మేడిపల్లి మండలంలో గంజాయి పట్టివేత
మేడిపల్లి అక్టోబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మేడిపల్లి గ్రామ శివారులో మంగళవారం ఎస్సై M. శ్రీధర్ రెడ్డి గంజాయి తరలిస్తున్నారని గుర్తించి, వారివద్ద una గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు.
పోలీసులు గ్రామ శివారులో అనుమానాస్పదంగా ఉన్న తాండ్రియాల కు చెందిన బద్దం నాగరాజు (26), కథలాపూర్ మండలం కు చెందిన మరో వ్యక్తిని తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో అతని వద్ద 200 గ్రాములు గంజాయి పట్టుబడింది. ఆ సందర్భంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ప్రజలకు, గంజాయి సంబంధిత ఎలాంటి సమాచారం ఉన్నా పోలీస్ స్టేషన్లకు అందించవచ్చని, గంజాయి కలిగిన, విక్రయించిన, సరఫరా చేసిన లేదా సహకరించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని ఎస్సై శ్రీధర్ రెడ్డి, హెచ్చరించారు.
ఈ గంజాయి పట్టివేతలో మేడిపల్లి ఎస్సై, కానిస్టేబుల్ నాగరాజు, ఇతర సిబ్బందిని SP అశోక్ కుమార్, మెట్పల్లి డీఎస్పీ ఏ.రాములు, కోరుట్ల సి ఐ B. సురేష్ బాబు అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సెంట్రల్గే లైబ్రరీ గేటు వద్దనే గ్రూప్-1 అభ్యర్థులతో కవిత "మాట ముచ్చట"

గాంధీనగర్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ పై అవేర్నెస్

థరూర్ క్యాంప్ బడిలో ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన

మేడిపల్లి మండలంలో గంజాయి పట్టివేత

గాంధీ మెడికల్ కాలేజీలో పీజీలకు సీపీఆర్ పై అవెర్నెస్

పట్టణం అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే డా.సంజయ్ సమీక్ష

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో గంజాయి పట్టివేత.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గంజాయి చాక్లెట్ల పట్టివేత

ప్రభుత్వ చిహ్నాలను, కమీషన్ పేరును అక్రమంగా వినియోగిస్తున్న వారిపై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు

నాకు ఈ కాలేజీ అస్సలు నచ్చలేదు - వెళ్లిపోతున్నా!

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జిల్లా పరిధిలోని యువతకు, ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్
.jpg)