యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_ విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్
జగిత్యాల అక్టోబర్ 15(ప్రజా మంటలు)
పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్ లో నేతాజీ ఓకేషనల్ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే సందర్బంగా ట్రాఫిక్ ఎస్సై మల్లేష్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదని విద్యార్థిని విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదుగి తల్లిదండ్రులకు పేరు తెచ్చి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని సూచించారు.
ఈ రోజుల్లో యువత ఓవర్ డ్రైవింగ్ త్రిబుల్ రైడింగ్ లైసెన్స్ లేకుండ డ్రైవింగ్ చేయడం వలన ప్రాణాలకు ముప్పు కలిగే ప్రమాదం ఉందిని యువత ముందు జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు జరుగకుండా ఉండాలని తెలిపారు. యువకులు గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలు పానియాలకు దూరంగా ఉండాలని చెడు వ్యసనాలకు బానిస అయి భవిష్యత్ ను నాశడం చేసుకోవద్దని ఎస్సై సూచించారు.
అనంతరం కళాశాల కరస్పాండండెంట్ సింగం భాస్కర్ ఎస్సై ని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగం గంగాధర్, దేవరాజం, రాజనర్సయ్య, ప్రిన్సిపాల్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఈనెల 22న హైదరాబాద్లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి

పోలీస్ కమేమొరేషన్ డే సందర్భంగా అవేర్నెస్

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి
.jpg)
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి సైబర్ నేరాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించాలి

యువత చెడు వ్యసనాలతో భవిష్యత్తుకు దూరం కారాదు_ విద్యార్థులు తల్లిదండ్రులకు; పేరుతెచ్చి ఉన్నత శిఖరాలకు ఎదగాలి - ట్రాఫిక్ ఎస్సై మల్లేష్
