తల్లి ఙ్ఞాపకర్ధం అంగన్వాడి పిల్లలకు పలకలు బహుకరించిన కుమారుడు ఉత్తము రాజు
On
గొల్లపల్లి ఆగస్టు 02 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలోని శ్రీమతి ఉత్తము భారత కొద్ది రోజుల క్రితము అనారోగ్యంతో మరణించగా, భారత కుమారుడు తల్లి జ్ఞాపకార్థం అంగన్వాడి సెంటర్లలో పిల్లలకు పలకలను బహుకరించారు.
ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ పలకలను అంగన్వాడి సెంటర్లలోని పిల్లలకు మా అమ్మ జ్ఞాపకార్థంగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అమ్మ అనేది ప్రేమ యొక్క రూపం,అపరమైన కరుణ, ఆర్తి క్షణాల్లో నిలిచే నేస్తం,ఆడుకునే చిరునవ్వుల ఆరాధన.అమ్మ అంటే ఆకాశంలో వెలుగు,అనురాగ సౌరభం, ఆశల పాదం. ఈ లోకంలో నువ్వు ద్వేషించినా... నిన్ను పేమించేవాళ్ళు ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే, అన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ సింగిరెడ్డి రమ, మడ్డి జలజ, అంగన్వాడి విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సెల్ ఫోన్ లో కాలేశ్వరం పవర్ ప్రజెంటేషన్ తిలకి స్తూ రోడ్డుపై ఆందోళన చేస్తున్న బి ఆర్ఎస్ శ్రేణులు
Published On
By Siricilla Rajendar sharma

మన్నెగూడెం రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు ఉద్యానవన పంటలు పథకాల పై అవగాహన
Published On
By Siricilla Rajendar sharma

ఫిష్ వెంకట్ అకాల మరణం బాధను కలిగించింది.- సోను సూద్
Published On
By From our Reporter

ప్రజావాణితోనే ఆర్జీలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,
Published On
By Siricilla Rajendar sharma

ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ చౌతాల మద్ధతు
Published On
By From our Reporter

72 గంటల బిసి రిజర్వేషన్ల దీక్ష ముగించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత
Published On
By From our Reporter

గాంధీలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
Published On
By From our Reporter

ఇది బీసీల ఆత్మగౌరవ పోరాటం - 42% బిసి బిల్లు ఆమోదించాలని దీక్ష - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Published On
By From our Reporter

జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత
Published On
By From our Reporter

రాజకీయ చిక్కులు, ఉపాధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్ షా అధ్యక్షుడు ముర్ము తో భేటీ
Published On
By From our Reporter

బిసి రిజర్వేషన్లకై రేపటి నుండి ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత 3 రోజుల నిరాహార ధీక్ష
Published On
By From our Reporter
