ఎమర్జెన్సీ పోరాట యోధులకు తీపి కబురు. స్వాతంత్ర సమరయోధులుగా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు.  భారత్ సురక్ష సమితి రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్

On
ఎమర్జెన్సీ పోరాట యోధులకు తీపి కబురు.  స్వాతంత్ర సమరయోధులుగా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు.    భారత్ సురక్ష సమితి రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్

జగిత్యాల, జూలై 23(ప్రజా మంటలు)

ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన సత్యాగ్రహులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందిస్తుందని భారత సురక్ష సమితి రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్ తెలిపారు. బుధవారం భారత సురక్ష సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశం స్థానిక 
వీకేబి ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ సి ఎస్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ యాదవ్ బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా అశోక్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన సత్యాగ్రహులను స్వాతంత్ర సమర యోధులుగా కేంద్ర ప్రభుత్వం త్వరలో మనకి పెన్షన్ విధానం అమలు చేస్తుందని అన్నారు.

నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం దేశంలో ఎమర్జెన్సీ ని విధించి పౌర హక్కులను కాలరాసిందన్నారు.ఎంతోమంది ప్రతిపక్ష నాయకులను, మేధావులను, యువకులను, కవులు, కళాకారులు, జర్నలిస్టులను జైల్లో నిర్బంధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఎంతో మంది యువకులు పోరాడి విజయం సాధించారని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏసీఎస్ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ నాయకులు అశోక్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సత్యప్రకాష్, హైదరాబాద్ కార్పొరేటర్ దర్శన్,  జిల్లా ప్రధానకార్యదర్శి అక్కినపెళ్ళీ కాశీ నాదం, జిల్లా కార్యదర్శి సింగం గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు వేముల పొచమల్లు, పుప్పాల సత్యనారాయణ, చిట్ల గంగాధర్, వేముల దేవరాజం , చీటీ శేఖర్ రావు, మ్యాన మహేష్, మ్యాన సుధాకర్, గధాసు భుమన్న, బాశెట్టి దుబ్బరజాం, బొగ దెవన్న, ఎండీ ఖుర్షీద్ భాయ్, రాజేశ్వర్ రావు, నరెందులా శ్రీనివాస్, అంజన్న , గండ్ర ప్రవీణ్ రావు,సిరిపురం గంగారాం మాజీ కౌన్సిలర్ బండారి మల్లికార్జున్, ఎడమల వెంకట్ రెడ్డి,వీరన్న ,మామిడాల  రాములు,కొత్తకొండ బాలన్న,  రామచంద్రం , సంగం గంగాధర్, ఎడమల వెంకట్ రెడ్డి,తుణికి అంజన్న,  శీల గంగారాం, లవంగం గంగాధర్, రాపర్తి రవి,వీరన్న , కొక్కుల ఆంజనేయులు, షీలా గంగారాం, గడ్డల సుఘునకర్, పరంకశుం రవీందర్,తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News 

పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల జులై 25 ( ప్రజా మంటలు) పట్టణ 23 24 25 వార్డులలో 30 లక్షల నిధులతో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  మాట్లాడుతూ.... పచ్చదనం పరిశుభ్రత లో జగిత్యాల పట్టణం దేశానికి ఆదర్శంగా ఉండేలా చూడాలనీ జగిత్యాల పట్టణం అభివృద్ధికి నిరంతరం కృషి...
Read More...
Filmi News  State News 

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు  *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు 

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు  *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు  సికింద్రాబాద్, జూలై 25 ( ప్రజామంటలు): ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైన పవర్ స్టార్ పవన్  సినిమా హరిహర వీరమల్లు సక్సెస్ అయిన సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జనసేన నాయకులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గబ్బర్ సింగ్ టీం,జనసేన పార్టీ నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు...
Read More...
Local News 

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

 విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన గొల్లపల్లి జూలై 25 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం కేంద్రంలో తెలంగాణ మోడల్ స్కూల్లో జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు నషా ముక్త భారత్ అభియాన్ లో భాగంగా విద్యార్థుల్లో మత్తు పదార్థాల దుర్వినియోగము,అక్రమ రవాణా అడ్డుకట్ట పట్ల సమాజంలో, విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి నృత్య ప్రదర్శన ఇచ్చారు. మత్తు పదార్థాల దుర్వినియోగం ద్వారా...
Read More...
Local News 

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్ జగిత్యాల జులై 25 (ప్రజా మంటలు)జగిత్యాల మున్సిపల్  డి ఈ గా నూతనంగా భాద్యతలు చేపట్టిన ఆనంద్ కుమార్  జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన ఏ ఈ శరన్ తదితరులు ఉన్నారు.
Read More...
Local News 

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి జగిత్యాల జిల్లా 25 (ప్రజా మంటలు) జిల్లాలో నూతనంగా మంజూరైన తెల్ల రేషన్ కార్డులను లబ్ది దారులకు పంపిణీ చేసిన  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  రాష్ట్ర వ్యాప్తంగా జూలై 25 నుండి ఆగస్టు 10 వరకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ మండల కేంద్రాల్లో కొనసాగుతుందని రాష్ట్ర సంక్షేమ...
Read More...

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్ 

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్    గొల్లపల్లి జూలై,25 (ప్రజా మంటలు): వెల్గటూర్ మండలం కోటిలంగాల శ్రీ పార్వతి కోటేశ్వరస్వామి ఆలయ కమిటీ చెర్మన్ గా పుదారి రమేష్ కు నియామకపు పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఎస్సి, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  చేతుల మీదుగా  అందజేశారు  నాపై నమ్మకం తో నియామకానికి సహకరించిన, రాష్ట్ర ఎస్సి,...
Read More...
Local News 

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్   అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ జగిత్యాల జులై 25 (ప్రజా మంటలు)శాంతి భద్రతల పరిరక్షణకు గస్తీని మరింత ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా బ్లూ కోల్డ్స్, పెట్రోకార్ వాహనాలతో నిరంతర గస్తీ నిర్వహిస్తూ అదనంగా నైట్ బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. గురువారం...
Read More...
National  Edit Page Articles  State News 

వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.

వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  నల్లగొండ 25 జూలై (ప్రజా మంటలు) :  జీవితాన్ని ఒక లక్ష్యంగా మలచుకుని, అందరిలో స్ఫూర్తి నింపడం కొద్దిమందికే సాధ్యమవుతుంది. అలాంటి అరుదైన వ్యక్తిత్వం కలిగినవారు డాక్టర్ యలమంచి రామకృష్ణ. ఆయన ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం...
Read More...
Local News 

ఆత్మకూరుకు చెందిన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

ఆత్మకూరుకు చెందిన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  గొల్లపల్లి జూలై 24 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలంలోని ఆత్మకూరు గ్రామానికి చెందిన వికలాంగుడు అత్తెన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన మంజూరు పత్రాన్ని గురువారంరాష్ట్ర  ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ,వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  రాజమల్లుకు అందజేసారు.గతంలో ఎండపెల్లి మండల పర్యటనలో ఉన్న సమయంలో రాజమల్లు మంత్రి ని కలిసి తనకు ఇల్లు...
Read More...
Local News 

ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాలపై అధికారులతో ఎమ్మెల్యే డా సంజయ్ సమీక్ష

ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాలపై అధికారులతో ఎమ్మెల్యే డా సంజయ్ సమీక్ష జగిత్యాల జులై 24 ( ప్రజా మంటలు)అర్ డి వో కార్యాలయం లో అర్బన్ హౌసింగ్ ఇందిరమ్మ కాలనీ మౌలిక సదుపాయాల కల్పన పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ ఎమ్మెల్యే మాట్లాడుతూ....   20వేల మంది నివాస సదుపాయం కోసమే అర్బన్ హౌసింగ్ ఇందిరమ్మ కాలనీ కాంగ్రెస్...
Read More...
Local News  State News 

బుగ్గారం జి.పి.లో రికార్డుల తనిఖీ బయట పడ్డ మరింత దుర్వినియోగం - అక్రమాలు

బుగ్గారం జి.పి.లో రికార్డుల తనిఖీ బయట పడ్డ మరింత దుర్వినియోగం - అక్రమాలు బుగ్గారం జూలై 24 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం రికార్డుల తనిఖీ జరిగింది. ఈ తనిఖీల్లో మరింత దుర్వినియోగంతో పాటు అనేక అక్రమాలు బయట పడ్డాయని పిర్యాదు దారుడైన విడిసి వ్యవస్థాపక అధ్యక్షులు చుక్క గంగారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు రికార్డుల పరిశీలకులు బుగ్గారం గ్రామ...
Read More...
Local News 

గొల్లపల్లి మండల కేంద్రంలోనీ స్మశాన వాటికను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

గొల్లపల్లి మండల కేంద్రంలోనీ స్మశాన వాటికను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ త్వరలో రహదారి సమస్యకు పరిష్కారం చేస్తాను - మంత్రి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి జూలై 24 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండల కేంద్రంలో స్మశాన వాటికకు సరైన రహదారి లేక గ్రామ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే శవాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు దారి లేక మట్టిలోనూ, పొలాల్లోనూ మోసుకెళ్లే దుస్థితి నెలకొనగా, ఈ...
Read More...