గంగనాల అయకట్టు కు నీళ్లను విడుదల చేయించాలి
జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్,కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ లకు వినతి
ఇబ్రహీంపట్నం జూలై 23 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
గంగనాల అయకట్టు కు సాగునీరు విడుదల చేయించాలని కోరుతు బుధవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ లను ఇబ్రహింపట్నం మండలం వేములకుర్తి గ్రామ యువరైతు నాయకులు రాధరపు దేవదాస్,అరె రమేష్ లు కలిసి వినతిపత్రలు సమర్పించారు.
ములరాంపుర్-నిర్మల్ జిల్లా పోన్ కల్ గ్రామ శివారు లో నిర్మించిన సదరు మాటు బ్యారేజీ నిర్మణం తో గంగనాల మాటుకాలువకు వచ్చే పాయ లో రాల్లు చదును చేయటం లేక పోగ,ఇటివల వర్షాలు లేక అయకట్టు క్రింద ఉన్న ఇబ్రహింపట్నం మండలం లోనీ వేములకుర్తి, యామపుర్, ఫకిర్ కోండపుర్,మల్లపుర్ మండలం లోనీ నడీకుట,మెగిలిపెట్, ఓబులపుర్,సంగెం శ్రీరాంపుర్,దామరాజ్ పల్లి,వాల్గోండ అయకట్టుకు నీరు అందటం కష్టం గా మారి.రైతులు వేసిన నారు మడులు పగులు లిడుతున్నయన్నారు. గోదవరి లోకి నీరు వదిలితే గంగనాల అయకట్టు కాలువ ద్వారా పంటల సాగుకు సులభం అవ్వుతుందని వినతిపత్రం సమర్పించారు.
ఇక్కడ మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్, తహశీల్దార్ వరప్రసాద్, ఎంపిడిఓ రామకృష్ణ,మాజీ వైస్ ఎంపీపీ నోమల లక్ష్మ రెడ్డి, పలుగ్రామల నాయకులు నేమురి సత్యనారాయణ,ఎలేటి చిన్న రెడ్డి, జాజల జగన్ రావు,జెడీ సుమన్, బట్టు రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉజ్జయిని మహకాళీ ఆలయంలో జనసేన నేతలు *హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ పూ జలు

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలనీ ప్రదర్శన

నూతనంగా మున్సిపల్ డి ఈ గా బాధ్యతలు స్వీకరించి ఎమ్మెల్యేను కలిసిన ఆనంద్ కుమార్

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి

కోటిలింగాల శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామీ ఆలయ కమిటీ చైర్మన్ గా పూదరి రమేష్

అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అర్ధరాత్రి సమయంలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

వాయుసేన అధికారి నుండి లక్షల మందికి లైఫ్ కోచ్ గా డా.యలమంచి రామకృష్ణ.

ఆత్మకూరుకు చెందిన రాజమల్లుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు - మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ మౌలిక సదుపాయాలపై అధికారులతో ఎమ్మెల్యే డా సంజయ్ సమీక్ష

బుగ్గారం జి.పి.లో రికార్డుల తనిఖీ బయట పడ్డ మరింత దుర్వినియోగం - అక్రమాలు

గొల్లపల్లి మండల కేంద్రంలోనీ స్మశాన వాటికను పరిశీలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
