రాష్ర్ట ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
దుర్మరణం పాలైన కూలీల నష్టపరిహారంపై నోటీసులు
సికింద్రాబాద్, ఆగస్ట్ 31 (ప్రజామంటలు):
తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే రామ కృష్ణా రావు ఐ ఏ ఎస్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతి ఐ పి ఎస్, నాగారం మునిసిపాలిటీ కమిషనర్ భాస్కర్ రెడ్డి పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. - గతంలో కె పి హెచ్ బి పరిధిలో అక్రమ నిర్మాణం ఆరో అంతస్తు కూలి దుర్మరణం చెందిన బలరాం బద్నాయక్ , సోనియా బద్నాయక్, బుద్ధా బద్నాయక్ అనబడే ఒరిస్సా కు చెందిన వలస కూలీలు - వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. బాధితులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ లో గతంలో పిటిషన్ దాఖలు చేసిన ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామా రావు ఇమ్మానేని పిటిషన్ ను జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది.
రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలు సంతృప్తికరంగా లేవంటూ 30.08.2025 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే రామ కృష్ణా రావు ఐ ఏ ఎస్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతి ఐ పి ఎస్ లను కేసు దర్యాప్తు విషయంలో రోజువారీ పురోగతి, నివేదిక ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. మృతుల కుటుంబాలకు పరిహారానికి సంభందించిన విషయాలను పొందుపరిచి నాలుగు వారాలలోగా నివేదిక సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్యార్ధి దశ నుండే సైబర్ నేరాల నివారణ పై అవగాహన కలిగి ఉండాలి: సైబర్ క్రైమ్ డీఎస్పీ వెంకటరమణ

రెడ్ బుల్స్ గణేష్ మంటపం వద్ద ఘనంగా కుంకుమార్చనలు

శ్రీ లలిత నారాయణ రెసిడెన్సిలో ఘనంగా కుంకుమార్చన, దీపాలంకరణ

భక్తి శ్రద్ధలతో ఏకాదశి వేడుకలు - ధర్మపురిలో భక్తుల దైవ దర్శనాలు

విఘ్నేశ్వర స్వామికి విద్యార్థుల పూజలు

కవితపై వేటు – సరైన నిర్ణయమే - మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి

సామాజిక తెలంగాణ కోసం చర్చించి త్వరలో నిర్ణయం - కల్వకుంట్ల కవిత

రేవంత్ రెడ్డి తో హరీశ్ రావు కుమ్మక్కు - ఖండించిన రేవంత్ రెడ్డి
-overlay.jpg.jpg)
ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి కల్వకుంట్ల కవిత రాజీనామా

రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
