ప్రజా సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే మా లక్ష్యం - కల్వకుంట్ల కవిత

తెలంగాణ అంతా 111 రోజుల పాటు క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తా

On
ప్రజా సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే  మా లక్ష్యం - కల్వకుంట్ల కవిత

అక్టోబర్ 25- ఫిబ్రవరి 13 వరకు - నిజామాబాద్ లో ప్రారంభం
హైదరాబాద్ లో ముగింపు

హైదరాబాద్ అక్టోబర్ 15 (ప్రజా మంటలు):

తెలంగాణ ప్రజల కష్టాలను, జిల్లాలోని ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే, " జాగృతి జనం బాట" పేర యాత్ర చేపట్టినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈరోజు తమ కార్యాలయంలో ఈ యాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.

యాత్ర నిజామాబాద్ లో అక్టోబర్ 25న ప్రారంభమై, ఫిబ్రవరి 13న హైదరా

 BRS పార్టీలో లేనపుడు, నైతికంగా ఆ పార్టీ పెద్దాయన ఫోటో పెట్టుకోకూడదనే కనీస ధర్మాన్ని పాటిస్తున్నాము కానీ, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పై, ఆయన నాయకత్వంపై నాకు అపార గౌరవం ఉందని ఆమె అన్నారు.

ఇక్కడ హైదరాబాద్ లో కూర్చొని, అచ్చంపేట నుండి ఆదిలాబాద్ వరకు, భద్రాద్రచలం నుండి వికారాబాద్ వరకు ఉన్న సమస్యలను మాట్లాడకుండా, క్షేత్ర స్థాయిలో పర్యటించి, నిజమైన సమస్యలను తెలుసుకోవాలని, ప్రజలను కలుసుకోవాలనే సదుద్దేశంతో ఈ యాత్ర చేపడుతున్నట్లు కవిత తెలిపారు.

జిల్లాల పర్యటన వివరాలు 

1) నిజామాబాద్ అక్టోబర్ 25, 26
2) మహబూబ్ నగర్ అక్టోబర్ 28, 29
3) కరీంనగర్ అక్టోబర్ 31, నవంబర్ 1
4) ఆదిలాబాద్ నవంబర్ 3, నవంబర్ 4
5) వరంగల్/ HNK. నవంబర్ 8, నవంబర్ 9
6) నల్గొండ నవంబర్ 11, 12
7) మెదక్ నవంబర్ 14, 15
8) ఖమ్మం నవంబర్ 17, 18
9) RR నవంబర్ 20, 21
10) నారాయణపేట నవంబర్ 23, 24
11) కామారెడ్డి నవంబర్ 27, 28
12) గద్వాల్ నవంబర్ 30, డిసెంబర్ 1
13) పెద్దపల్లి డిసెంబర్ 3, 4
14) యాదాద్రి భోంగీర్ డిసెంబర్ 6, 7
15) భూపాలపల్లి డిసెంబర్ 9, 10
16) మంచిర్యాల్ డిసెంబర్ 12, 13
17) సిద్దిపేట డిసెంబర్ 15, 16
18) కొత్తగూడెం డిసెంబర్ 18, 19
19) మేడ్చల్ - మల్కాజిగిరి డిసెంబర్ 21, 22
20) నాగర్ కర్నూల్ డిసెంబర్ 27, 28
21) సిరిసిల్ల జనవరి 3, 4
22) సూర్యాపేట జనవరి 6, 7
23) జనగాం జనవరి 10, 11
24) ఆసిఫాబాద్ జనవరి 17, 18
25) సంగారెడ్డి జనవరి 20, 21
26) వికారాబాద్ జనవరి 24, 25
27) ములుగు జనవరి 27, 28
28) జగిత్యాల జనవరి 30, 31
29) మహబూబాబాద్ ఫిబ్రవరి 2, 3
30) నిర్మల్ ఫిబ్రవరి 5, 6
31) వనపర్తి ఫిబ్రవరి 8, 9
32) హైదరాబాద్ ఫిబ్రవరి 12, 13

Tags
Join WhatsApp

More News...

Local News 

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి ఇబ్రహీంపట్నం అక్టోబర్ 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం (15 తేదీ) నుండి వచ్చే నెల నవంబర్ 13 వ తేదీ వరకు పశువులలకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించుకోవాలని మండల పశు వైద్యాధికారి డా, శైలజ తెలిపారు. బుధవారం రోజున ఫకీర్ కొండాపూర్ గ్రామంలో...
Read More...
Local News 

జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం

జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కలెక్టరేట్ లోని డిఎంహెచ్ఓ ఆఫీస్ లో బుధవారం సాయంత్రం అడ్వైజరి కమిటీ సమావేశం, డిఎంహెచ్వో డాక్టర్ ప్రమోద్  ఆధ్వర్యంలో జరిగింది. పిసిపిఎన్డి టి యాక్ట్ అమలు విషయంలో జరుగుతున్న విషయాలను చర్చించడం జరిగింది. అనుమతులు లేకుండా నడుస్తున్న స్కానింగ్ సెంటర్ లపై  తప్పనిసరి చర్యలు తీసుకోవాలని,...
Read More...
Local News 

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి 

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి  సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి  మల్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలను, రిజిష్టర్ లను పరిశీలించి, రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెక్ చేసి పోలీస్ స్టేషన్లో సిబ్బంది యొక్క పనితీరును తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసులు...
Read More...
Local News 

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_ విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి  ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్ 

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_  విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి  ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్     జగిత్యాల అక్టోబర్ 15(ప్రజా  మంటలు)  పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్ లో నేతాజీ ఓకేషనల్ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే సందర్బంగా ట్రాఫిక్ ఎస్సై మల్లేష్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదని విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదుగి తల్లిదండ్రులకు పేరు తెచ్చి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు...
Read More...
Local News 

డబల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇళ్ల అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

డబల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇళ్ల అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు)  పట్టణము లో అర్బన్ హౌసింగ్ కాలని డబల్ బెడ్ రూం,ఇందిరమ్మ ఇండ్ల కాలని నూకపల్లి లో అభివృద్ధి పనులను మున్సిపల్ అధికారులు,జగిత్యాల పట్టణ నాయకులతో కలిసి  పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  అర్బన్ హౌసింగ్ కాలనీ శివారు లో జగిత్యాల డంపింగ్ యార్డు ను పరిశీలించి,డంపింగ్...
Read More...
Local News 

36 వ వార్డులో అభివృద్ధి పనికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

36 వ వార్డులో అభివృద్ధి పనికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు)పట్టణ 36వ వార్డులో 36 లక్షలతో సీసీ డ్రైనేజీ స్లాబ్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం, అడువల జ్యోతి లక్ష్మణ్ ,కమిషనర్ స్పందన, డి ఈ ఆనంద్, ఏ ఈ...
Read More...
Local News 

ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే నిజమైన విజయం కొత్తగా ఎంపికైన డిఎస్పి లను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే నిజమైన విజయం  కొత్తగా ఎంపికైన డిఎస్పి లను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్     జగిత్యాల అక్టోబర్ 15 ( ప్రజా మంటలు)   జిల్లా కు చెందిన అభ్యర్థులు ఇటీవల వెలువడిన  గ్రూప్ -1 ఫలితాల్లో   డిఎస్పి (Deputy Superintendent of Police) హోదాకు ఎంపికైన విష్ణువర్ధన్ రెడ్డి, ప్రతిభ లు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా  ఈ...
Read More...
Local News 

ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల అక్టోబర్ 15 ( ప్రజా మంటలు)పట్టణము లో అరవింద్ నగర్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణిపేట లో 13.50 లక్షలతో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో డి ఈఓ రాము,జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్,మాజీ మున్సిపల్ చైర్మన్...
Read More...
State News 

ప్రజా సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే మా లక్ష్యం - కల్వకుంట్ల కవిత

ప్రజా సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే  మా లక్ష్యం - కల్వకుంట్ల కవిత అక్టోబర్ 25- ఫిబ్రవరి 13 వరకు - నిజామాబాద్ లో ప్రారంభం హైదరాబాద్ లో ముగింపు హైదరాబాద్ అక్టోబర్ 15 (ప్రజా మంటలు): తెలంగాణ ప్రజల కష్టాలను, జిల్లాలోని ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే, " జాగృతి జనం బాట" పేర యాత్ర చేపట్టినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈరోజు తమ కార్యాలయంలో...
Read More...
Local News 

సిఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ 

సిఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ     జగిత్యాల అక్టోబర్ 15 ( ప్రజా మంటలు)జిల్లాకు చెందిన పదిహేను మంది లబ్ధిదారులకు  సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన  2,65,500/- రూపాయలు విలువగల చెక్కులను  జగిత్యాల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ లబ్ధిదారులకు అందజేశారు.    ఈ కార్యక్రమంలో  బి  ఆర్ ఎస్ పట్టణ...
Read More...
Local News  State News 

సెంట్రల్గే లైబ్రరీ గేటు వద్దనే గ్రూప్-1 అభ్యర్థులతో కవిత "మాట ముచ్చట"

సెంట్రల్గే లైబ్రరీ గేటు వద్దనే గ్రూప్-1 అభ్యర్థులతో కవిత విద్యార్థులతో కలిసి చాయ్ తాగిన కవిత, పోలీసుల అదుపులో తెలంగాణ జాగృతి నాయకులు
Read More...
Local News 

గాంధీనగర్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ పై అవేర్నెస్

గాంధీనగర్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ పై అవేర్నెస్ సికింద్రాబాద్, అక్టోబర్‌ 14 (ప్రజామంటలు): సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి  సూచనల మేరకు గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రగ్స్‌ మరియు అక్రమ రవాణాపై మంగళవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కవాడిగూడ సత్వా మాల్‌, బన్సీలాల్పేట సీసీ నగర్‌లో డ్రగ్స్ పై అవేర్నెస్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్‌ బోస్‌ కిరణ్‌,...
Read More...