విఘ్నేశ్వర స్వామికి విద్యార్థుల పూజలు
On
కరీంనగర్ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు):
వినాయక చవితి నవరాత్రోత్సవాలు పురస్కరించుకుని, స్థానిక జ్యోతినగర్ లోని సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.వినాయక చవితి నుండి నేటి వరకు ప్రతి దినం విద్యార్థులచే పూజలు అందుకుంటున్న విఘ్నేశ్వరుడికి విద్యార్థులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి విద్యా సద్బుద్ధి కలగాలని భగవంతుణ్ణి కోరుకున్నారు.
ఈ సందర్భంగా విద్యాసంస్థ ఛైర్మెన్ సీహెచ్. శ్రీనివాస రావు మాట్లాడుతూ "విద్యతో పాటు ఆధ్యాత్మిక జీవన విధానాన్ని పండుగలు వేడుకల పట్ల బాధ్యత అవగాహనను విద్యార్థులకు నేర్పించాలనే ఉద్దేశ్యంతో ప్రతి దినం ఒక తరగతి వారితో పూజలు నిర్వహిస్తున్నామని" తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ధనలక్ష్మి,మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
దాతల సహకారంతో వెలుగులోకి విద్యార్థుల ప్రతిభ _ దాతల దాతృత్వం అభినందనీయం జిల్లా విద్యాధికారి రాము
Published On
By Siricilla Rajendar sharma

ఎస్ కే ఎన్ ఆర్ జగిత్యాల అధ్యాపకునికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు
Published On
By Siricilla Rajendar sharma

మహిళా ప్రతిభకు వేదిక..ఫ్యాషన్ షో
Published On
By From our Reporter

కెన్యాలో ఘనంగా గణేశుడి నిమజ్జన సెలబ్రేషన్స్
Published On
By From our Reporter

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
Published On
By From our Reporter
1.jpeg)
2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర
Published On
By From our Reporter
-overlay.jpeg.jpg)
విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ
Published On
By Siricilla Rajendar sharma

గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం
Published On
By Siricilla Rajendar sharma

కొడిమ్యాల పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు
Published On
By Siricilla Rajendar sharma

బీహార్ లో తేజస్విని సీఎం చేయడంపై కాంగ్రెస్ సందేహాలు?
Published On
By From our Reporter
.jpeg)
సోషల్ మీడియా అప్ లను నిషేధించిన నేపాల్ ప్రభుత్వం
Published On
By From our Reporter
.jpeg)
కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పై గాంధీలో ర్యాలీ
Published On
By From our Reporter
