27 వసంతాల ఆనందోత్సవం - స్నేహితుల అపురూప కలయిక
ఆనందోత్సవంతో పులకరించిన మిత్రబృందం
భీమదేవరపల్లి మే 16 (ప్రజామంటలు) :
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లోని జెడ్పిహెచ్ఎస్ బాల, బాలికల పాఠశాల 1997- 98 సంవత్సర 10 వ, తరగతి విద్యార్థులు సోమవారం నాడు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. 27 సంవత్సరాల అనంతరం విద్యార్థులందరూ ఒకే దగ్గరికి చేరడం ఆనాటి ఉపాధ్యాయులను సన్మానించుకొని నాడు పాఠశాలలో గడిపిన క్షణాలను మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆనందంగా గడిపారు. వివిధ ప్రాంతాలలో, వివిధ రంగాల్లో స్థిరపడిన వారు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల ఆశీర్వాదం తీసుకొని తన్మయం పొందారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి, కిషన్ రెడ్డి, రాంరెడ్డి, సమ్మయ్య, కృష్ణమూర్తి, సుశీల, ఇందిర తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి

హమాలి బస్తీలో తల్లిపాల వారోత్సవాలు

ధర్మపురిలో ఘనంగా శ్రావణ శుక్రవార వేడుకలు
