రేవంత్ రెడ్డి తో హరీశ్ రావు కుమ్మక్కు - ఖండించిన రేవంత్ రెడ్డి 

On
రేవంత్ రెడ్డి తో హరీశ్ రావు కుమ్మక్కు - ఖండించిన రేవంత్ రెడ్డి 

కవిత వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్‌

హైదరాబాద్ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు):

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి తో హరీశ్ కుమ్ముక్కైనట్లు ఆరోపించారు.ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖండించారు.

వారి ప్రకటనలు:

కవిత ప్రెస్ మీట్....

ఒకే విమానంలో రేవంత్‌తో కలిసి హరీష్‌ ప్రయాణించారు, రేవంత్‌కు హరీష్‌రావు సరెండర్‌ అయ్యారు ఆ తర్వాతే నాపై కుట్రలు మొదలయ్యాయి, హరీష్‌పై ఆరోపణలు ఒకరోజు మాత్రమే మీడియాలో వస్తాయి, రెండో రోజు నుంచి హరీష్‌పై ఎవరూ ఆరోపణలు చేయరు హరీష్‌రావుపై రేవంత్‌ కూడా మాట్లాడరు, హరీష్‌రావు, రేవంత్‌ మధ్య మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉంది

హరీష్‌, సంతోష్‌పై కవిత మరోసారి ఆరోపణలు, నాపై ఇద్దరు విష ప్రచారం చేస్తున్నారు, హరీష్‌రావు, సంతోష్‌ ఇంట్లో బంగారం ఉంటే..బంగారు తెలంగాణ కాదు, నాపై కుట్ర జరుగుతుందని చెప్పినా పట్టించుకోలేదు, 103 రోజులైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అడగలేదు, మహిళా ఎమ్మెల్సీని బాధపెడితే కేటీఆర్‌ అడగరా, వ్యక్తిగత లబ్ధి కోరుకునేవారు నన్ను బయటకు పంపారు.

IMG-20250903-WA0009

పార్టీలో ఏం జరుగుతుందో మా నాన్న తెలుసుకోవాలి, నేను కూడా కేసీఆర్‌లాగే ముక్కుసూటిగా మాట్లాడతా, రేపు కేసీఆర్‌, కేటీఆర్‌పై కూడా కుట్ర జరగొచ్చు, పార్టీని సొంతం చేసుకోవాలని కుట్ర చేస్తున్నారు,

రామన్నా..హరీష్, సంతోష్‌ మీతో ఉన్నట్టు అనిపించొచ్చు, తెలంగాణ, మీ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు వాళ్లను పక్కనపెడితేనే పార్టీ బతుకుతుంది,  టీఆర్‌ఎస్‌ పెట్టిన 10 నెలల తర్వాత హరీష్‌ రావు పార్టీలోకి వచ్చారు, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రి పదవులు వదులు కోవద్దన్నారు, హరీష్‌ ట్రబుల్‌ షూటర్‌ కాదు..బబుల్‌ షూటర్
ట్రబుల్‌ క్రియేట్‌ చేసేదే హరీష్‌రావు ట్రబుల్‌ను పరిష్కరించానని హరీష్ చెప్పుకుంటారు, కేటీఆర్‌ను ఓడించేందుకు హరీష్‌ కుట్ర చేశారు ఎన్నికల్లో సిరిసిల్లకు రూ.60 లక్షలు పంపిచారు, నాకు ఇప్పుడు ఆరడుగుల బుల్లెట్‌ గాయం చేసింది, మీకు కూడా ఆరడుగుల బుల్లెట్‌తో ప్రమాదం ఉంది, గతంలో పార్టీకి వెన్నుపోటు పొడవాలని హరీష్‌ చూశారు, కేటీఆర్‌ను బతిమిలాడుకుని పార్టీలో ఉన్నారు, హరీష్‌ వల్లే ఈటల, మైనంపల్లి, జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు లు పార్టీ వీడారు, దుబ్బాక, హుజూరాబాద్‌ ఓటమికి హరీష్‌ కారణం, సంతోష్‌రావుకు ధనదాహం చాలా ఎక్కువ, కేసుల్లో నేరెళ్ల దళితులను సంతోష్‌రావు ఇబ్బందిపెట్టారు కాంగ్రెస్‌తో హరీష్,సంతోష్ గ్యాంగులు కుమ్మక్కయ్యాయి, నాన్న హరీష్‌, సంతోష్‌ మేకవన్నె పులులు, నేను ప్రస్తుతం ఏ పార్టీలో చేరడం లేదు, జాగృతి కార్యకర్తలు, మేధావులతో చర్చించాకే భవిష్యత్‌ కార్యాచరణ వెల్లడిస్తా, మా అమ్మకు దూరంగా ఉండడమే ఎంతో బాధగా ఉంది నా నిజాయితీ నిరూపించుకునేందుకే పదవికి రాజీనామా

 కవిత వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్‌...

ఎవరో చెత్తగాళ్ల వెనక నేనెందుకు ఉంటాను, నేను ఎవరి వెనుక ఉండను.. ఉంటే ముందే ఉంటాను,ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనుక నేనెందుకు ఉంటాను, నాకు అంత సమయంలేదు..మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు, గతంలో వేరేవాళ్లను ఎదగనీయనివాళ్లు..ఇప్పుడు పంచాయితీలు పెట్టుకుంటున్నారు, కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటారు, ఒకరిపై ఒకరు యాసిడ్ దాడులు చేసుకుంటున్నారని ఒక ప్రకటనలో రేవంత్ రెడ్డి అన్నారు.

Tags

More News...

Local News 

దాతల సహకారంతో  వెలుగులోకి విద్యార్థుల ప్రతిభ _ దాతల దాతృత్వం అభినందనీయం  జిల్లా విద్యాధికారి రాము

దాతల సహకారంతో  వెలుగులోకి విద్యార్థుల ప్రతిభ _ దాతల దాతృత్వం అభినందనీయం   జిల్లా విద్యాధికారి రాము      జగిత్యాల సెప్టెంబర్ 4(ప్రజా  మంటలు) దాతల దాతృత్వం అభినందనీయమని జిల్లా విద్యాధికారి రాము అన్నారు.   ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణి పేట అరవిందనగర్  జగిత్యాలలో పట్టణానికి చెందిన పబ్బ శ్రీనివాస్ మరియు రేపల్లె హరికృష్ణ మరియు గర్రెపల్లి సంపత్, శ్రీధర గణపతి శర్మ, సురేష్  గార్ల సహాయ సహకారంతో ఇంగ్లీష్ లెర్నింగ్ బుక్స్ అలాగే అలాగే...
Read More...
Local News 

ఎస్ కే ఎన్ ఆర్ జగిత్యాల అధ్యాపకునికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు

ఎస్ కే ఎన్ ఆర్ జగిత్యాల అధ్యాపకునికి తెలంగాణ రాష్ట్ర ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు జగిత్యాల సెప్టెంబర్ 4 ( ప్రజా మంటలు)ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల లో ఎన్సిసి అధికారిగా విధులు నిర్వహిస్తు మరియు జంతుశాస్త్ర విభాగ లెక్చరర్ గా పనిచేస్తున్న పార్లపల్లి రాజు కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు...
Read More...
Local News  State News 

మహిళా ప్రతిభకు వేదిక..ఫ్యాషన్ షో

మహిళా ప్రతిభకు వేదిక..ఫ్యాషన్ షో జూబ్లీహిల్స్‌లో కిట్టి పార్టీ, ఫ్యాషన్ షో సికింద్రాబాద్, సెప్టెంబర్ 05 (ప్రజామంటలు): మహిళల్లో ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే వేదికగా భవ్యా శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మకావు, జూబ్లీహిల్స్‌లో ప్రత్యేకమైన సోషల్ మీట్–అప్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సుధా నాయుడు నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. అలాగే నిర్వహించిన కిట్టి పార్టీలో మహిళలు ఉత్సాహంగా...
Read More...
Local News  International  

కెన్యాలో ఘనంగా గణేశుడి నిమజ్జన సెలబ్రేషన్స్

కెన్యాలో ఘనంగా గణేశుడి నిమజ్జన సెలబ్రేషన్స్ సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 (ప్రజామంటలు) : కెన్యా దేశంలోని మోంబాసా ప్రాంతంలో  స్థిరపడ్డ హైదరాబాద్ కు చెందిన ప్రవాసాంధ్రులు వినాయక నవరాత్రోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఐదు రోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో గణేశుడికి పూజలు చేసిన మోంబాసా ప్రాంత తెలుగు ప్రజలు సమీపంలోని సముద్రంలో పడవపై వెళ్ళి వినాయక నిమజ్జనం చేశారు. ఈసందర్బంగా...
Read More...
National  State News 

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు

అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు హైదరాబాద్ సెప్టెంబర్ 04 (ప్రజా మంటలు): గణేష్ నిమజ్జనలో పాల్గొనడానికి వస్తారనుకొన్న, అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయినట్లు తెలుస్తుంది. ఈనెల 9వ తేదీన జరుగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో, అమిత్ షా బిజీగా ఉండడం వల్ల, పోటీలో ఉన్న ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి NDA మద్దతుదారుల ఓట్లకు గండి కొడతామోనని...
Read More...
National  International   Current Affairs  

2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర

2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర మెరుపువేగంతో బంగారం ధరలు పెరగవచ్చు?అమెరికా ఫెడరల్ బ్యాంక్ గందరగోళం, టారిఫ్ గడవలే కారణమా,? న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 04: బంగారం నిప్పులు చెరుగుతోంది: $5,000 ధర కూడా ఇప్పుడు అందుబాటులోనే ఉందని నిపుణులు ఎందుకు అంటున్నారు. రికార్డు గరిష్టాలు, US ఫెడ్ గందరగోళం, సెంట్రల్ బ్యాంక్ నిల్వలు  బంగారం ధరలు కొనుగోలుదారులను వణికిస్తున్నాయి. అమెరికా...
Read More...
Local News 

విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ

విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ జగిత్యాల సెప్టెంబర్ 4 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని విద్యుత్ గణేష్ మండపం వద్ద గత తొమ్మిది రోజులుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఒక్కో రోజు వివిధ రకాల నివేదనాలను గణేశునికి నివేదిస్తున్నారు .విద్యుత్ అధికారులు, సిబ్బంది తమ కుటుంబాలతో మంటపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.   గురువారం గణేష్...
Read More...
Local News 

గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం

గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం   జగిత్యాల సెప్టెంబర్ 4 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని గీత భవన్ లో ఆగస్టు 30వ తేదీ నుండి ప్రారంభమైన అష్టాదశ పురాణ ప్రవచనం సెప్టెంబర్ 16 వరకు కొనసాగనుంది. ప్రతిరోజు ఒక పురాణంపై ప్రవచనాన్ని బుర్ర భాస్కర్ శర్మ కొనసాగిస్తున్నారు. ఆధ్యంతం ఎన్నో ఉపమానాలతో పురాణ ప్రవచనము కొనసాగుతుంది. పురాణ ప్రవచనాన్ని వినడానికి...
Read More...
Local News 

కొడిమ్యాల పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు

కొడిమ్యాల పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కొడిమెల సెప్టెంబర్ 4 (ప్రజా మంటలు) కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడిమ్యాల, నాచుపల్లి, పూడూర్, చెప్యాల్, రామకిష్టాపూర్ గ్రామాలలో  ఏర్పాటుచేసిన గణేష్ మండపాల నిర్వాహకుల సహకారంతో  25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది.  ఈ సందర్భంగా మల్యాల సీ.ఐ రవి మాట్లాడుతూ...గ్రామాల్లో ప్రజల భద్రత కోసం ఈ...
Read More...
National  Current Affairs   State News 

బీహార్ లో తేజస్విని సీఎం చేయడంపై కాంగ్రెస్ సందేహాలు?

బీహార్ లో తేజస్విని సీఎం చేయడంపై కాంగ్రెస్ సందేహాలు? కాంగ్రెస్ అగ్రకులాల,ఎస్సీల ఓట్ల లెక్కలలో చిక్కుకుంది సీట్ల పంపకం గురించి ఆర్జేడీ ఆందోళనలు పాట్నా సెప్టెంబర్ 04: మహాకూటమిలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి ముఖంగా చూపించడంలో కాంగ్రెస్ విముఖత చూపడానికి కారణం ఓటు లెక్కలు. కాంగ్రెస్ అగ్ర కులాలు, షెడ్యూల్డ్ కులాలను ఆకర్షించాలని చూస్తోంది. తేజస్వి పేరును ప్రకటించడం ద్వారా అగ్ర కులాలు,...
Read More...
National  International  

సోషల్ మీడియా అప్ లను నిషేధించిన నేపాల్ ప్రభుత్వం

సోషల్ మీడియా అప్ లను నిషేధించిన నేపాల్ ప్రభుత్వం ప్రభుత్వ వ్యతిరేకతను నియంత్రించే దిశలో నేపాల్ ప్రభుత్వం  న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 04: నేపాల్‌లో ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్, మరో 23 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించింది ప్రభుత్వం రిజిస్ట్రేషన్ నియమాలను పాటించలేదని పేర్కొంది; అసమ్మతిని నిశ్శబ్దం చేయడం మరియు ఆన్‌లైన్ ప్రసంగంపై నియంత్రణను కఠినతరం చేయడం ఈ చర్య యొక్క లక్ష్యం అని విమర్శకులు...
Read More...
Local News 

కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పై గాంధీలో ర్యాలీ

కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పై గాంధీలో ర్యాలీ సికింద్రాబాద్, సెప్టెంబర్ 04 (ప్రజామంటలు) :   కిడ్నీ వ్యాధుల వల్ల కలిగే అనర్ధాలపై గాంధీ మెడికల్ కళాశాలలో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని గాంధీ వైద్య  కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర జండా ఊపి ర్యాలీ ని  ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ... పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధుల పట్ల
Read More...