ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే నిజమైన విజయం కొత్తగా ఎంపికైన డిఎస్పి లను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

On
ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే నిజమైన విజయం  కొత్తగా ఎంపికైన డిఎస్పి లను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

 

జగిత్యాల అక్టోబర్ 15 ( ప్రజా మంటలు)

 జిల్లా కు చెందిన అభ్యర్థులు ఇటీవల వెలువడిన  గ్రూప్ -1 ఫలితాల్లో   డిఎస్పి (Deputy Superintendent of Police) హోదాకు ఎంపికైన విష్ణువర్ధన్ రెడ్డి, ప్రతిభ లు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ  వారిని శాలువాతో  సన్మానించి అభినందించారు. 
  
ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ — “పోలీస్ సేవ ఒక మహత్తరమైన బాధ్యత అని  ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే నిజమైన విజయమని” పేర్కొన్నారు. విధి నిర్వాహణలో నిష్పక్షపాతoగా ఉంటూ క్రమశిక్షణ తో , సేవాభావం తో ప్రజల కు సేవ చేస్తూ పోలీస్ శాఖ కు మంచి పేరు తీసుకొని రావాలని సూచించారు. విధుల్లో అత్యుత్తమంగా రాణించి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పి రఘు చందర్ గారు , ఎస్ బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్ , మరియు వారి కుటుంబ సబ్యులు  పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు): మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాందిఅవుతుంది అను ఐ సి డి ఎస్ సి డి పి ఓ వాణిశ్రీ  అన్నారు.జిల్లాలోని ధర్మపురి ఐ సీ డి ఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ బి వాణిశ్రీ  ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలు బుధవారం రోజున సారంగపూర్ రైతు వేదికలో ఘనంగా...
Read More...
Local News 

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు.. తాము బీసీలకు వ్యతిరేకం కాదు..  రాజ్యాంగ బద్దంగా నిర్ణయాలు తీసుకోవాలి    సికింద్రాబాద్ లో రాష్ర్ట రెడ్డి జేఏసీ సమావేశం సికింద్రాబాద్, అక్టోబర్ 15 (ప్రజామంటలు) : సికింద్రాబాద్ లో బుధవారం తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడం మూలంగా గ్రామీణ...
Read More...
Local News 

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి

బిసి కుల సంఘాల,నాయకులు (అంకం భూమయ్య)  గొల్లపల్లి అక్టోబర్ 15 (ప్రజా మంటలు):  బీసీ ల 42 శాతం రిజర్వేషన్ల సాధన కొరకు ఈనెల 18వ తేదీన రాష్ట్రవ్యాప్త బందును విజయవంతం చేయాలని గొల్లపల్లి మండలం లోని బిసి కుల సంఘాల, నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు ఈనెల...
Read More...
Local News 

పోలీస్‌ కమేమొరేషన్‌ డే సందర్భంగా అవేర్నెస్ 

పోలీస్‌ కమేమొరేషన్‌ డే సందర్భంగా అవేర్నెస్  సికింద్రాబాద్  అక్టోబర్ 15 (ప్రజా మంటలు):  సికింద్రాబాద్‌ వారాసిగూడ లోని చిలకలగూడ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో బుధవారం శ్రీ బాలాజీ హైస్కూల్‌ విద్యార్థులకు పోలీస్‌ కమేమొరేషన్‌ డే సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలపై అవేర్నెస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ ప్రమాదాలు, ఈవ్‌ టీజింగ్‌, నిరాశ, ఆత్మహత్యల సమస్యలు, అలాగే డయల్ 1930...
Read More...
Local News  Crime 

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో  నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో  నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష (అంకం భూమయ్య)   గొల్లపల్లి అక్టోబర్ 15 (ప్రజా మంటలు): కన్నతల్లి, తమ్ముల పై దాడి చేసిన కేసులో  నిందితుడు ఎర్ర అక్షయ్ కుమార్ కు 3సం  జైలు శిక్ష విదిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీమతి ఏగి జానకి ధర్మపుర తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళ్తే ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిదిలోని దొంతపూర్ గ్రామానికి...
Read More...
Local News 

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన  ఎస్పీ అశోక్ కుమార్

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన  ఎస్పీ అశోక్ కుమార్ -విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి. (అంకం భూమయ్య)  గొల్లపల్లి అక్టోబర్ 15 (ప్రజా మంటలు):  మల్యాల పోలీస్ స్టేషన్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ సందర్శించి స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలను, రిజిష్టర్ లను పరిశీలించి, రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెక్ చేసి...
Read More...
Local News 

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి ఐసిడిఎస్ సూపర్వైజర్ శోభారాణి ఇబ్రహీంపట్నం అక్టోబర్ 10 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామ అంగన్వాడి కేంద్రాలలో, గ్రామ పంచాయతీ ఆవరణలో బుధవారం రోజున ఐ సి డి ఎస్ సూపర్వైజర్ శోభారాణి ఆధ్వర్యంలో పోషణ్ మహా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు.పిల్లలు పౌష్టిక...
Read More...
Local News 

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి ఇబ్రహీంపట్నం అక్టోబర్ 15 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం (15 తేదీ) నుండి వచ్చే నెల నవంబర్ 13 వ తేదీ వరకు పశువులలకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించుకోవాలని మండల పశు వైద్యాధికారి డా, శైలజ తెలిపారు. బుధవారం రోజున ఫకీర్ కొండాపూర్ గ్రామంలో...
Read More...
Local News 

జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం

జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కలెక్టరేట్ లోని డిఎంహెచ్ఓ ఆఫీస్ లో బుధవారం సాయంత్రం అడ్వైజరి కమిటీ సమావేశం, డిఎంహెచ్వో డాక్టర్ ప్రమోద్  ఆధ్వర్యంలో జరిగింది. పిసిపిఎన్డి టి యాక్ట్ అమలు విషయంలో జరుగుతున్న విషయాలను చర్చించడం జరిగింది. అనుమతులు లేకుండా నడుస్తున్న స్కానింగ్ సెంటర్ లపై  తప్పనిసరి చర్యలు తీసుకోవాలని,...
Read More...
Local News 

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి 

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి  సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి  మల్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ అశోక్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలను, రిజిష్టర్ లను పరిశీలించి, రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అని చెక్ చేసి పోలీస్ స్టేషన్లో సిబ్బంది యొక్క పనితీరును తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న పెండింగ్ కేసులు...
Read More...
Local News 

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_ విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి  ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్ 

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_  విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి  ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్     జగిత్యాల అక్టోబర్ 15(ప్రజా  మంటలు)  పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్ లో నేతాజీ ఓకేషనల్ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే సందర్బంగా ట్రాఫిక్ ఎస్సై మల్లేష్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదని విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదుగి తల్లిదండ్రులకు పేరు తెచ్చి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు...
Read More...
Local News 

డబల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇళ్ల అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

డబల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇళ్ల అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు)  పట్టణము లో అర్బన్ హౌసింగ్ కాలని డబల్ బెడ్ రూం,ఇందిరమ్మ ఇండ్ల కాలని నూకపల్లి లో అభివృద్ధి పనులను మున్సిపల్ అధికారులు,జగిత్యాల పట్టణ నాయకులతో కలిసి  పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  అర్బన్ హౌసింగ్ కాలనీ శివారు లో జగిత్యాల డంపింగ్ యార్డు ను పరిశీలించి,డంపింగ్...
Read More...