గాంధీ దారుణ పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం

On
గాంధీ దారుణ పరిస్థితులపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం

అడ్వకేట్ రామారావు పిటిషన్ కు స్పందన: కేసు నమోదు
అక్టోబర్ 27 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం

సికింద్రాబాద్  ఆగస్టు 07 (ప్రజా మంటలు) :


సికింద్రాబాద్ గాంధీ దవాఖానల దారుణమైన పరిస్థితులపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం సీరియస్ అయింది. ఏడాది కాలం నుంచి లిఫ్టులు సరిగా పనిచేస్తుండకపోవడంతో డాక్టర్లు, పేషెంట్లు, నర్సులు, మెట్లు ఎక్కడానికి , దిగడానికి ఇబ్బందులు పడుతున్నారని సిటీకి చెందిన ప్రముఖ అడ్వకేట్ రామారావు ఇమ్మానేని గతంలో రాష్ర్ట మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు.

అలాగే వంటగదుల్లో జిర్ర పురుగులు తిరుగుతున్నాయని, పేషంట్లు పడుకునే బెడ్లు నాణ్యతగా లేవని తన ఫిర్యాదు లోపేర్కొన్నారు. ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, ఆసుపత్రిలో రోగులు, డాక్టర్లు ఎదుర్కునే సమస్యల గురించి ప్రింట్, ఎలక్ర్టానిక్ మీడియాల్లో వార్త కథనాలు వస్తున్నప్పటికీ సంబందిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అడ్వకేట్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఆసుపత్రి కి చెందిన డ్రైనేజీ వ్యవస్థ పూర్తి దారుణంగా తయారైందన్నారు.

మురుగు నీరు ఆసుపత్రి ఆవరణలో పొంగుతుందని, దుర్వాసన, దోమలతో రోగులు మరింత అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. కుక్కల బెడద బాగా పెరిగిందని, నేరుగా పై అంతస్తుల్లోని రోగుల వార్డుల్లోకి వస్తూ, అందరిని భయప్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ఇక పోస్టుమార్గం నిర్వహించే మార్చురీ లో అయితే పరిస్తితులు దారుణంగా ఉన్నాయి. శవాలు రోజుల తరబడిగా పేరుకుపోతుండటంతో, అవి పూర్తిగా కుళ్ళిపోయి, భరించలేదని దుర్వాసన చుట్టు ప్రాంతాలకు వ్యాపిస్తుంది. దాంతో పద్మారావునగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఇటీవల తరచుగా ఆసుపత్రి ప్రధాన విభాగాలు, అత్యవసర వైద్య సేవలు అందించే ఎమర్జెన్సీ బ్లాకుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో రోగులు, డాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు.

తక్షణమే గాంధీలో నెలకొన్న దారుణ పరిస్థితులపై సమీక్షించి, చర్యలు తీసుకోనేలా ప్రభుత్వ వైద్య విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చోంగ్తూ  కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరిన న్యాయవాది రామారావు పిటిషన్ ను మానవ హక్కుల కేసు 4051/2025 గా నమోదు చేసి ఆగస్ట్ రెండో తారీఖున విచారణకు స్వీకరించింది. అక్టోబర్ 27 లోగా  సమగ్ర నివేదిక సమర్పించాలని ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ కు నోటీసును ఇచ్చినట్లు అడ్వకేట్ రామారావు తెలిపారు.

Tags

More News...

National  International  

ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు

ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లిన స్పెయిన్ - F 35 ఒప్పందం రద్దు అదే దారిలో ఇండియా,కెనడా దేశాలు మాడ్రిడ్ ఆగస్ట్ 09: F-35 విమానాలను స్పెయిన్ తిరస్కరించింది, US జెట్ ఒప్పందం నీరుగారిపోయింది, ట్రంప్ కలలు చెదిరిపోయాయి. గతంలో అమెరికాతో ఎఫ్ 35 జెట్ ఫైటర్ విమానాల కొనుగోలో ఒప్పందంను స్పెయిన్ రద్దు చేసుకోవాలనుకున్నాడు.అమెరికా నుండి F-35 కొనుగోలును కెనడా పునరాలోచించుకుంటోంది స్పెయిన్ చర్య ఇతర దేశాల ప్రాధాన్యతలు...
Read More...
National  Local News  State News 

మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం

మేఘావృతానికి కొట్టుకుపోయిన ధరాలి గ్రామం న్యూఢిల్లీ ఆగస్ట్ 09: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలోని ధరాలిలో, ఆగస్టు 5, 2025 మంగళవారం, రోజున కురిసిన వర్షానికి,  మేఘావృతం కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలో ఇళ్లు కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్‌లోని ధరాలి గ్రామం ఆకస్మిక వరదలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది; విధ్వంసం మధ్య ప్రాణాలతో బయటపడినవారు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు శనివారం నాటికి హెలికాప్టర్లను ఉపయోగించి 825...
Read More...
Local News  State News 

గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు

గాంధీ వైద్యులకు రాఖీలు కట్టిన చిన్నారులు సికింద్రాబాద్, ఆగస్ట్ 09 (ప్రజామంటలు ) :   రాఖీ పౌర్ణమి సందర్భంగా గాంధీ ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు నర్సులు, పోలీసులు, సిబ్బంది, రోగులు, వారి సహాయకులకు చిన్నారులు రాఖీలు కట్టారు. జనహిత సేవా ట్రస్ట్,జానకి జీవన్ ఇంటలెక్చువల్లీ ఛాలెంజ్ డ్  స్కూల్ విద్యార్థులు, వాత్సల్య సింధు ఆశ్రమం, వైదేహి ఆశ్రమానికి చెందిన చిన్నారులు వారికి...
Read More...
Local News  Spiritual   State News 

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

ఐదేళ్ళ తమ్ముడికి ప్రాణం పోసిన అక్క కిమ్స్ హాస్పిటల్‌లో రాఖీ కట్టి ధైర్యం చెప్పిన సోదరిసికింద్రాబాద్ ఆగస్టు09 (ప్రజామంటలు):   రాఖీ కట్టి ధైర్యం చెప్పడం ఒకటి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ్ముడి ప్రాణం కాపాడడం మరొకటి. ఆ రెండవది చేయాలంటే అసాధారణ ధైర్యం కావాలి. మానవ సంబంధాలు రోజు,రోజుకి  క్షీణిస్తున్న ప్రస్తుత  రోజుల్లో, ఓ అక్క తన తమ్ముడి కోసం వివరాలు...
Read More...
Local News 

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం   కదిలిన విద్యుత్ యంత్రాంగం 

విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం    కదిలిన విద్యుత్ యంత్రాంగం     మెట్పల్లి ఆగస్ట్ 9 ( ప్రజా మంటలు) రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను సమూలంగా నిర్మూలించడానికి, ఏళ్ల తరబడి మిగిలిపోయిన, పాతబడిపోయి దుర్భరంగా, ప్రమాదకరంగా ఉన్న నెట్వర్క్ ను సరిదిద్దే ప్రక్రియకు ఎన్పీడీసీఎల్ యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా ప్రతి సెక్షన్లో కనీసం రోజుకు రెండు చొప్పున ప్రమాదాలకు అవకాశం ఉన్న...
Read More...
Local News 

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు. దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన

దేవాలయానికి అడ్డంగా దుకాణాలు.  దుకాణాలు తొలగించాలని భక్తుల ఆందోళన .  జగిత్యాల ఆగస్టు 9 ( ప్రజా మంటలు) పట్టణం మార్కెట్లోని ప్రముఖ భవానీ శంకర శ్రీనివాసా ఆంజనేయస్వామి  దేవాలయం కి అడ్డంగా షెడ్లు వేసుకొని కూరగాయల దుకాణాలు నిర్వహిస్తూ భక్తులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం పెద్ద ఎత్తున భక్తులు ఆందోళనకు దిగారు. మార్కెట్లో అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రతిరోజు...
Read More...
Local News 

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ

అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉపాకర్మ   జగిత్యాల ఆగస్టు 9 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో శ్రావణ పౌర్ణమి పురస్కరించుకొని శనివారం ఉపాకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ బంధువులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా పంచగవ్యము స్వీకరించారు. కాండ ఋషుల హోమము రుషితర్పణము తదితర వైదిక క్రతువులు నిర్వహించారు .వైదిక క్రతువులను అన్యారంభట్ల...
Read More...
Local News  Crime 

పండుగ పూట విషాదం  నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు 

పండుగ పూట విషాదం  నిద్రలోనే ప్రాణాలు విడిచిన యువకుడు  రాఖీ పండుగ పూట గ్రామంలో విషాదం (అంకం భూమయ్య)   గొల్లపల్లి ఆగస్టు 09 (ప్రజా మంటలు):    గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలో రాఖీ పండుగకు  బంధువులు  రాఖీలు కట్టిన అనంతరం భోజనం చేసి పడుకున్న యువకుడు నిద్రలోనే ప్రాణాలు విడిచిన ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామంలోని గరిగంటి అనిల్ (24) అనే యువకుడు రాఖీ...
Read More...
Local News 

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు

శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో ఘనంగా పౌర్ణమి ప్రత్యేక పూజలు జగిత్యాల ఆగస్టు 9 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని శ్రీ భవాని శంకర శ్రీ శ్రీనివాస ఆంజనేయ దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం పలు పుష్పాలతో చక్కగా అలంకరించి మంగళహారతులను సమర్పించారు.  ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలకు...
Read More...
Local News 

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.

వైభవంగా యజ్ఞోపవీత ధారణలు.   దేశ విదేశాల్లో సంప్రదాయ ఆచరణలు  (రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494)గాయత్ర్యాః పరం మంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధ వచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము 'గయ', 'త్రాయతి'...
Read More...
Local News 

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

17 18 వార్డులలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల ఆగస్టు 9 (ప్రజా మంటలు)పట్టణ 17వ వార్డులో 10లక్షలతో , 18వ వార్డులో 10లక్షలతో సి సి రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  రక్షా బంధన్ సందర్భంగా ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కి రాఖీ కట్టి శుభా కాంక్షలు తెలిపిన జగిత్యాల మాజీ...
Read More...
Local News 

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

25వ వార్డులో నూతన రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల ఆగస్టు 9 (ప్రజా మంటలు) పట్టణ 25వ వార్డు లో 6 లక్షలతో నూతనంగా వేసిన సీసీ రోడ్డు ను ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ . వార్డు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే ని శాలువా తో సత్కరించిన వార్డు సభ్యులు.వార్డు అభివృద్ధి పనులకు మరిన్ని...
Read More...