ప్రజా సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే మా లక్ష్యం - కల్వకుంట్ల కవిత
తెలంగాణ అంతా 111 రోజుల పాటు క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తా
అక్టోబర్ 25- ఫిబ్రవరి 13 వరకు - నిజామాబాద్ లో ప్రారంభం
హైదరాబాద్ లో ముగింపు
హైదరాబాద్ అక్టోబర్ 15 (ప్రజా మంటలు):
తెలంగాణ ప్రజల కష్టాలను, జిల్లాలోని ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే, " జాగృతి జనం బాట" పేర యాత్ర చేపట్టినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈరోజు తమ కార్యాలయంలో ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.
యాత్ర నిజామాబాద్ లో అక్టోబర్ 25న ప్రారంభమై, ఫిబ్రవరి 13న హైదరా
BRS పార్టీలో లేనపుడు, నైతికంగా ఆ పార్టీ పెద్దాయన ఫోటో పెట్టుకోకూడదనే కనీస ధర్మాన్ని పాటిస్తున్నాము కానీ, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పై, ఆయన నాయకత్వంపై నాకు అపార గౌరవం ఉందని ఆమె అన్నారు.
ఇక్కడ హైదరాబాద్ లో కూర్చొని, అచ్చంపేట నుండి ఆదిలాబాద్ వరకు, భద్రాద్రచలం నుండి వికారాబాద్ వరకు ఉన్న సమస్యలను మాట్లాడకుండా, క్షేత్ర స్థాయిలో పర్యటించి, నిజమైన సమస్యలను తెలుసుకోవాలని, ప్రజలను కలుసుకోవాలనే సదుద్దేశంతో ఈ యాత్ర చేపడుతున్నట్లు కవిత తెలిపారు.
జిల్లాల పర్యటన వివరాలు
1) నిజామాబాద్ అక్టోబర్ 25, 26
2) మహబూబ్ నగర్ అక్టోబర్ 28, 29
3) కరీంనగర్ అక్టోబర్ 31, నవంబర్ 1
4) ఆదిలాబాద్ నవంబర్ 3, నవంబర్ 4
5) వరంగల్/ HNK. నవంబర్ 8, నవంబర్ 9
6) నల్గొండ నవంబర్ 11, 12
7) మెదక్ నవంబర్ 14, 15
8) ఖమ్మం నవంబర్ 17, 18
9) RR నవంబర్ 20, 21
10) నారాయణపేట నవంబర్ 23, 24
11) కామారెడ్డి నవంబర్ 27, 28
12) గద్వాల్ నవంబర్ 30, డిసెంబర్ 1
13) పెద్దపల్లి డిసెంబర్ 3, 4
14) యాదాద్రి భోంగీర్ డిసెంబర్ 6, 7
15) భూపాలపల్లి డిసెంబర్ 9, 10
16) మంచిర్యాల్ డిసెంబర్ 12, 13
17) సిద్దిపేట డిసెంబర్ 15, 16
18) కొత్తగూడెం డిసెంబర్ 18, 19
19) మేడ్చల్ - మల్కాజిగిరి డిసెంబర్ 21, 22
20) నాగర్ కర్నూల్ డిసెంబర్ 27, 28
21) సిరిసిల్ల జనవరి 3, 4
22) సూర్యాపేట జనవరి 6, 7
23) జనగాం జనవరి 10, 11
24) ఆసిఫాబాద్ జనవరి 17, 18
25) సంగారెడ్డి జనవరి 20, 21
26) వికారాబాద్ జనవరి 24, 25
27) ములుగు జనవరి 27, 28
28) జగిత్యాల జనవరి 30, 31
29) మహబూబాబాద్ ఫిబ్రవరి 2, 3
30) నిర్మల్ ఫిబ్రవరి 5, 6
31) వనపర్తి ఫిబ్రవరి 8, 9
32) హైదరాబాద్ ఫిబ్రవరి 12, 13
More News...
<%- node_title %>
<%- node_title %>
పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి

జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_ విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్

డబల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇళ్ల అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

36 వ వార్డులో అభివృద్ధి పనికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే నిజమైన విజయం కొత్తగా ఎంపికైన డిఎస్పి లను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రజా సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే మా లక్ష్యం - కల్వకుంట్ల కవిత

సిఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ

సెంట్రల్గే లైబ్రరీ గేటు వద్దనే గ్రూప్-1 అభ్యర్థులతో కవిత "మాట ముచ్చట"

గాంధీనగర్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ పై అవేర్నెస్
