స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం
On
సికింద్రాబాద్, ఆగస్టు 24 (ప్రజామంటలు ):
హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద ఆకలితో అలమటిస్తూ జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులకు స్కై ఫౌండేషన్ నిర్వాహకులు తమ 283వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఫుట్ పాత్ పై ఉన్న వారికి ఫుడ్ ప్యాకెట్లను అందజేశారు. ప్రతి ఆదివారం తమ కోసం రకరకాల సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని అనాథలు, నిరాశ్రయులు స్కై కి కృతజ్ఞతలు తెలిపారు. ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్. వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ పావని వాలంటీర్లు పాల్గొన్నారు
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
రేషన్ డీలర్లకు కమిషన్ పాత పద్ధతిలోనే ఇవ్వాలని వినతి పత్రం
Published On
By From our Reporter

ప్రో.తాటికొండ వెంకట రాజయ్య మృతికి సంతాపం
Published On
By From our Reporter

మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు
Published On
By From our Reporter

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు
Published On
By From our Reporter

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్
Published On
By From our Reporter

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర
Published On
By From our Reporter

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం
Published On
By From our Reporter

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
Published On
By From our Reporter

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్
Published On
By From our Reporter

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?
Published On
By From our Reporter

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ
Published On
By Siricilla Rajendar sharma

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు
Published On
By Siricilla Rajendar sharma
