిఎంహెచ్వో డాక్టర్ ప్రమోద్ ఆధ్వర్యంలో జరిగింది. పిసిపిఎన్డి టి యాక్ట్ అమలు విషయంలో జరుగుతున్న విషయాలను చర్చించడం జరిగింది.
అనుమతులు లేకుండా నడుస్తున్న స్కానింగ్ సెంటర్ లపై తప్పనిసరి చర్యలు తీసుకోవాలని, సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అడ్వైజరి కమిటీ మెంబర్ సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం మాట్లాడుతూ, పి సి పి ఎన్ డి టి యాక్ట్ వచ్చి మూడు దశాబ్దాలు గడిచిన సంపూర్ణ అమలుకు నోచుకోకపోవడం శోచనీయమని అన్నారు.
స్కానిం గ్ సెంటర్ ల ను ముమ్మరంగా తనిఖీలు చేయాలని, నిబంధనలు పాటించని స్కానింగ్ సెంటర్లకు పెనాల్టీ కూడా తప్పనిసరిగా విధించాలని, స్త్రీ పురుష నిష్పత్తిలో సమతుల్యత సాధించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్ డా. జైపాల్ రెడ్డి, డాక్టర్ అరుణ, డాక్టర్ కరుణ, డాక్టర్ ఏ విశ్వనాథ్, డాక్టర్ పూర్ణచందర్, డాక్టర్ ప్రవీణ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ చీటీ రామకృష్ణారావు, డిపిఆర్ఓ లక్ష్మణ్ కుమార్, కే భుమేశ్వర్, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఈనెల 22న హైదరాబాద్లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి

పోలీస్ కమేమొరేషన్ డే సందర్భంగా అవేర్నెస్

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి
.jpg)
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_ విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్
