బీహార్ రాజకీయాల వేడి, నితీష్ శాసన సభ రద్దు చేస్తాడా? నేడే మంత్రివర్గ సమావేశం
బీహార్ రాజకీయాల వేడి, నితీష్ శాసన సభ రద్దు చేస్తాడా? నేడే మంత్రివర్గ సమావేశం
న్యూ డిల్లి జూన్ 14:
ఈరోజు జెడియు శాసన సభ్యులతో నితీష్ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నాడు. బీజేపీ సభ్యులు నిన్ననే సమావేశం అయ్యారు. ఈ సమావేశం తరువాత బీహార్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. గత రెండు రోజులుగా శాసన సభ రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతుంది. నిజానికి పార్లమెంట్ ఎన్నిజాలతోనే బీహార్ శాసనసభ ఎన్నికలు జరపాలని శరరుతో నితీష్ బీజేపీ తొ జతకట్టారనే ప్రచారం జరిగింది. కానీ ఇది సమయం కాదని, మహారాష్ట్ర ఎన్నికలతో బీహార్ ఎన్నికలు జరుపుతామని మోడీ ఇచ్చిన హామీ పట్ల ఇప్పుడు నితీష్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం బీహార్ రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు. అందుకే జేడీయూ శాసన సభ్యులతొ సమావేశం అవుతున్నారా అని పరిశీలకులు భావిస్తున్నారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేంద్ర ప్రభుత్వంలో తన పార్టీ కు ఇస్తున్న ప్రాధాన్యత పట్ల కూడా అసంతృప్తితో అన్నట్లు ప్రచారం జరుగుతుంది. జూన్ 11, 12 తేదీలలో నితిష్ కుమార్ తన అధికార కార్యక్రమాలన్నీ రద్దుచేసుకొని, ఇంటికే పరిమితం అవ్వడం కూడా అనుమానాలకు దారితీస్తుంది. ఎపి, ఒడిషా ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారానికి రావాల్సిన ఆయన, తన కార్యక్రమాన్ని రద్దు చేసుకొని తన అసంతృప్తిని తెలుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని రాజకీయ వర్గాలు ఎదిరి చూస్తున్నాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్రెడ్డి వీడ్కోలు సభ
